Home » Author »venkaiahnaidu
సీనియర్ నటుడు, తమిళనాడు బీజేపీ నేత రాధారవి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్బీర్సింగ్కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై రూ. 100 కోట్ల వసూళ్ల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ పరమ్బీర్సింగ్ దాఖలు చేసిన పిటిషన్ని బుధవారం బాంబే హైకోర్టు
భారతదేశ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదంపై బీజేపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీయేతర పార్టీల నేతలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యక్తిగతంగా లేఖలు రాశారు.
జేడీఎస్ పార్టీ అధినేత,మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడకు కరోనా పాజటివ్గా తేలింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన దేశభక్తి మరోసారి చాటుకున్నారు.
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఎంసీ-బీజేపీ పార్టీలు తమ అమ్ములపొదిలోని అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి.
భారత మహిళలు క్రీడలు, శాస్త్రీయ రంగాలతో పాటు ఇతర అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటనను వ్యతిరేకిస్తూ..బంగ్లాదేశ్ లోని ఇస్లామ్ గ్రూప్ లకు చెందిన వ్యక్తులు దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ఆదివారం పలు జిల్లాల్లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి బీభత్సం సృష్టించారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కారు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది.
భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే అత్యాధునికమైన రాఫెల్ యుద్ద విమానాలు వాయుసేనను శతృదుర్భేద్యంగా మార్చాయి. తాజాగా మరో 10 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు రానున్నాయి.
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నవి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.
శనివారం వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. తొలి విడతలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా..ఇందులో 26 సీట్లలో గెలుపు బీజేపీదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ పై మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై జ్యుడీషియల్ విచారణ చేయించాలని ఉద్ధవ్ సర్కార్ నిర్ణయించింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు.
మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా నిత్యం 30 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి. శుక్రవారం 36 వేల 902 మంది వైరస్ బారినపడ్డారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికలకు పోలింగ్ శనివారం( మార్చి- 27,2021) జరగనుంది. తొలి దశలో భాగంగా పశ్చిమ బెంగాల్ లోని 30 స్థానాలకు, అసోంలోని 47 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది.
ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్ గా(SEC)నీలం సాహ్ని నియమితులయ్యారు.
తమిళనాడులో ఎన్నికలు జరగనున్న వేళ శృంగార తారగా గుర్తింపు పొందిన సినీ నటి షకీలా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఏపీలోని తిరుపతిలో ఉన్న ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి.. ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.