Home » Author »venkaiahnaidu
oxygen shortage దేశంలో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందగా..తాజాగా కర్ణాటకలోని చామరాజనగర జిల్లా హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత సహా ఇతర కారణాలతో 24 గం�
NEET EXAM కరోనా నేపథ్యంలో దేశంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇటీవల సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తాజాగా నీట్ పీజీ ఎగ్జామ్ ను మరోసారి వాయిదా వేసింది. కరోనా రెండో దశ ఉదృతి నే�
Election Results 2021 అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. అయితే, రాజకీయ ప్రముఖులనుంచి సామాన్యుల దాకా దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. బీజేపీ లీడర్లందరినీ సింగిల్ �
Mamata Banerjee ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్లో చివరకు సువెందు అధికారి విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. టీఎంసీ అభ్యంతరంతో రీకౌంటింగ్ చేశామని.. సువెందు 1736 ఓట్ల తేడాతో దీదీపై గెలిచారని ఈసీ ప్రకటించింది. నందిగ్రామ్ లో తనన
NANDIGRAM నందిగ్రామ్ ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. తొలుత మమతాబెనర్జీ గెలిచినట్లు..ఆ తర్వాత సువెందు అధికారి గెలిచినట్లు వార్తలు వచ్చాయి. అయితే నందిగ్రామ్ లో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని ఈసీ వర్గాలు తెలిపాయి. నందిగ్రామ్ ఫలితం ఇంకా అధిక�
Nandigram దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన వెస్ట్ బెంగాల్ లోని నందిగ్రామ్ లో సీఎం మమతాబెనర్జీ ఓటమిపాలయ్యారు. 1622 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి మమతపై విజయం సాధించారు. నందిగ్రామ్ లో ఓటమిపై మమత స్పందించారు. నందిగ్రామ్ ఓటమి గురించి భాధపడన�
KERALA Kerala has given a verdict in favor of the LDF:CM Pinarayi Vijayan కేరళలో ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్) చరిత్ర సృష్టించింది. అధికారాన్ని నిలుపుకొని తమకు తిరుగులేదని నిరూపించింది. కేరళలో నాలుగు దశాబ్దాల తర్వాత ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. ఈ న
MAMATA టీఎంసీ ఘనవిజయం నేపథ్యంలో ఇది బెంగాల్ విజయమని మమతా బెనర్జీ తెలిపారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పిన మమతాబెనర్జీ..కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించకుండా తమ తమ ఇళ్లకు వెళ్లిపోవాలని టీఎంసీ కార్యకర్తలను మమ�
TAMILNADU తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం ఖాయమైంది. మొత్తం 234 స్థానాల్లో..డీఎంకే కూటమి 146స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా,ఏఐఏడీఎంకే కూటమి 87స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక,చెన్నైలోని మొత్తం 16 స్థానాల్లో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది.
వెస్ట్ బెంగాల్లోని నందిగ్రామ్లో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య ఉత్కంఠభరిత పోరు నడుస్తోంది.
Prashant Kishor పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టేందుకు టీఎంసీ రెడీ అయింది. అయితే టీఎంసీ భారీ
TRS తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నికలో విజయం తమదే అని భావించిన కమలం పార్టీకి..డిపాజిట్ కూడా దక్కలేదు. సిట్టింగ్ స్థానమైన నాగార్జునసాగర్ ని టీఆర్ఎస్ కైవసం చ
కోట్లలో జీతం..రోజంతా బిజీబిజీ..కోట్లలో జీతం క్షణం తీరికలేకుండా మీటింగ్ లు,టార్గెట్లు...ప్రత్యర్థి వ్యాపారాలను అధిగమించేదెలా అని ఎత్తులు,పైఎత్తులు
MODI దేశంలో రెండో దశ వైరస్ వ్యాప్తితో నెలకొన్న పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వంలోని అన్ని శాఖలు నిరంతరం సమన్వయంతో పని చేస్తున్నట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు శుక్రవారం వర్చువల్ విధాన
Rajasthan govt కరోనా విజృంభిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ఆక్సిజన్కు డిమాండ్ భారీగా పెరిగింది. కరోనా రోగుల చికిత్సలో కీలకంగా మారిన ఆక్సిజన్ సరిపడా అందుబాటులో లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను నివార�
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది.
మే-1నుంచి దేశవ్యాప్తంగా మూడోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై శుక్రవారం కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు.
బెంగాల్ లో తుది దశ పోలింగ్(8వ దశ)నేడు ముగిసింది.
ప్రజల ప్రాణాలతో పాటు,దేశాల ఆర్థికవ్యవస్థలతో కూడా ఆడుకుంది కరోనా మహమ్మారి.