Home » Author »venkaiahnaidu
కోవిడ్ చికిత్సకు దిగుమతి చేసుకునే ఔషధాలు, వైద్య పరికరాలపై పన్నులను రద్దుచేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం
J&K కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడిగించారు. మొత్తం 20 జిల్లాలకు ఇది వర్తిస్తుందని ఆదివారం అధికారులు తెలిపారు. కొత్త COVID-19 మార్గదర్శకాల ప్రకారం… జమ్మూ కాశ్మీర్లోయ అత్యవసర సేవలు మాత్రమ�
దేశంలో కరోనా థర్డ్ వచ్చే అవకాశముందని,అయితే అది ఎప్పుడు..ఎలా వస్తుందో చెప్పలేమంటూ రెండు రోజుల క్రితం
కర్ణాటకలో కఠిన ఆంక్షలు విధించినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని యడియూరప్ప సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఒకే చోట భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడవద్దని చెప్పిన పోలీసులపై కొందరు విచక్షణారహితంగా దాడికి దిగారు.
ఢిల్లీలోని అన్ని మీడియా హౌస్ లలో మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
అండర్ వరల్డ్ మాఫియా డాన్ చోటా రాజన్ శుక్రవారం కోవిడ్ తో మృతి చెందినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఢిల్లీ ఎయిమ్స్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాన మంత్రికి లేఖ రాశారు.
కరోనా కట్టడి విషయంలో ప్రధాని నరేంద్రమోడీ వైఖరిపై కొద్ది రోజులుగా విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే.
రోనాతో చికిత్స పొందుతూ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మరణించారు.
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్(AINRC)అధినేత ఎన్ రంగసామి ప్రమాణస్వీకారం చేశారు.
తమిళనాడులో భారీ మెజారిటీతో అధికారం చేపట్టిన డీఎంకే అధినేత స్టాలిన్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పని మొదలుపెట్టారు.
ప్రపంచదేశాల్లో కరోనాతో పోరాటం కొనసాగిస్తున్న సమయంలో రష్యా నుంచి మరొక కోవిడ్ వ్యాక్సిన్
lockdown తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే కరోనా కట్టడికి కోసం నైట్ కర్ఫ్యూ వంటి అనేక చర్యలు చేపుడుతోన్న విషయం తెలిసిందే. అయితే, కొద్ది రోజుల క్రితం కరోనాబారిన పడి తిరిగి కోలుకొని ఇవాళ ప్రగతిభవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్..కరోనా కట్టడి చర్యలపై అ�
బెంగాల్ బీజేపీ శాఖ బుధవారం రాత్రి ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది.
a కేంద్ర ప్రభుత్వంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
దేశంలో కరోనా సంబంధిత పరిస్థితులపై గురువారం ప్రధాని నరేంద్ర మోడీ సమగ్ర సమీక్ష నిర్వహించారు.
కరోనా సోకి హోం ఐసొలేషన్ లో ఉన్న ఢిల్లీ వాసులు ఇకపై ఆక్సిజన్ అందుబాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Union Minister పశ్చిమ బెంగాల్లో కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ కాన్వాయ్పై దాడి జరిగింది.. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని పంచకుడిలో మురళీధరన్ కాన్వాయ్ పై స్థానికులు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితు�
మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ,మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.