Home » Author »venkaiahnaidu
తమ కొవిడ్-19 వ్యాక్సిన్ లో పంది మాంసం ఉత్పన్న పదార్థాలు వేటినీ వాడట్లేదని ఆస్ట్రాజెనికా కంపెనీ ఆదివారం(మార్చి-21,2021)ప్రకటించింది.
lపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మ్యానిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్షా విడుదల చేశారు. ఆదివారం కోల్ కతాలోని పార్టీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్,బెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి కైలాష్ వర్గీయ
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం(మార్చి-21,2021)బంకురాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తేంటే మే-2న బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైపోయినట్లు తెలుస్తోందని ప్రధాని అన్నారు.
సువేందు అధికారి కుటుంబం అసలు రంగును గుర్తించలేకపోయిన తాను ఓ అసమర్థురాలినని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనను తానే నిందించుకున్నారు.
అసోంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు.
అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార జోరును పెంచారు ప్రధాని మోడీ. విపక్షాలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రావడమే ఏకైక ఉద్దేశంగా కాంగ్రెస్ అబద్ధాలతో హామీలు గుప్పిస్తోందని,అసోం అభ్యున్నతకి ఒక విజన్ కానీ, సిద్ధాంతం కానీ ఆ పార్టీకి లే
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడగా, తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు వెల్లడైంది.
ఎన్సీపీ నేత,మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్బీర్ సింగ్ చేసిన ఆరోపణలు అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలుపెట్టాయి.
కరోనా వైరస్ మహారాష్ట్రను వణికిస్తోంది. వరుసగా రెండో రోజు మహారాష్ట్రలో 25వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం(మార్చి-19,2021) రాష్ట్రవ్యాప్తంగా 25,681 కొత్త కరోనా కేసులు,70మరణాలు నమోదయ్యాయి. ఈ రోజు 14,400మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
Donald Trump ఎన్నికల్లో ఓడిపోయినా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కొందరు అమెరికన్లకు ఇంకా కోపం తగ్గలేదు. టెక్సాస్ లోని ఓ మ్యూజియంలోని ట్రంప్ మైనపు విగ్రహంపై విజిటర్లు పిడిగుద్దులతో విరుచుకుపడుతున్నారు. లాయిస్ టుస్సాడ్స్ వాక్స్�
పాకిస్తాన్ ఆర్మీ హఠాత్తుగా శాంతిమంత్రాన్ని జపిస్తోంది. భారత్-పాక్ సంబంధాల విషయంలో గురువారం పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నేషనల్ డ్రైవర్ ఎడ్యుకేషన్ కంపెనీ "జుటోబీ"తాజాగా చేపట్టిన తాజా అధ్యయనం ప్రకారం..ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రహదారులు కలిగి ఉన్న దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా తొలి స్థానంలో నిలిచింది.
టాంజానియాలో మొదటిసారిగా ఒక మహిళ అధ్యక్ష పదవిని చేపట్టింది. సమియా సులుహు హాసన్(61) ఈ ఘనత సాధించారు.
కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో మార్చి 31 వరకు నూతన ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం అన్ని థియేటర్లు, ఆడిటోరియంలు.. 50 శాతం సామర్థ్యంతో మాత్రమే నడుస్తాయని మహారాష్ట్ర ప్రభు�
శత్రు దేశాలు ప్రయోగించే క్షిపణులను నిమిషాల్లో గుర్తించి కూల్చేసే మిలాన్-2టీ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల కొనుగోలుకు భారత రక్షణ మంత్రిత్వశాఖ, ప్రభుత్వ రంగ సంస్థ-భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) మధ్య ఒప్పందం కుదిరింది.
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఏకంగా కొందరు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ED) అధికారులపైనే కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్పై ఒత్తిడి చేసి, సీఎంకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్�
queen of rigging ఎన్నికల్లో అక్రమంగా గెలవడం కోసం కేంద్రంలోని బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని, ఓటమి తప్పదనుకుంటే పోలింగ్ బూత్ లను రిగ్గింగ్ చేస్తుందని, ఈవీఎం యంత్రాలను ట్యాంపర్ చేయడానికీ వెనుకాడబోదంటూ తాజాగా ఓ ఎన్నికల ర్యాలీలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బ�
Godhra హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ గుజరాత్ రాష్ట్రంలో అధికార బీజేపీకి షాకిచ్చింది. గోద్రా మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ తిరిగి దక్కించుకోకుండా అడ్డుకుంది. అంతేకాకుండా తమ పార్టీ అభ్యర్థి మేయర్ పీఠాన్ని దక్కించ�
దశాబ్దాలపాటు పశ్చిమబెంగాల్ లో అంతగా ఉనికిలోలేని బీజేపీ.. 2021అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికార టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా పోటీ ఇస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లో 18 పార్లమెంట్ సీట్లు గెల్చుకొని సత్తా చాటిన కమలం పార్టీ ఇప్పుడు బెం�
మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. గురువారం(మార్చి-18,2021)రాష్ట్రంలో కొత్తగా 25,833 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు