Home » Author »venkaiahnaidu
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతున్న సమయంలో దేశంలోని వైద్య సదుపాయాలు సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదరువుతున్నాయి.
Kriti Hospital గుర్గావ్లోని కీర్తి ప్రైవేట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత కారణంగా ఆరుగురు కరోనా పేషెంట్లు చనిపోయారు. అయితే చనిపోయిన వారి రోగుల బంధువులు దాడి చేస్తారన్న భయంతో వైద్యులు, సిబ్బంది వారంతా హాస్పిటల్ క్యాంటీన్ లో దాక్కున్నారు. ఈ ఏప్రిల�
కరోనా వైరస్ పై సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా తమదేశ ప్రజలను హెచ్చరించింది.
ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్తో దేశం అతలాకుతలమవుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కర్ణాటకలో కూడా ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.
కరోనా నిర్వహణ బాధ్యతలు మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించాలంటూ బీజేపీ ఫైర్బ్రాండ్ సుబ్రమణ్యన్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశీయ టెలికం రంగంలో మరో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఇప్పటివరకు 4జీతో పరుగులు పెట్టిన భారత్
ఆదివారం విడుదలైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి వరుసగా రెండోసారి
సాధారణంగా కోవిడ్ రోగిని చూస్తేనే ఆమడ దూరం పారిపోతున్నారు.
ఎయిర్ ఇండియా సిబ్బంది అందరికీ తక్షణమే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టని పక్షంలో స్ట్రైక్ చేస్తామని ఎయిర్ ఇండియా పైలట్ల సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
కరోనా రెండో దశ విజృంభణతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది.
కరోనా విజృంభణ,లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులెదుర్కొంటున్న పేదలకు ఆర్థిక తోడ్పాటు
కరోనా నేపథ్యంలో దేశంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇంజినీరింగ్లో ప్రవేశాల కోసం ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు జరగాల్సిన
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన హింసపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
కరోనాపై పోరులో భాగంగా భారత్కు సాయంగా తొలి విడతగా బ్రిటన్ పంపించిన 450 ఆక్సిజన్ సిలిండర్లు
పశ్చిమ బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కార్యాలయాలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ స్పందించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు.
crematorium closes ఇప్పటివరకు సినిమా థియేటర్లకే చూశాం.. కానీ ఇప్పుడు కరోనా కల్లోలంతో శ్మశాన వాటికలకు హౌస్ఫుల్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనాతో చనిపోయిన శవాలు భారీగా వస్తుండడంతో ఖననం చేయడానికి ఖాళీ లేక బెంగళూరులోని పలు శ్మశానవాటిక�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ
MAMATA పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించినప్పటికీ, ఏకంగా సీఎం మమతా బెనర్జీ ఓడిపోవడం టీఎంసీ వర్గాలకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలవడంపై �