Home » Author »venkaiahnaidu
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల విడుదల చేసింది. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ
Gautam Adani భారత లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపాదన రాకెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. 2021లో.. ప్రపంచ కుబేరులైన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్లను మించి అదానీ ఆదాయాన్ని ఆర్జించారు. గడిచిన రెండు నెలల్లోనే 16.2 బిలియన్ డాలర్లు(స�
modi 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలకు గుర్తుగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలను శుక్రవారం మోడీ ప్రారంభించారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఘన నివాళిగా అమృత మహోత్సవ్ వేడుకలు అని ప్రధాని అభివర్ణించారు. 75 వ స్వాతంత్య్ర వ
ప్రభుత్వ అధికారులు ఎన్నికల కమిషనర్లుగా పనిచేయరాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వాలకు సంబంధం లేని స్వతంత్ర వ్యక్తులు ఎన్నికల కమిషనర్లుగా ఉండాలని పేర్కొంది. అదే విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో రాష్ట్రం జోక్యం చేసుకోకూడదని �
DMK ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే డీఎంకే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత స్టాలిన్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు 173 మందితో జాబితా విడుదల చేశారు. పార్టీలో పేరుపొందిన దురై మురుగన్, కె.ఎన్.నెహ్రూ, కె.పోన్ముడి, ఎమ్ఆర్కే ప�
ఇటీవల కేంద్రప్రభుత్వం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మరియు ఆన్ లైన్ మీడియా పోర్టల్స్ కు కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి ప్
Prince William ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా బ్రిటిష్ రాజకుటుంబంపై ఆ ఇంటి కోడలు, ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ చేసిన జాత్యహంకార ఆరోపణలను హ్యారీ సోదరుడు ప్రిన్స్ విలియం ఖండించారు. రాజవంశీయులు జాత్యాంహకారులు అంటూ మేఘన్ చేసిన ఆరోపణలు అసంబద్�
Maharashtra మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోందని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మహారాష్ట్రలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, కేసుల పెరుగుదలతో నాగ్పూర్లో లాక్డౌన్ ప్రకటన వచ్చిందని ద
డెన్మార్క్ ప్రభుత్వం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు డెన్మార్క్ ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో బ్లడ్ క్లాట్స్(రక్తం గడ్డకట్టడం)బయటపడ్డ ఘట�
Covid vaccine price కోవిడ్ వ్యాక్సిన్ ధర తగ్గనున్నట్లు గురువారం కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్ “కోవిషీల్డ్” ధర విషయమై సీరం సంస్థతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపిందని,ప్రస్తుతమున్న ధర కంటే గణనీయంగా కోవిషీల్డ్ ధర తగ్గనున్నట్లు కే�
సెక్యూరిటీ అధికారిని గాయపర్చిన తన పెంపుడు కుక్కును వైట్ హౌస్ నుంచి పంపించేశారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. దానితో పాటు మరో పెంపుడు కుక్కని కూడా డెలావేర్ లోని తమ సొంత ఇంటి వద్దకు తిరిగి పంపారని సమాచారం.
modi mother దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. మార్చి 1న రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం నాటినుంచి ప్రతిరోజూ లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. 60 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వయోధిక వృద్ధులు, 45 సంవత్స
Shashi Tharoor భారత్ లోని నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళన, మీడియా స్వేచ్ఛ అంశాలపై మూడు రోజుల క్రితం బ్రిటన్ పార్లమెంట్ లో 90నిమిషాలపాటు చేపట్టిన చర్చ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండ�
mamata బుధవారం సాయంత్రం నందిగ్రామ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న సమయంలో జరిగిన తోపులాటలో గాయపడి కోల్ కతాలోని ఎస్ఎస్కేఎమ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..హాస్పిటల్ నుంచి తృణముల్ పార్టీ కార్యకర�
Trinamool vs BJP పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బుధవారం నందిగ్రామ్ టీఎంసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మమతా బెనర్జీ.. సాయంత్రం ప్రచారం ముగించుకొని బయల్దేరేందుకు కారు ఎక్కు�
mumbai మోనోలిత్ (ఏకశిల విగ్రహం)..కొద్ది నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఇదే వార్త. రోజుకో చోట ప్రత్యక్షమవుతున్న ఈ లోహ స్తంభం.. మేథావులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఎవరైనా కావాలని చేస్తున్న పనా? లేదా.. ఏలియన్స్ సంకేతమా అనేది అర్థం కాక అంతా జుట్టు పీక్�
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మార్చి-26న పూర్తి స్థాయిలో "భారత్ బంద్"కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి
west bengal బుధవారం నందిగ్రామ్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి గాయాలయ్యాయి. సాయంత్రం ప్రచారం ముగించుకొని ఆమె కారు ఎక్కేందుకు వెళ్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో మమత కాలికి గాయం అయింది. నొప్పితో విలవిలల�
kerala elections కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం బుధవారం(మార్చి-10,2021)సీపీఎం పార్టీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. 83 మంది అభ్యర్థులతో తొలి లిస్టును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్ విడుదల చేశారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వ అభివృద్ధి పనులను �
Haryana Assembly హర్యానా ప్రభుత్వంపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మనోహర్ లాల్ ఖట్టర్ సర్కార్ తన బలాన్ని నిరూపించుకుంది. అవిశ్వాస తీర్మాణంపై ఇవాళ అసెంబ్లీలో చర్చించిన తర్వాత..స్పీకర్ ఓటి�