Home » Author »venkaiahnaidu
బెంగాల్లో బీజేపీ కార్యకర్తల నిరసన మంగళవారమూ కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ రాజీనామా చేయాలని కోల్కతాలోని పార్టీ కార్యాలయం ఎదుట సోమవ�
ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి దుర్గాదేవి మంత్రాన్ని పఠించారు.
కేరళలో ఓ బీజేపీ అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిరాకరించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఆదివారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మణికుట్టన్ పేరు ఉంది.
ఆర్మీ నియామకాల్లో అవకతవల కేసులో 23 మందిపై కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి దేశవ్యాప్తంగా 13 సిటీల్లోని 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI).
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో బుధవారం ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.
వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)కి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు,మంత్రులు,కీలక నేతలు కాషాయకండువా కప్పుకోగా..తాజాగా మరో ఎమ్మెల్యే టీఎంసీకి గుడ్ బై చెప్పారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నామినేషన్ తిరస్కరించాలని బీజేపీ నేత,నందిగ్రామ్ లో మమతపై పోటీ చేస్తోన్న సువేందు అధికారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నామినేషన్ పత్రాల్లో మమత తనపై ఉన్న ఆరు క్రిమినల్ కేసులను వెల్లడించలేదని సువెందు ఆర�
2008నాటి బట్లా హౌస్ ఎన్ కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు చెందిన ఆరిజ్ ఖాన్కు ఉరి శిక్ష విధించింది.
గుజరాత్ అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడసమా.. జీన్స్, టీషర్ట్ ధరించి రావడంతో స్పీకర్ రాజేంద్ర త్రివేది అతన్ని అసెంబ్లీ నుండి బయటకు పంపించేశారు. సోమనాథ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న విమల్ చూడస�
Like Lord Ram, PM Modi ప్రధాని నరేంద్ర మోడీని శ్రీరాముడితో పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్. సోమవారం హర్విద్వార్ లోని రిషికుల్ గవర్నరమెంట్ పీజీ ఆయుర్వేదిక్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన “నేత్ర కుంభ్”కార్యక్రమంలో పా�
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం(మార్చి-15,2021) పలువురు ముఖ్య నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. ఇక సోమవారం.. అంటే ఈ రోజు ముహూర్తం బాగుండడంతో నేతలందరూ నామినేషన్ల దాఖలకు చేస్తున్�
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వీల్చైర్లో కూర్చొనే ప్రచారం కొనసాగిస్తున్నారు. కారు డోర్ తగలడంతో ఎడమ కాలికి గాయం అవడంతో మూడు రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న మమత..ఆదివారం నుంచి వీల్ చైర్ లో కూర్చొనే ఎన్నికల ప్రచారంలో పా�
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధర్మదామ్ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ నామినేషన్ దాఖలు చేశారు. కన్నూర్ కలెక్టర్ కార్యాలయంలో సీఎం నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
శ్చిమబెంగాల్లో ఎన్నికల నేపథ్యంలో అధికార టీఎంసీ-బీజేపీ, ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ఇటీవల మమత గాయపడి హాస్పిటల్ లో చేరడం, నందిగ్రామ్లో సువేందు అధికారి Vs మమత మధ్య జరగబోయే రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
మూడు రోజుల క్రితం నందిగ్రామ్ ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయాల పాలవడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ శనివారం(మార్చి-13,2021)తృణముల్ కాంగ్రెస్ లో చేరిన మాజీ బీజేపీ నేత యశ్వంత్ సిన్హా..వాజ్ పేయి ప్రభుత్వంలో మమతతో కలిసి పని చేసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.
Tamil Nadu Polls తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ శుక్రవారం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఎమ్ఎన్ఎం పార్టీ..154 స్థానాల్లో అభ్యర్థు
QUAD MEETING భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన చతుర్భుజ కూటమి(QUAD) సదస్సు శుక్రవారం సాయంత్రం జరిగింది. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోడీ,అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ �
Maharashtra మహారాష్ట్రలో కరోనా కేసులురోజురోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 15,817 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో..ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఈరోజువే కావడం గమనార్హం. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 56మంది క
INDIA భారతదేశం క్రమంగా ‘నిరంకుశత్వం’ వైపు పయనిస్తుందని స్వీడన్కు చెందిన V-DEM(వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ)ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. “విస్తృతమవుతున్న నియంతృత్వం(Autocratisation goes viral)” అనే టైటిల్ తో ఐదవ వార్షిక డెమోక్రసీ రిపోర్ట్ �