Home » Author »venkaiahnaidu
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. కరోనా రోగులు హాస్పిటల్స్ కు క్యూ కడుతుండడంతో సదుపాయాల లేమి మరింత ఇబ్బందిగా మారింది.
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పరిస్థితులు ప్రస్తుతం చాలా దారుణంగా ఉన్నాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు.
రోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి(హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కోరారు.
జనతా దళ్ సెక్యూలర్(JDS) నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కరోనా బారిన పడ్డారు.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆడియో టేపుల వ్యవహారం సర్దుమణగక ముందే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆడియో టేపు దుమారం రేపుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రాంలోని హరిద్వార్ లో జరగుతున్న కుంభమేళాని
మహమ్మారి కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై కేసులు భారీగా పెరుగుతున్న 11 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం కీలక సమావేశం నిర్వహించింది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. కేసులు,మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీగా నమోదవుతున్న సమయంలో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో నిర్వహిస్తున్న కుంభమేళా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
విడ్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశమైంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాను ప్రతీకాత్మకంగా నిర్వహించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) స్కాంలో కీలక సూత్రధారి అయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళాలో స్నానాలు చేస్తున్న వారిలో అనేక మంది వైరస్ బారినపడుతున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న వేళ ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చూసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.
కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు.