Home » Author »venkaiahnaidu
కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
n దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పశ్చిమ బెంగాల్ లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా..మరోవైపు కరోనా కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఛత్తీస్ఘడ్ హెల్త్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ సుభాష్ పాడే బుధవారం(ఏప్రిల్-14,2021) కరోనా వైరస్తో మృతి చెందారు.
బ్రెజిల్ లో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
వెస్ట్ బెంగాల్ లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా..మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది.
అసోంలో రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఓ ఈవీఎంను బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేండు పాల్ భార్య కారులో స్ట్రాంగ్ రూమ్ కి తరలించిన సంఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
గడిచిన నెల రోజులుగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది.
కోవిడ్ - 19 వ్యాక్సిన్ తీసుకునేందుకు దేశ ప్రజలు ముందుకొస్తున్నారు. టీకా ఇవ్వడం ప్రారంభమైన సమయంలో తీసుకునేందుకు చాలామంది భయపడ్డారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ లెజండరీ యాక్టర్ మోహన్లాల్ బీజేపీ సీఎం అభ్యర్థి "మెట్రో మ్యాన్" ఈ శ్రీధరన్ కు మద్దతు ప్రకటించారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనం వద్ద మరోసారి కలకలం రేగింది. భవనం ఆవరణలో ఓ కారు బీభత్సం సృష్టించింది.
భారత్లో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది.
కాలుష్య ఉద్గారాల కట్టడికి సంబంధించిన నూతన ప్రమాణాలను అందుకునేందుకు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలకు (టీపీపీలు) కేంద్ర పర్యావరణ శాఖ కొత్త గడువును నిర్దేశించింది.
రాడార్ కళ్లకు కనిపించని భవిష్యత్ తరం యుద్ధనౌకల రూపకల్పన కోసం పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ "జూస్ న్యూమరిక్స్" ఎంపికైంది.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర కలకలం రేగింది. పోలింగ్కు సరిగ్గా 4 రోజుల గడువు మాత్రమే ఉన్న సమయంలో శుక్రవారం(ఏప్రిల్-2,2021) డీఎంకే చీఫ్ ఎమ్.కే స్టాలిన్ కూతురి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి.
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే లాక్డౌన్ను తోసిపుచ్చలేమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.