Home » Author »venkaiahnaidu
మే చివరి నాటికి ఢిల్లీలో వివిధ హాస్పిటల్స్ లో కొత్తగా 44 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి
తమ వివాహ కలకు కరోనా వైరస్ అడ్డంకి కాబోదని ఓ జంట రుజువుచేసింది.
ఇండియాలో కరోనా రెండో దశ విజృంభణ సమయంలో ..రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్ననేపథ్యంలో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు చేసింది.
భారత్కు 15 రోజులపాటు కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్లు చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిచువాన్ ఎయిర్లైన్స్ ప్రకటించింది.
కరోనా వ్యాక్సిన్ ధరలను తగ్గించాలని వ్యాక్సిన్ తయారీ సంస్థలు భారత్ బయోటెక్,సీరం ఇనిస్టిట్యూట్ లను కేంద్రప్రభుత్వం కోరింది.
CDS Rawat కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లలో భద్రతా దళాల నుంచి పదవీ విరమణ పొందిన మెడికల్ సిబ్బంది సేవల్ని మళ్లీ ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చకచకా �
wear mask కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించడం తప్పనిసరి అని సోమవారం కేంద్రప్రభుత్వం తెలిపింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని ప్రజలకు సూచించింది. సోమవారం నీతి ఆయోగ్ సభ్యుడు(హెల్త్) వీకే పాల్ ఢిల్లీలో మీడియాతో మ�
Mamata Banerjee casts vote in Bhabanipur వెస్ట్ బెంగాల్ లో ఏడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరగుతోంది. ఏడో దశలో భాగంగా ఇవాళ 34 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఇవాళ తన ఓటు హక్కును �
Vedanta’s Sterlite ఆక్సిజన్ ఉత్పత్తి కోసం నాలుగు నెలల పాటు తూత్తుకుడిలోని వేదాంత స్టెరిలైట్ యూనిట్ను తిరిగి ప్రారంభించేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చింది. సోమవారం సీఎం పళనిస్వామి అధ్యక్షతన జరగిన ఆల్ పార్టీ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకు
18ఏళ్లు దాటిన ఢిల్లీ వాసులందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని సోమవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
Madras high court దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతికి కేంద్ర ఎన్నికల సంఘానిదే ఏకైక బాధ్యత అని సోమవారం(ఏప్రిల్-26,2021)మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతించిన ఈసీ అధికారులపై హత్య కేస
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తమిళనాడులోని శ్రీపెరంబుదూరు లోని ప్లాంట్ నుంచి ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్
దేశంలో కొవిడ్ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.
కరోనా.. దేశప్రజల ఓపికను పరీక్షిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అల్-రుసాఫా ఏరియాలోని కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్న
కరోనా కేసులతో అల్లాడుతున్న భారత్ కు అండగా ఉండేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది.
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే.