Home » Author »venkaiahnaidu
Muslim man converts to Hinduism హర్యానా రాష్ట్రంలో నవంబర్-9,2020న 19ఏళ్ల హిందూ యువతిని పెళ్లి చేసుకునేందుకు 21ఏళ్ల ముస్లిం యువకుడు మతం మారిన విషయం తెలిసిందే. హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళను వివాహం చేసుకున్నాడు. హిందూయిజంలోకి మారిన అతడు తన పేరుని కూడా మార్చుకున్నాడ�
don’t want any committee, farmers tell govt in meeting రైతు సంఘాల నేతలతో ఇవాళ కేంద్ర మంత్రులు పియూష్ గోయల్,నరేంద్ర సింగ్ తోమర్ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమ�
Indian security forces went 200 metres inside Pakistan అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సొరంగ మార్గాల ద్వారా భారత్ లోకి ఉగ్రవాదులు చొరబడుతున్నట్లు ఇటీవల సైన్యం గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని సాంబాలో ఓ టన్నెల్ ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసకోవడంలో భా�
Punjab sportspersons Threaten To Return Awards నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ,కనీస మద్దతు ధర విషయమై ఆరు రోజులుగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే,రైతుల ఆందోళనలకు మద్దతు పలికిన పంజాబ్ కి చెందిన ప్రముఖ క్రీడాకారులు మరియు కోచ్ లు…నూతన వ్యవ�
Union Ministers hold meeting with farmers’ leaders నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ,కనీస మద్దతు ధర విషయమై దేశ రాజధానిలో రైతులు చేస్తోన్న ఆందోళనలకు కేంద్రం దిగివచ్చింది. రైతులతో మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధమైంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఇవాళ(డిసెంబర్-1,2020)36 మంది ర�
incident with Chennai volunteer no way induced by it: Serum Institute కోవిడ్ వ్యాక్సిన్ “కోవీషీల్డ్” తీసుకున్న ఓ వాలంటర్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వార్తలను ఇవాళ(డిసెంబర్-1,2020)సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఖండించింది. చెన్నైకి చెందిన ఓ వాలంటీర్ “కోవీషీల్డ్”వ�
Karnataka minister KS Eshwarappa కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. బెళగావి లోక్ సభ ఉప ఎన్నికల్లో ముస్లింలకు బీజేపీ టిక్కెట్ ఇచ్చే ప్రశ్నేలేదంటూ వ్యాఖ్యానించి కొత్త వివాదానికి తెర తీశారు. హిందువులలో ఏ వర్గమైనా పర్వ
Union Health Minister Harsh Vardhanవచ్చే ఏడాది మొదటి 3-4నెలల్లోనే దేశ ప్రజలకు తాము కరోనా వ్యాక్సిన్ అందించగలిగే అవకాశముందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు. జులై-ఆగస్టు నాటికి దాదాపు 25-30కోట్ల మంది భారతీయులకు కరోనా వ్యాక్సిన్ అందించాలన్న ప్రణా
FARMERS BEING MISLEAD ఇవాళ(నవంబర్-30,2020)వారణాశిలో పర్యటించిన ప్రధాని మోడీ నేషనల్ హైవే-19లో భాగంగా హందియా(ప్రయాగ్ రాజ్)-రాజతలబ్(వారణాసి)వరకు నిర్మించిన ఆరు లేన్ల విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్తో వారణాసితో పాటు ప్రయాగ్రాజ్ వాసులకు లబ్ధి �
joe Biden expected to name Indian American Neera Tanden as budget chief అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ వారంలోనే తన ఎకనామిక్ టీమ్ యొక్క టాప్ మెంబర్స్ ని ప్రకటించనున్నారు. ఇప్పటికే సెక్రటరీ ఆఫ్ స్టేట్- అంటోనీ బ్లింకెన్, ప్రెసిడెన్షియల్ ఎన్వాయ్ ఫర్ క్లైమేట్(పర్యావ
Cruise chef sells biryani at roadside stall కరోనా మనుషులనే కాదు వారి జీవనోపాధిని కూడా కాటేసింది. మహమ్మారి దెబ్బకి వేలమంది బతుకులు రోడ్డు పాలయ్యాయి. ఆ బాధితుల్లో ఒకరే అక్షయ్ పార్కర్. మహారాష్ట్రకి చెందిన అక్షయ్ పార్కర్ చేయి తిరిగిన వంటగాడు. కరోనాకి ముందు ఇం�
Amarinder Singh targeted Manohar Lal Khattar కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ”ఛలో ఢిల్లీ” ర్యాలీలో పరిస్థితిని అదుపు చేయడంలో హర్యానా ప్రభుత్వం విఫలమైందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ విమర్శించారు. విఫలమవడమే కాకుండా తిరిగి పంజాబ్ ప్రభుత్వం�
Uddhav Thackeray warns BJP బీజేపీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శివసేన అధికారిక పత్రిక సామ్నాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఉద్ధవ్ ఠాక్రే. ఈ సందర్భంగా పలు విష
‘Highly speculative’ to say COVID-19 did not emerge in China చైనాలో కరోనా వైరస్ ఉద్భవించలేదని తాము చెప్పడం అత్యంత ఊహాజనితమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లోని ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్ అన్నారు. మానవుల్లో మొదట వైరస్ బయ
corona virus outbreak కరోనా వైరస్తో ఏడాది కాలంగా ప్రపంచం విలవిల్లాడుతోంది. గత ఏడాది నవంబర్ లో చైనాలోని వూహాన్ సిటీలో తొలి కరోనా కేసు వెలుగు చూసింది. వూహాన్ సిటీలో కరోనా మహమ్మారి పుట్టిన విషయం యావత్ ప్రపంచానికి ఈ విషయం తెలుసు. అయితే, వూహాన్లో కరోనా వైరస్
India Deploys MARCOS In Eastern Ladakh దురాక్రమణ బుద్ధితో రగిలిపోతున్న చైనాను కట్టడి చేయడం కోసం భారత్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా సరిహద్దుల్లో త్రివిధ దళాలను మోహరిస్తున్నది. ఇప్పటికే భారత వాయుసేనకు చెందిన గరుడ్ ఆపరేటివ్స్, ఆర్మీకి చెం�
Amit Shah to protesting farmers దేశ రాజధానిలో రైతుల నిరసనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. రైతన్నలతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. అన్నదాతలకు సంబంధించిన ప్రతి సమస్య, డిమాండ్ పరిష్కారానికి ప్రభుత్వ�
J&K DDC polls చాలా ఏళ్ల తరువాత జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల సందడి మొదలైంది. నవంబర్-28 నుంచి డిసెంబరు-19 వరకు 8 దశల్లో జరుగనున్న జిల్లాభివృద్ధి మండలి (DDC) ఎన్నికల పోలింగ్ ఇవాళ నుంచి ప్రారంభం అవుతోంది. కఠినమైన కోవిడ్-సేఫ్టీ ప్రోటోకాల్స్ ప్రకారం ఉదయం 7 నుండి మధ్�
Sushil Kumar Modi దివంగత కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతితో బీహార్ లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమ అభ్యర్థిగా సుశీల్ కుమార్ మోడీని ఎంపిక చేసింది బీజేపీ. డిసెంబర్ 14న ఈ రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీఏకు మెజార్టీ
martyred jawan’s WhatsApp chat కశ్మీర్లోని శ్రీనగర్లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అమరుడైన ఓ జవాన్ వాట్సాప్ చాట్ కంటతడి పెట్టిస్తోంది. వీరమరణం చెందడానికి కొన్ని గంటల ముందు సైనికుల ప్రాణాలకు ఉన్న భరోసా ఏ పాటిదో చెప్తూ ఆ జవాన్ సొంతూర్లోని తన చిన్ననాటి స్నేహ�