Home » Author »venkaiahnaidu
WEST BENGAL ఎనిమిది విడతల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మార్చి 17 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ..మరోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రాష్ట
Ease Of Living ఈజ్ ఆఫ్ లివింగ్(జీవన సౌలభ్యం) సూచీలో బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్(EoLI)మరియు మున్సిపల్ ఫర్ఫార్మెన్స్ ఇండెక్స్(MPI)2020 ర్యాంకులను గురువారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి విడుదల చేశారు. దేశంలోని వ
Sena పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ పోటీ చేయడంలేదని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠా�
OTT అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి ఓవర్ ది టాప్ (OTT) ప్లాట్ఫామ్లపై నియంత్రణ అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఓటీటీలకు నియంత్రణలకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియమావళిని రేపటిలోగా తమకు సమర్పించాలని కేం�
Kerala elections కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న సమయంలో బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. దేశంలో అనేక మెట్రో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి మెట్రో మ్యాన్ గా పేరుపొందిన ఈ శ్రీధరన్ ను కేరళ శాససన సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి
SpaceX ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు,టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఎక్స్ ప్లోరేషన్ సంస్థకు చెందిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ SN10 రాకెట్ ను ప్రయోగించిన కొద్ది నిముషాలకే పేలిపోయింది. టెక్సాస్ లోని బోకా చికా నుంచి బుధవరం సాయంత్రం ఈ రా�
VK Sasikala ఎన్నికల పోలింగ్ తేదీ సమిపిస్తున్న సమయంలో తమిళనాట ఊహించని ఘటన చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బృహిష్కృత నాయకురాలు శశికళ బుధవారం సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతునట్టు ఆమె ప్రకటించారు. తనకు ఏనాడు అధికారంపై మోజు లేదని శశ
MODI బీబీసీ షోలో ఓ కాలర్ ప్రధాని మోడీ,ఆయన తల్లిని తిట్టడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రఖ్యాత బీబీసీ మీడియా ఆధ్వర్యంలోని బీబీసీ ఆసియా నెట్ వర్క్ విభాగం ‘బిగ్ డిబేట్’ పేరుతో పలు అంశాలపై రేడియో షోలు నిర్వహిస్తుంటుంది. ఇం�
Indian nurses గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ నర్సులు పనిచేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాల్లోని వృద్ధాశ్రమాల్లో కూడా చాలామంది భారతీయ నర్సులు పనిచేస్తున్నారు. భారతీయ నర్సులు.. అధిక సహనం,షార్స్ స్కిల్స్,అంకితభావం,జాగ్రత్తగ�
vaccination certificate కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చే డిజిటల్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా ధ్రువీకరణ పత్రాల చివర్లో ప్రధాని నరేంద్రమోడీ ఫొటో,ఆయన ఇచ్చిన సందేశం ఉండటంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్,టీఎంసీ,ఎన్సీపీ వంటి పలు పార్టీల
Tejashwi Yadav ప్రధాని నరేంద్రమోడీ పరిపాలనపై బాలీవుడ్ నుంచి విమర్శించే గుప్పించేవారిలో ముందుండే బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, నటి తాప్సీలపై ఐటీ దాడుల నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బుధవారం మోడీ సర్కార్పై విరుచుకుపడ్డారు. తమ రాజకీ�
Covaxin కరోనా కట్టడి కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్థి చేసిన “కోవాగ్జిన్”మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ ఫలితాలను ఆ సంస్థ బుధవారం విడుదల చేసింది. రెండవ డోస్ తర్వాత ముందస్తు ఇన్ఫెక్షన్ లేనివారిలో COVID-19 ను నివారించడంలో 81 శాతం మధ్యంతర సామర్థ్యం కలిగ�
No vaccine హజ్ యాత్రకు వచ్చే వారందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని,వ్యాక్సిన్ తీసుకోని వాళ్లను హజ్ కు
Farooq Abdullah జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దశాబ్దాలుగా జమ్ముకశ్మీర్ కు ప్రత్యేకహోదా కల్పించబడిన ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై ఫరూక్ అబ్దుల్లా
KOVIND భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ఆయన తొలి డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు. 60 ఏళ్ల పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన �
Can Get Vaccinated 24×7 కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ పంపిణీ సమయంపై ఉన్న ఆంక్షలను తొలగించింది. ప్రజలు వారికి అనువైన సమయంలో 24×7 ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవ�
Rockets hit ఇరాక్లోని అమెరికా మిలటరీ క్యాంపుపై గుర్తుతెలియని వ్యక్తులు రాకెట్లతో దాడి చేశారు. ఇరాక్ లోని అన్బార్ ఫ్రావిన్స్ లోని అయిన్ అల్ అసద్ ఎయిర్బేస్లో గత కొన్నాళ్లుగా అమెరికాకు చెందిన మిలటరీ క్యాంపు కొనసాగుతోంది. ఈ క్యాంపులో ఇరాఖీ దళ�
Local polls గుజరాత్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ ఢాంకా మోగించింది. రాష్ట్రంలోని 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీలు,జిల్లా పంచాయతీలు,తాలుకా పంచాయతీలు కల�
Shiv Sena సోషల్ మీడియా వేదికగా మతపరమైన విమర్శలు చేసినందుకుగానూ మహారాష్ట్రలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. శివసేన నేతలతో తనకు ప్రాణ హాని ఉందని,ముంబైలో కోర్టుల్లో తనపై ఉన్న మూడు క్ర�
Congress కాంగ్రెస్ పార్టీలో కొత్త కీచులాటలపర్వం మొదలైంది. తాజాగా కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ బయటపడి పార్టీని మళ్ళీ రచ్ఛకీడ్చింది. గతేడాది.. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ గళమెత్తిన 23 మంది(జీ-23)తిరుగుబాటు నేతలు ఇటీవల జమ్మూలో ప్రత్యేక సమావేశం