Home » Author »venkaiahnaidu
ఉత్తరాఖండ్ బీజేపీలో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. మంత్రులతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రావత్ పనితీరుపై గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా సీఎంపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఉత్తరాఖండ్ బీజేపీలో అసమ్మతి తలెత్తిం�
IT Dept వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడు రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. బులియన్ ట్రేడర్, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జువెలరీ రిటెయిలర్పై జరిగిన ఈ దాడుల్ల�
kerala కేరళ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పాత తరానికి స్వస్తి చెప్పి..కొత్త తరానికి ప్రాధాన్యమిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లను పక్కనబెట్టి..యువతనే ఎక్కువగా బరిలోకి దించాలని ప్రధాన పార్టీలు ని
sivraj singh మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా సింపుల్గా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. శనివారం రెండు రోజుల పర్యటన కోసం ఆయన జబల్పూర్ వెళ్లారు. జబల్పూర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అనంతరం నగర వీధుల్లో తిరుగుతూ స్థానిక ప్రజలతో
mamata పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ ఆదివారం రాష్ట్రానికి విచ్చేసి కోల్ కతాలో ర్యాలీలో పాల్గొనడంతో ప్రచారానికి ఓ ఊపు రాగా..మోడీకి కౌంటర్ గా సీఎం మమతా బెన
Assam polls 126 అసెంబ్లీ స్థానాలున్న అసోం అసెంబ్లీకి మూడు దశల్లో జరగనున్న ఎన్నికలు మర్చి-27నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి-27న ఫేజ్-1లో భాగంగా 47అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 47 స్థానాల సంబంధించి 40మంది అభ్యర్థుల జాబితాను శనివారం రాత్రి కాంగ్రెస్
Omar Abdullah’s dig at Suvendu వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే బెంగాల్.. కశ్మీర్లా తయారవుతుందన్న బీజేపీ నేత సువేందు అధికారి వ్యాఖ్యలను ఖండించారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా. ఆయన వ్�
west bengal వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు కోల్కతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగుపెట్టారు. నగరంలోని బ్రిగేడ్ పరేడ్ మైదాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు
Priyanka Gandhi కాంగ్రెస్ కేడర్లో ఉత్సాహం నింపాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీ కార్తి చిదంబరం వాదిస్తున్నారు. ఏప్రిల్ 6న తమిళనాడు శాసన సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నింపడానికి ప్రియాంక గాంధీ..అసెం�
Indian-Americans భారత సంతతి అమెరికన్లు యూఎస్ లో కీలకంగా మారుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. దేశంలో ఇండియన్ అమెరికన్ల ప్రాధాన్యత పెరుగుతుందని,తన ప్రభుత్వంలో ముఖ్యమైన పదవుల్లో అనేక మంది భారతీయ అమెరికన్లు ఉన్నట్లు బైడెన్ తెలిపారు. ఇటీవల నాసా అ�
Owner గత వారం ముంబైలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటికి దగ్గర్లో నిలిపిఉంచిన ఓ స్కార్పియో కారులో జిలెటిన్ స్టిక్స్ ఉండటం పెద్ద ఎత్తున కలకలం సృష్టించిన విషయం తెలిసింది. అయితే ఆ కారు యజమాని మన్సుఖ్ హిరెన్ శుక్రవారం(మార్చి-5,2021
Gold case కేరళలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్కు భారీ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం.. అటు, ఇటు తిరిగి సీఎం పినరయి విజయన్ మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ప్రధాన
driving license వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీఓ కార్యాలయాలు అందించే ముఖ్యమైన సేవలను ఇప్పుడు ఆన్లైన్లో పొందవచ్చు. తాజాగా డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించి కేంద్ర రవాణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 18 రకాల డ్రైవింగ్ లైసెన్స్ �
udaipur: రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పుర్లో మళ్లీ కరోనా కలకలం రేపింది. ఉదయ్పుర్ అంబమాత పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజ్ఞచక్షు స్కూల్ లోని 25మంది అంధ విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. ప్రజ్ఞచక్షు అంధుల స్కూల్ లోని ఓ ఉపాధ్యాయురాలికి ఇటీవల కర
AIADMK releases first list of six candidates, CM Palaniswami to contest from Edappadi తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది అన్నాడీఎంకే. ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా..ఈ లిస్ట్ లో సీఎం,డిప్యూటీ సీఎం,మత్యశాఖ మంత్రి,న్యాయశాఖ మంత్రి,మరో ఇద్�
Bengal Polls వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ..రాష్ట్రంలోని 294 స్థానాలకుగాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తర బెంగాల్లోని 3 స్థానాలకు పార్టీ అభ్యర్థులను నిలపడం లేదని పార్టీ తెలిపింది. ఈ ఎన్నికల్లో 50 మంద
Zimbabwe భారత్లో అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ తమ దేశంలో అత్యవసర వినియోగానికి జింబాబ్వే ఆమోదం తెలిపింది. ఫలితంగా ఈ వ్యాక్సిన్ను అనుమతించిన తొలి ఆఫ్రికా దేశంగా జింబాబ్వే నిలిచింది. సాధ్యమైనంత తొందరగా కొవాగ్జిన్ను అందుబాటులోకి
New Zealand న్యూజిల్యాండ్లో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3;34గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. న్యూజీల్యాండ్ తీరప్రాంత నగరం గిస్బార్న్కు ఈశాన్యాన 180 కిలోమీటర్
Karnataka కర్ణాటకకు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేష్ గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చొక్కా విప్పారు. చొక్కా విప్పి చేతిలో పట్టుకొని అధికార బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయనను సస్పెండ్ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్�
Bipin Rawat ప్రపంచంలో ఏ దేశ సైన్యం ఎదుర్కోని సవాళ్లను భారత మిలటరీ ఎదుర్కొంటుందని త్రిదళాధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. యుద్ధ స్వభావం మారిన నేపథ్యంలో ఇతర దేశాలు అలవరచుకున్న మార్పులను, పరివర్తనలను అధ్యయనం చేయాల్సిన