Home » Author »venkaiahnaidu
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి.. మరోసారి పడగ విప్పింది. సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ..ఢాకాలోని నేషనల్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తోన్న బంగ్లాదేశ్ “నేషనల్ డే”కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో కలిసి మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ..ఢాకాలోని నేషనల్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తోన్న బంగ్లాదేశ్ "నేషనల్ డే"కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో స్వల్ప నొప్పితో ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ హాస్పిటల్ లో చేరారు కోవింద్. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..రాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపా�
టాటా గ్రూప్ వర్సెస్ సైరస్ మిస్త్రీ వివాదంలో సైరస్ మిస్త్రీకి భారీ షాక్ తగిలింది. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలని గతేడాది జనవరి 10న నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఇచ్చిన తీర్ప�
పంచవ్యాప్తంగా అతిపెద్ద టీకా తయారీదారులలో హైదరాబాద్ ఒకటి. కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సహాయపడటానికి రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ ప్రాంతం నుంచి 3.5 బిలియన్ మోతాదుల COVID-19 వ్యాక్సిన్ ఉత్పత్తి చేయటానికి హైదరాబాద్ సిద్ధంగా ఉం�
రెండు రోజుల పర్యటనకు గాను శుక్రవారం బంగ్లాదేశ్ వెళ్తున్నారు ప్రధాని మోడీ. ఈ మేరకు గురువారం ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఓ బాతు పిల్లకు సింహం సహాయం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద గురువారం తన ట్విట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు కేసులో మాజీ క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్(CIU) హెడ్ సచిన్ వాజే కస్టడీని పొడిగించాలన్న ఎన్ఐఏ అభ్యర్థనను గురువారం ముంబై కోర్టు అంగీకరించింది.
ప్రపంచం ఒకవైపు.. తాను ఒక్కడిని ఒకవైపు అంటూ వ్యవహరిస్తోన్న ఉత్తరకొరియా అధినేత కిమ్ జొంగ్ తన నియంత వైఖరిని మరోసారి బయట పెట్టుకున్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జపాన్ తూర్పు ప్రాంత సముద్ర తీరంపైకి ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్స్ క్�
కేరళ తీరంలో తీవ్ర కలకలం రేగింది. శ్రీలంక నుంచి అరేబియా సముద్రం మీదుగా భారత్లోకి భారీగా డ్రగ్స్, పేలుడు పదార్థాలు,తుపాకులను తరలిస్తున్న ముఠాను కోస్ట్ గార్డ్ సిబ్బంది అరెస్ట్ చేసింది.
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిపోర్టు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ 100 రోజుల వరకు ఉండవచ్చని కూడా ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిదినాల తగ్గింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం(మార్చి-24,2021 రాష్ట్రవ్యాప్తంగా 31,855 కొత్త కరోనా కేసులు,95మరణాలు నమోదయ్యాయి.
ఉత్తరకొరియాలో ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన గురించి తెలియనివారుండడరు. ఆధునిక నియంతల్లో కిమ్ ని మించిన వారు ఎవ్వరూ లేరు. తమ దేశ పౌరులు ఏ చిన్న పొరపాటు చేసినా కిమ్ వేసే శిక్షలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సి
పాకిస్తాన్ ప్రధానమంత్రని ఇమ్రాన్ఖాన్కు భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాయడంపై పీడీపీ అధినేత్రి, జమ్మూకశ్మీరం మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సంతోషం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారి తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్..సీఎం మమత కాలి గాయాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు
శ్రీనగర్ లోని జబర్వాన్ పర్వతప్రాంతంలో ఉన్న ఆసియాలోనే అతిపెద్దదైన ప్రసిద్ద "ఇందిరాగాంధీ మొమోరియల్ తులిప్ గార్డెన్" సందర్శకుల కోసం గురువారం(మార్చి-24,2021) తెరుచుకోనుంది.
తిన్నదానికి బిల్లు కట్టమని అడిగిన పాపానికి ఓ ధాబా ఓనర్ కుటుంబం మీద డ్రగ్స్, మద్యం అక్రమ రవాణ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ ఈటా జిల్లాలో ఈ దారుణం జరిగింది. అంతేకాకుండా ధాభా ఓనర్ కి మద్దతుగా నిలిచిన 9మంది కస్టమర్లని కూ�
దేశంలో కొత్త రకం కరోనా వైరస్ ఆనవాళ్లను కనుగొన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఓ కీలక ప్రకటన చేసింది. భారత్ లో 771 రకాల కరోనా వైరస్ లు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.