Home » Author »venkaiahnaidu
WhatsApp chat 2019 ఫిబ్రవరి-14న జమ్ముకాశ్మీర్లోని పుల్వామాలో 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిని పాక్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పొట్టన బెట్టుకున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని ఉగ్రస్థార�
Supreme Court bar association election సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే తన పదవికి రాజీనామా చేసిన రెండు రోజులకే.. తాజాగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కమిటీలోని ముగ్గురు సభ్యులూ రాజీనామా చేశారు. సీని
AIIMS Director వేయికళ్లతో ఎదురుచూసిన కరోనా వ్యాక్సిన్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగానే పార�
TRP Scam గత ఏడాది అక్టోబర్ లో టీఆర్పీ వెలుగులోకి వచ్చిన టీఆర్పీ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ టీవీ సహా పలు టీవీ ఛానెళ్లు టీఆర్పీ రిగ్గింగ్ కు పాల్పడుతున్నాయని హన్సా రీసెర్చ్ గ్రూప్ ద్వారా బార్క్ ఫిర్యాదు చ�
India has the world”s largest diaspora population భారత్ నుంచి ప్రపంచ దేశాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మాతృభూమిని వదిలి విదేశాల్లో స్థిరపడిన వారిలో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారని తాజాగా ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. శనివారం(జనవరి-16,2020) ఐక్య�
new strain of COVID-19 భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా మరో 9మందికి కొత్త రకం కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో
Air India Flight యూకేలో తొలిసారిగా వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచదేశాలను భయపెడుతున్న సమయంలో ఇవాళ యూకే నుంచి 246మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిరిండియా విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. కరోనా న్యూ స్ట్రెయిన్ నేపథ్యంలో గత నెల 23 భా
Refund On Cancelled Train Tickets గతేడాది కోవిడ్ లాక్డౌన్ కారణంగా రద్దు అయిన రైళ్ల టికెట్లపై రిఫండ్ ను పొందే గడువు కేంద్ర రైల్వే శాఖ పొడిగించింది. ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల వరకు ఇప్పటివరకు గడువు ఉండగా…ఆ గడువుని 9 నెలలకు సొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. కొ�
New Covid Cases దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 18 వేల 139 పాజిటివ్ కేసులు, 234 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,13,417కు చేరింది. మరణాల సంఖ్య 1,50,570కి చేరింది. రికవరీ రే
Second National Dry Run దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం చర్యలు ముమ్మరం చేసింది కేంద్రం ప్రభుత్వం. టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసేందుకు ఇప్పటికే ఓసారి డ్రై రన్ నిర్వహించగా..ఇవాళ మరోమారు దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్ నిర్వహిస్తోంది. ఉత్తర్�
fresh talks నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నలభై రోజులుగా ఆందోళనలు చేస్తోన్న ఈ క్రమంలో రైతులతో ఇవాళ(జనవరి-8,2020) కేంద్రం 8వ విడత చర్చలు జరుపనుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో విజ్ఞాన్ భవన్ లో 8వ వి�
Elon Musk Is World’s Richest Person ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన పేరు అమేజాన్ సీఈఓ జెఫ్ బెజోస్. అయితే, ఇప్పుడు తొలి స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ ని వెనక్కి నెట్టేసి..ఈ భూమిపైనే అత్యంత అధనవంతుడిగా టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎల�
Donald Trump’s supporters storm capitol: Can he be removed before 20th January? క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో అమెరికాలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గడువుకు ముందే ట్రంప్ను అధ్యక్ష పీఠం నుంచి దింపేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ పదవి నుంచి
First Shipment Of Covid Vaccine To Land At Delhi Airport From Pune Soon ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా డెవలప్ చేసి..సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్ బ్యాచ్ డోసులు పూణే నుంచి గురువారం(జనవరి-7,2020)రాత్రి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరనున్నాయి. ఎయిర్ ఇండియా AI850 విమానంలో ఢ�
JEE Advanced 2021 ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలలు ఐఐటీల్లో ప్రవేశానికి జరిగే జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్ష తేదీని గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు. ఈ రోజు సాయంత్రి నిర్వహించిన ట్విట్టర్ లైవ్ ద్వారా మంత్రి…జూల�
Tablighi Jamaat event నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడుతుండటం..చలి ఎక్కువగా ఉండటంతో రైతులు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. రైతు�
arrest warrant against Trump మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి గుడ్బై చెప్పనున్నడొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ తగిలింది. ఇరాన్ సైనికాధికారి ఖాసిమ్ సులేమాని హత్య కేసులో ట్రంప్ పై ఇరాక్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జనరల్ ఖాసిమ్ సులేమాని మ
name change row ఔరంగాబాద్తో పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చాలంటూ శివసేన చేసిన ప్రతిపాదనతో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. శివసేన ప్రతిపాదనను మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ వ్యతిరేకించాయి. దీంతో మహా వికాస్ అఘాడీలో చీలిక ఏర్పడ�
nasal vaccine భారత్ లో త్వరలోనే నాజల్ కోవిడ్-19 వ్యాక్సిన్(ముక్కు ద్వారా వేసుకునే వ్యాక్సిన్)అందుబాటులోకి రానుంది. దేశీయ వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ సంస్థ త్వరలోనే నాజల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకురానుంది. నాగ్పూర్లోని గిల్�
Indian Flag Spotted At US Capitol Attack రెండు నెలల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రిటిక్ నేత జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు ఇవాళ యూఎస్ కాంగ్రెస్(అమెరికా పార్లమ