Home » Author »venkaiahnaidu
Covaxin price కరోనా వ్యాక్సిన్ ధరను తగ్గిస్తూ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు అమ్మే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను 100రూపాయలు తగ్గిస్తూ బుధవారం సీరం సంస్థ ప్రకటన చేయగా..తాజాగా భారత్ బయోటెక్ సంస్థ కూడా కోవాగ్జిన్ ధర�
దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తోన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకొని గురువారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Ashok Gehlot దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సీఎంల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు మహమ్మారి. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు కరోనాబారినపడగా..తాజాగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనాబారినపడ్డారు. తనకు కరోనా పాజిటి�
Char Dham Yatra కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలోఈ ఏడాది ఛార్ ధామ్( బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి) యాత్రను రద్దు చేస్తున్నట్లు గురువారం(ఏప్రిల్-29,2021)ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఓ ఆర్డర్ జారీ చేసింది ప్రభుత్వం. మే 14 నుంచి యాత్ర �
Trinamool Candidate Wife Dies Of Covid, Wife Accuses Election Body Of Murder కరోనా సోకి టీఎంసీ అభ్యర్థి మరణించడంతో ఆయన భార్య.. ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థిగా బరిలో నిలిచిన కాజల�
Adar Poonawalla కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలాకి భారీ భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు దేశవ్యాప్తంగా Y కేటగిరీ భద్రత కల్పిస్తూ బుధవారం కేంద్ర హోంశాఖ ఆదేశాలు జార
CoWIN portal దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడినవారందరికీ మే-1నుంచి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం..ఇందుకు సంబంధించి కోవిన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్నటివరకు 45ఏళ్లు దాటి�
Karnataka Minister పీడీఎస్(పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్)రైస్ కేటాయింపు విషయమై ప్రశ్నించిన ఓ రైతుపై కర్ణాటక ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రూపుతున్నాయి. రైతుకి-మంత్రికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియ�
Maruti Suzuki to shut down Haryana plants to make oxygen available దేశంలో కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో హాస్పిటల్స్ అన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో హాస్పిటల్స్ లో బెడ్లతోపాటు ఆక్సిజన్కు కూడా తీవ్ర కొరత ఏర్పడింది. ఈ కారణంగా పలు ఆస్పత్రుల్లో కరోనా బ�
కేంద్రప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Amarnath Yatra దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకొనేందుకు ఉద్దేశించిన వార్షిక అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గతవారం అమర్నాథ్ దేవస్�
GNCTD Act దేశ రాజధానిలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న ఈ సమయంలో వివాదాస్పద జీఎన్ సీటీడీ(Government of National Capital Territory of Delhi)సవరణ చట్టం 2021ని అమల్లోకి తీసుకొస్తూ బుధవారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిల్లును మార్చి-2021లో పార్లమెంటు ఆమోద�
కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
COVID-19 plan కరోనాపై జాతీయ ప్రణాళికను(national plan) మంగళవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 200 పేజీల అఫిడవిట్ను కోర్టుకి సమర్పించింది కేంద్రం. కరోనా సంక్షోభ సమయంలో అత్యవసర వస్తువులు, సేవల పంపిణీకి సంబంధించి తన ప�
EU sues AstraZeneca కరోనావైరస్ వ్యాక్సిన్ పంపిణీలో లోపాల కారణంగా ఆస్ట్రాజెనికా కంపెనీపై యూరోపియన్ యూనియన్(ఈయూ) కేసు వేసింది. అంగీకరించిన వ్యాక్సిన్ డోసులను సమయానికి అందించలేదనే కారణంతో ఆస్ట్రాజెనెకా కంపెనీపై కేసు వేసింది. ఆస్ట్రాజెనికాతో వ్యాక్సిన�
APPLE CEO కరోనా సెకండ్ వేవ్ తో తల్లడిల్లిపోతున్న భారత్ కు సాయమందించేందుకు ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు గూగుల్,ఇన్ఫోసిస్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. భారత్లో పరిస్థితులను చూసి తన గుండె బద్దలైందన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. ఆక్సిజన్�
Pakistan పాకిస్తాన్ లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుత కోవిడ్-19 కేసుల పాజిటివిటీ రేటు వచ్చే వారం కూడా కొనసాగితే లాక్ డౌన్ విధించక తప్పద
దేశంలో సెకండ్ వేవ్ తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఐటి కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ద కనబరుస్తున్నాయి.
Supreme Court కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై సుమోటోగా కేసు విచారణ జరుపుతోన్న సుప్రీంకోర్టు మంగళవారం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా రెండోదశ విజృంభణను జాతీయ సంక్షోభంగా పేర్కొన్న సుప్రీంకోర్టు…ఇలాంటి క్లిష్ట సమయంలో ఓ మౌన ప్రేక్ష�