Home » Author »venkaiahnaidu
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సూచనలు చేశారు.
కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కరోనా వైరస్ సోకింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
కరోనా సోకి సోమవారం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జనరల్ మోటర్స్ భారత్ లో 1,419 మంది ఉద్యోగం నుంచి తొలగించింది.
పశ్చిమ బెంగాల్లో ఆరో దఫా ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది.
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయ్యింది.
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న వేళ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర్ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కరోనా వైరస్ సోకింది.
కరోనా రెండు దశల్లోనూ 70 శాతం కన్నా ఎక్కువ మంది కరోనా పేషెంట్లు 40 ఏళ్లు దాటినవారే ఉన్నారని సోమవారం కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా రోజుకు 2లక్షల కేసులు నమోదవుతున్నాయి.
అసోం మాజీ సీఎం,సీనియర్ కాంగ్రెస్ లీడర్ భూమిధర్ బర్మన్(91) కన్నుమూశారు.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కఠినమైన కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నాయి.
వెస్ట్ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కలియాగంజ్ బీజేపీ అభ్యర్థి సౌమిన్ రాయ్పై ఆయన భార్య శర్బరీ సింఘా రాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లేఖ రాశారు
మహారాష్ట్ర త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి రెడీ అవుతోందంటూ మంత్రి ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు.