Home » Author »venkaiahnaidu
Kerala Chief Minister To Centre తిరువనంతపురంలోని రాజీవ్గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ(RGCB)రెండో ప్రాంగణానికి దివంగత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త “ఎం.ఎస్ గోల్వాల్కర్” పేరు పెట్టాలని నిర్ణయించినట్లు శుక్రవారం(డిసెంబర్-4,2020)కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హ�
FIR Against 4 Journalists నలుగురు జర్నలిస్టులపై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో… స్టింగ్ ఆపరేషన్ నిర్వహించేందుకు నలుగురు జర్నలిస్ట్ లు ఓ పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ వారిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. �
Boxer Vijender Singh joins farmers’ agitation నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 11వ రోజు కొనసాగుతోంది. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలు ఐదోసారీ కూడా ఎలాంటి ఫలితం లేకుండా ముగియడంతో అన్నదాతల ఆందోళన 11వ రోజూ కొనసాగుతోంది. ఢిల్లీ సరిహ�
Navy chief Admiral Karambir Singh భవిష్యత్తులో నౌకాదళానికి అవసరమైన యుద్ధనౌకలు, జలాంతర్గాములను దేశీయంగా నిర్మించనున్నామని గురువారం నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. స్వదేశీయంగా నిర్మించనున్న వాటిలో 41 యుద్ధ�
Government allows 10% more domestic flights కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ తో స్తంభించిపోయిన ప్రజల జీవన వ్యవస్థ అన్లాక్ ప్రక్రియలో భాగంగా సడలింపులు ఇస్తుండటంతో మళ్లీ సాధారణ స్థితికి అడుగులు వేస్తోంది. దీంతో అన్నిరంగాలు మెల్లగా పుంజుకుంటుంన్నాయి. ప్రజ�
memorial for Bhopal gas tragedy victims భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి జ్ఞాపకార్థం ఓ స్మారక చిహ్నం నిర్మించనున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రపంచంలోని ఏ నగరమూ మరో భోపాల్లా మారకూడదని ఈ స్మారకం గుర్తుచేస్తుందని
Centre-farmers meeting on farm laws remains inconclusive రైతు సంఘాలతో ఇవాళ కేంద్రం జరిపిన చర్చలు ముగిశాయి. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో 7గంటల పాటు సుధీర్ఘంగా రైతు లీడర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు పియూష్ గోయల్, సోమ్ ప్రకాష్, నరేంద్
Madhya Pradesh Chief Minister “లవ్ జీహాద్”కి వ్యతిరేకంగా చట్టం చేయబోతున్నట్లు ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో హిందూ మతానికి చెందిన అమ్మాయిలను…ముస్లింలు అక్రమ పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నారని ఆరోపణలు వ
Farmers refuse Centers’s MSP offer నూతన వ్యవసాయ చట్టాలను ర్దదు చేయాలని,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తోన్న రైతులతో కేంద్రం జరుపుతున్న చర్చలు ఫలించట్లేదు. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఇవాళ రైతు లీడర్లతో కేంద్రం నాలుగో ర
AIIMS director దేశంలో ఏ క్షణమైనా కరోనా వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఎయిమ్స్ డెరక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు డిసెంబర్ చివరి, లేదా జనవరి ప్రారంభం నాటికల్లా భారతీయ రెగ్యులేటరీ అథారిటీలు కరోనా వ్యాక�
Farmers Refuse Lunch At Meet With Government నూతన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతులతో ఇవాళ కేంద్రం మరోసారి చర్చలు జరుపుతోంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో రైతు సంఘాల నాయకులతో కేంద్రం చర్చలు ప్రారంభింది. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు పియూష్ గోయల్,సో
Akali’s Parkash Badal Returns Padma Vibhushan కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ర�
high-level committee to implement Paris Agreement వాతావరణ మార్పులపై కుదిరిన “పారిస్ ఒప్పందం”పూర్తిస్థాయి అమలుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం అంతర్ మంత్రిత్వశాఖల అధికారులతో ఓ ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. అపెక్స్ కమిటీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ
Agriculture Minister’s BIG remark దేశ రాజధానిలో ఆందోళనలు చేస్తున్న రైతులతో గురువారం(డిసెంబర్-3,2020)మరోసారి చర్చలు జరుపనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్
UK PM “Keen On Visiting India” జనవరిలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు రాబోతున్నట్లు సమాచారం. 2021 గణతంత్ర దినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధానమంత్రి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గత వారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ..బ్రిటన్ ప్రధా�
Arvind Kejriwal Hits Out At Amarinder Singh పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పై ఫైర్ అయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నల్ల చట్టాలు(నూతన అగ్రి చట్టాలు)పాస్ చేసిందని పంజాబ్ సీఎం తనపై ఆరోపణలు చేశారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న సు�
CS Karnan Arrested మద్రాస్ మరియు కలకత్తా హైకోర్టుల మాజీ జడ్జి సీకే కరణ్ ని బుధవారం(డిసెంబర్-2,2020)చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జడ్డిల భార్యాలపైన మరియు మహిళా జడ్జిలపైన సీకే కరణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సెంట్రల్
101 year old woman tests positive again ఇటలీకి చెందిన మరియా ఆర్సింఘర్ అనే 101ఏళ్ల బామ్మకి మూడోసారి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. స్పానిష్ ప్లూ,రెండో ప్రపంచ యుద్దం కాలంనాటి పరిస్థితులను కూడా తట్టుకుని జీవించిన ఈ బామ్మకు ఏడాదిలోపే మూడోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. �
China Buys Rice From India దాదాపు 3 దశాబ్దాల తర్వాత భారత్ నుంచి బియ్యం(rice)దిగుమతి చేసుకుంటోంది చైనా. సరఫరాలు కట్టుదిట్టమవడం మరియు డిస్కౌంట్ ధరలకు భారత్ ఆఫర్ చేయడంతో భారత్ నుంచి బియ్యాన్ని చైనా దిగుమతి చేసుకోవడం ప్రారంభించిందని భారతీయ పారిశ్రామిక అధికారులు
India test-fires anti-ship version of BrahMos బ్రహ్మోస్ మిసైల్ నావల్ వెర్షన్ “యాంటీ షిప్ మిసైల్( నౌకా విధ్వంస క్షిపణి)” ని భారత నావికా దళం మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. అండమాన్-నికోబార్ దీవుల నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. త్రివిధ దళాలు వరుసగా చేపడుతున�