Home » Author »venkaiahnaidu
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతన్నాయి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఈ నెల ప్రారంభంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
పౌరసత్వ సవరణ చట్టం(CAA) నిబంధనల రూపకల్పన గడువును పార్లమెంటు పొడిగించింది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. మంగళవారం(మార్చి-23,2021)నారాయణ్పుర్ జిల్లాలో జవాన్లే లక్ష్యంగా IEDని పేల్చారు.
కరోనా నియంత్రణ కోసం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం(మార్చి-23,2021)కేంద్రహోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు.
మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలు ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహావికాస్ అఘాడీ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ ఎదురుదాడి మరింత తీవ్రం చేసింది
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన, 45 ఏళ్లు దాటి వ్యాధులు ఉన్నవారికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకుని, మన దేశ కీర్తిని నలు దిశలా చాటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో'... గగన్ యాన్ పేరుతో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే.
జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం(మార్చి-23,2021) రాకపోకలు నిలిచిపోయాయి. కాశ్మీర్కు ప్రవేశ ద్వారం "జవహర్ టన్నెల్ ఏరియా"లో భారీ హిమపాతం మరియు బనిహాల్, ఛందేర్కోటె ప్రాంతాల మధ్యలో కొండ చరియలు విరిగిపడిన కారణంగా మంగళవారం జమ్ము-శ్రీనగర్ జాత
ముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(MNM) అధినేత కమల్ హాసన్ ప్రచార వాహనాన్ని ఎన్నికల అధికారులు తనీఖీ చేశారు.
సోమవారం కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రెండు రోజుల కేరళ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. మహిళల స్వీయరక్షణ కోసం ఉపయోగపడే ఓ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ను ఓ కాలేజీలోని విద్యార్థినులకు నేర్పించి అందరినీ ఆశ్చర్�
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన మేనిఫెస్టోను సోమవారం(మార్చి-22,2021) విడుదల చేసింది. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, వీకే సింగ్ చెన్నైలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఢిల్లీపై కేంద్రానికి మరిన్ని అధికారాలు కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. వివాదాస్పద 'గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ(GNCTD)సవరణ బిల్లుకు సోమవారం(మార్చి-22,2021) లోక�
తాము అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ సామర్థ్యం 79 శాతంగా ఉందని ఆస్ట్రాజెనెకా కంపెనీ ప్రకటించింది. అమెరికాలో చేపట్టిన అడ్వాన్స్డ్ ట్రయల్స్ లో ఈ ఫలితాలు వచ్చినట్లు కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి ఇకనుంచి కాల్పులు జరుపుకోకూడదని గత నెలలో భారత్-పాక్ దేశాల సైన్యాలు పరస్పర అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో... భారత్, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవోలు) మధ్య హాట్ �
67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించింది. జాతీయ ఉత్తమ సినిమా(తెలుగు)గా నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ ఎంపికైంది.
కోవిషీల్డ్ వ్యాక్సిన్.. రెండు డోసుల మధ్య ఉండాల్సిన విరామాన్ని సోమవారం కేంద్రం సవరించింది. ప్రస్తుతం..మొదటి డోసు తీసుకున్న 4 నుంచి 6 వారాల తర్వాత రెండో డోసు ఇస్తున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రికార్డుస్థాయిలో కోవిడ్ కేసులు నమోదువుతుండగా.. పలువురు ప్రజా ప్రతినిధులు వైరస్ బారినపడుతున్నారు. తాజాగా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ కోవిడ్-19 బారినపడ్డారు.
జీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సోమవారం(మార్చి-22,2021)సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తాను చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశార�
మయన్మార్ లో సైనిక ప్రభుత్వం అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. దేశంలో పౌర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని చేస్తున్న ఆందోళనలను ఆ దేశ సైన్యం తీవ్రంగా అణచి వేస్తోంది.