Home » Author »venkaiahnaidu
farmer suicide నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన మరో రైతును బలితీసుకుంది. చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. టిక్రీ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చ
Kerala ex-DGP కేరళ మాజీ డీజీపీ జాకబ్ థామస్ బీజేపీలో చేరారు. మరికొద్ది నెలల్లో కేరళలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో థెకిన్కా
3rd phase దేశంలో మూడో దశ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మార్చి నుంచి ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఇవాళ పార్లమెంట్ కు తెలిపారు. శుక్రవారం క్వచన్ అవర్ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ లు మరియు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సభ్యులు లె�
4G 18 నెలల తర్వాత జమ్మూ కశ్మీర్ లో హై స్పీడ్ 4జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించారు. ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి శుక్రవారం(ఫిబ్రవరి-5,2021)ఈ విషయాన్ని సృష్టం చేశారు. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ -370ని కేంద్రప్రభుత్వం ర�
PM Modi నూతన సాగు వ్యవసాయ చట్టాలపై అటు రాజ్యసభలో..ఇటు లోక్ సభలోనూ కేంద్ర ప్రభుత్వం విపక్షాలు దాడి చేస్తుండటంతో సభకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ(ఫిబ్రవరి-5,2021) ప్రధాని నరేంద్ర మోడీ కీలక మంత్రులతో ప
Narendra Tomar కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు వ్యవసాయం గురించి ఏమీ తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. తోమర్ మంచి వ్యక్తి అని..కానీ ఆయనకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. నూతన వ్యవ�
Modi replies back తాను రాసిన లేఖకు ప్రధానమంత్రి నుంచి స్పందన రావడంతో పంజాబ్లోని అమృత్సర్కు చెందిన బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థి ప్రణవ్ మహాజన్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. తాను రాసిన లెటర్ కు నరేంద్ర మోడీ ప్రతిస్పందించడం పట్ల ప్రణవ్ ఆనందం వ
Modi’s niece అహ్మదాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడి కుమార్తెకు భంగపాటు ఎదురైంది. త్వరలో జరగనున్న అహ్మదాబ్ మున్సిపల్ కార్పొరేషన్(AMC) ఎన్నికల కోసం గరువారం సాయంత్రం బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో
Punjab నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళనలు మరింత ఉదృతమయ్యాయి. పార్లమెంట్లో విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు విదేశీ ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి
Tamil Nadu అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులే గడువు ఉన్న సమయంలో తమిళనాడు సీఎం కే పళనిస్వామి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని రైతులకి తీపి కబురు చెప్పారు. సహకార బ్యాంకుల్లోని రూ.12,110 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు శుక్రవారం తమిళనాడు అసెంబ్లీ�
Pratap Chandra Shetty, Nana Patole మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటోలే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్కు అందజేశారు. కాంగ్రెస్కు చెందిన పటోలే రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. త్వరలో ఆయన పీసీసీ అధ్య�
Praveen Sinha కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కాలిక చీఫ్గా గుజరాత్ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సిన్హా గురువారం బాధ్యతలు చేపట్టారు. సీబీఐ డైరెక్టర్గా ఆర్ కే శుక్లా రెండేళ్ల పదవీకాలం బుధవారంతో ముగిసిన విషయం తెలిసిందే. 1983 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడ�
Iran పాకిస్తాన్ మీద మరో దేశం సర్జికల్ స్ట్రైక్ చేసింది. బలూచ్ టెర్రరిస్టులు కిడ్నాప్ చేసిన తమ రివల్యూషనరీ గార్డ్ ని విడిపించేందుకు పాక్ భూభాగంలో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టినట్లు సమాచారం. పాకిస్తాన్ లో భూభాగంలోపల చేపట్టిన ఈ ఆపరేషన్ లో ఇ�
TMC వెస్ట్ బెంగాల్ లో తమకు తామే ప్రత్యామ్నాయమని సీఎం మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి టీఎంసీనే ప్రత్యామ్నాయం తప్ప.. మరెవరూ కాదని మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీపై తన మాటల దాడిని �
Bharatiya Kisan రిపబ్లిక్ డే రోజున చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో రైతు సంఘాలు శనివారం(ఫిబ్రవరి-6,2021)చేపట్టనున్న’చక్కా జామ్’పై అందరి దృష్టి నెలకొంది.’చక్కా జామ్’ పేరుతో నిర్వహించే దేశవ్యాప్త రహదారుల దిగ్బంధం
Priyanka Gandhi సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో మరణించిన నవ్రీత్ సింగ్ కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. యూపీలోని రాంపుర్ జిల్లా దిబ్దిబా గ్రామంలో అతని కుటుంబం ఏ�
Tejasvi Surya బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. తేజస్ యుద్ధవిమానంలో ప్రయాణించారు. బెంగళూరులోని యళహంక వేదికగా జరుగుతున్న ‘ఏరో ఇండియా’ ప్రదర్శనకు వచ్చిన ఆయన ఫ్లయింగ్ సూట్ ధరించి ఈ విమానంలో విహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విటర్ ఖాతాలో ష�
US welcomes భారత ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు అమెరికా మద్దతు తెలిపింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు భారత్ చేపట్టిన చర్యల వల్ల ఇండియన్ మార్కెట్ విస్తరిస్తుందని, ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి వీలు కలుగు
loan apps తక్షణ రుణాల పేరిట ప్రజలను పీక్కుతింటున్న పలు లోన్ యాప్ లపై గూగుల్ చర్యలకు దిగింది. దాదాపు 100 లోన్ యాప్లపై గూగుల్ నిషేధం విధించింది. ఈ యాప్లు తాము విధించిన నిబంధనలను పాటించడం లేదని, భద్రతా విధానాలను ఉల్లంఘించాయని..డాటాను దుర్వినియోగం �
Amit Shah రైతుల ఉద్యమంపై పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కౌంటరిచ్చారు. భారతదేశ ఐకమత్యాన్ని ఇలాంటి ప్రచారాలు దెబ్బతీయలేవని..దేశ పురోగతిని అడ్డుకోలేవని ఆయన స్పష్టం చేశారు. భారతదేశ భవిష్యత్ను నిర్ణయించేది విష ప్రచారా