Home » Author »venkaiahnaidu
నిన్న బీహార్ లోని బక్సర్ జిల్లాలో గంగానది ఒడ్డున, నదిలోనూ 100 కరోనా మృతదేహాలు తెలియాడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేయగా.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో
తమిళనాడుకు చెందిన ఓ ఏడేళ్ల బాలుడి గొప్ప మనసుకు సాక్షాత్తు ముఖ్యమంత్రే ఫిదా అయ్యాడు.
TELANGANA కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త లాక్ డౌన్ విధించింది తెలంగాణ ప్రభుత్వం. బుధవారం నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు లాక్ డౌన్ మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ల�
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి.
క్షిణ గోవాలోని జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ ట్యాంకు లీకైంది.
దేశంలో వాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక సూచనలు చేశారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు మోడీ ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థతే కారణమని సోమవారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC)ఆరోపించిన విషయం తెలిసిందే.
భూటాన్ ప్రధాని లొతాయ్ త్సెరింగ్ మంగళవారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఫోన్ చేశారు.
ఇకపై ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ను సరఫరా చేయమని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కేంద్రానికి తేల్చి చెప్పారు.
కరోనా కట్టడి కోసం లడఖ్ లో విధించిన కర్ఫ్యూ పొడిగించడింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ఎల్పీ నేతగా సువేందు అధికారిని ఎన్నికయ్యారు.
అసోం 15వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ఈశాన్య రాష్ట్రాల డెమోక్రటిక్ కూటమి (ఎన్ఈడీఏ) కన్వీనర్ హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి ఎన్నికయ్యారు.
పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం,పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన ఫలితాలు సాధించడం పట్ల పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అమెరికాలోని కలోనియల్ పైప్ లైన్ కంపెనీపై సైబర్ దాడి జరిగింది.
కోవిడ్ చికిత్సకు దిగుమతి చేసుకునే ఔషధాలు, వైద్య పరికరాలపై,మెడికల్ ఆక్సిజన్పై విధిస్తున్న పన్నులను పూర్తిగా రద్దుచేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
చనిపోయిన కుమార్తెను ఒక తండ్రి మంచంపై ఏడు గంటలు మోసి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి పోస్ట్మార్టం కోసం తీసుకెళ్లాడు.
Renowned Sculptor ఒడిషా కు చెందిన ప్రముఖ శిల్పి,బీజేపీ రాజ్యసభ ఎంపీ రఘునాథ్ మోహపాత్ర(78) కన్నుమూశారు. గతవారం వైరస్ బారినపడిన రఘునాథ్ మోహపాత్ర.. భువనేశ్వర్ లోని ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఒడిశాకు చెందిన రఘునాథ్ మొహపాత్ర అంతర�
కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగికి ప్రమాదం జరిగింది.
అంతర్యుద్ధంతో నలిగిపోతున్న అఫ్గానిస్తాన్ మరోసారి ఉగ్రదాడులతో దద్దరిల్లింది.