Home » Author »venkaiahnaidu
తైవాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
ఓ బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు దొరకడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ఏప్రిల్ ఫస్ట్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఫూల్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్న చిన్న ప్రాంక్లు చేస్తూ స్నేహితులను, సన్నిహితులను సరదాగా ఆటట్టిస్తారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతలు హద్దులు మీరుతున్నారు. ప్రత్యర్థులపై హాట్ కామెంట్స్ చిక్కుల్లో పడుతున్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా వైరస్ సోకింది.
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ(ఏప్రిల్-2,2021) రాత్రి 8:30 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
మహారాష్ట్రలో కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ముంబై,పూణే,నాగ్ పూర్ వంటి సిటీల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది.
మగ వాళ్లకు కూడా పేరెంటల్ సెలవు తీసుకునేందుకు వీలు కల్పిస్తూ స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది.
అసోంలో మరోసారి బీజేపీదే అధికారం అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలను అత్యంత చెత్త ఎన్నికలుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్ణించారు.
మమతా బెనర్జీని తప్పనిసరిగా గద్దె దించాలని బెంగాల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
భారత్ నుంచి పత్తి,చక్కెర దిగుమతికి బుధవారం పాకిస్తాన్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే,24గంటల్లోనే పాకిస్తాన్ ప్రదానమంత్రి ఇమ్రాన్ ఖాన్ యూటర్న్ తీసుకున్నారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ రెండో దశ పోలింగ్ జరుగుతున్నది. రెండో దశలో భాగంగా 30 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
మాజీ కేంద్రమంత్రి,డీఎంకే ఎంపీ ఏ.రాజాకి ఈసీ షాక్ ఇచ్చింది. 48 గంటలపాటు ఆయన ప్రచారం నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నందిగ్రామ్కు రెండో దశలో భాగంగా ఇవాళ(ఏప్రిల్-1,2021)పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. సెకండ్ ఫేజ్లో మమతా బెనర్జీ, సువేందు అధికారి బరిలో నిలిచిన నందిగ్రామ్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.
రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్లో 30, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాల కారు కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.