Home » Author »venkaiahnaidu
దేశంలో కరోనాకు ఇప్పటికే ఎందరో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు బలైయ్యారు.
ఢిల్లీలో ఒక్కసారిగా కరోనా కేసులు భారీగా పెరిగిపోవడానికి బ్రిటన్ రకం వేరియంటే కారణమని
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.
కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది పాకిస్తాన్ కు చెందిన ఈదీ ఫౌండేషన్.
మే నెల మూడో వారంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరింత ఉద్ధృతం
భారత్ లో మే 11-15 మధ్య రోజుల్లో రోజుకి 33-35లక్షల యాక్టివ్ కేసులతో కరోనా తీవ్రస్థాయిలో విరుచుకుపడనుంది ఐఐటీ సైంటిస్టులు వెల్లడించారు.
కరోనా కట్డడి కోసం ఐసీఎంఆర్ సహకారంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్..మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించి రెండో విడత మధ్యంతర ఫలితాలు విడుదలయ్యాయి.
గతేడాది అమెరికాను కుదిపేసిన ఆప్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి కేసులో అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 21వేల మందికి, రెండో డోసు తీసుకున్న తర్వాత సుమారు ఐదున్నర వేల మందికి కరోనా సోకినట్లు బుధవారం కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.
బీహార్ రాజధాని పాట్నాలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కరోనా కలకలం రేపింది.
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. అయితే ఇదే సమయంలోదేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా ఉంది.
ఆ దుర్ఘటన గుండెను పిండేసే అంతటి విషాదకర ఘటన అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు.
పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
దేశంలో కరోనా వైరస్ రెండో దశలో తీవ్రంగా వ్యాప్తిస్తున్న తరుణంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై మరోసారి ధ్వజమెత్తారు.
వచ్చే కొన్నినెలల్లోనే కరోనా వైరస్ను అదుపులోకి తేవడం సాధ్యమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తెలిపింది.
బుధవారం శ్రీరామ నవమి సందర్బంగా ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుభాకాంక్షలు చెప్పారు.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు,మరణాల సంఖ్య భారీగా నమోదవుతుంది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) చేయడానికి అర్హత కోసం నిర్వహించే యూజీసీ.. నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్(నెట్) పరీక్ష షెడ్యూల్ వాయిదా పడింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా సోకడంపై ప్రధాని మోడీ స్పందించారు.