Home » Author »venkaiahnaidu
Khattar government హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్పై ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా �
Tirath Singh Rawat ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం డెహ్రాడూన్ లోని రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. గవర్నర్ బేబి రాణి మౌర్య..తీరథ్ సింగ్ రావత్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఉత్తరాఖండ్ 10వ సీఎంగా ప్
UP Girl’s Father Dies ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో రెండు రోజుల క్రితం 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డ విషయం తెలిసిందే. అయితే, ఆ సంఘటనపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తండ్రి ఇవాళ రోడ
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ఎంపికయ్యారు. సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి ఎదుర్కోవడంతో మంగళవారం సీఎం పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ డెహ్రాడూన్లోని బీజేపీ కార్యాలయంలో శాసనసభా ప�
కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పీసీ చాకో కాంగ్రెస్కు రాజీనామా చేశారు.
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పాలక పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకుంటాయా? లేక విపక్షాలు విజయం సాధిస్తాయా అన్నది చర్చ జరుగుతోంది. అయితే తాజాగా టైమ్స్ నౌ – సీ ఓటర్ సంస్థ తా
MAMATA పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నందిగ్రామ్ టీఎంసీ అభ్యర్థిగా బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నందిగ్రామ్లోని టీఎ�
India Conveys Strong Objection To British Envoy Over Farm Laws Discussion మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్లో జరుగుతున్న రైతు నిరసనలు మరియు పత్రికా స్వేచ్ఛ అంశాలపై సోమవారం బ్రిటన్ పార్లమెంట్లో చర్చ చేపట్టారు. 90నిమిషాల పాటు ఈ అంశాలపై బ్రిటన
Covaxin కరోనావైరస్ కట్టడికోసం దేశీయంగా అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్” వ్యాక్సిన్ టీకా సురక్షితమైందని ‘ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్’ జర్నల్ తెలిపింది. కొవాగ్జిన్..సురక్షితమైనదని, వ్యాధినిరోధకతను పెంచుతోందని, ఎలాంటి తీవ్ర�
Scindia బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్లో ఉంటే ఎప్పటికైనా మధ్యప్రదేశ్ సీఎం అయ్యేవారని సోమవారం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సింధియా గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాహుల్ ఈ మాటలు అని ఉంటే బాగుండేదని,పరిస్థితి వే
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సొంతపార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో సీఎం త్రివేంద్రసింగ్ రావత్ రాజీనామా చేశారు. కొద్ది సేపటి క్రితం గవర్నర్ బేబి మౌర్యని కలిసి ఆయన
ట్విట్టర్లో లైవ్ ఇంటరాక్షన్ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు పూణే పోలీస్ కమిషనర్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. పోలీస్ కమిషనర్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Actor Vijayakanth అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో కీలక పరిణామాం చోటుచేసుకుంది. తమిళనాడులో వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న అధికార అన్నాడీఎంకే కూటమికి ఊహించని షాక్ తగిలింది. సినీ నటుడు విజయకాంత్ నేతృత్వంలోని దేశీయ ముర్పొ�
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సొంతపార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో సీఎం త్రివేందసింగ్ రావత్ రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం.
Harry బ్రిటిష్ రాజకుటుంబం నుంచి విడిపోయిన హ్యారీ,మేఘన్ మార్కెల్ దంపతులు తొలిసారిగా అమెరికాలోని పాపులర్ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రేకి ఇచ్చిన ఇంటర్యూ ఇచ్చారు. బ్రిటన్ రాణి ఎలిజబిత్ 2 మనవడు అయిన ప్రిన్స్ హ్యారీ.. 2018లో అమెరికా నటి మేఘన్ మర్కెల్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సోమవారం(మార్చి-8,2021)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్ కతాలో టీఎంసీ నిర్వహించిన ర్యాలీలో మమత పాల్గొన్నారు. నటీమణులు మరియు ప్రస్తుత టీఎంసీ అభ్యర్థు
మతమార్పిడులను తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పెళ్లి పేరుతో లేదా ఇతర మోసపూరిత కారణాలతో జరుగుతున్న మత మార్పిడులకు చెక్ పెట్టే బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ సోమవారం(మార్చి-8,2021) ఆమోదం తెలిపింది.
ఏడాది క్రితం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి కమల్ నాథ్ సర్కార్ కూల్చిన జ్యోతిరాధిత్య సింధియా వ్యవహాంపై ఇవాళ రాహుల్ గాంధీ మౌనం వీడారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సువెందు అధికారి లాంటి పలువురు కీలక నేతలు అధికార టీఎంసీకి గుడ్బై చెప్పి బీజేపీలో చేరగా..సోమవారం ఒక్కరోజే ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చే�
గత వారం..ఓ అత్యాచార కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. న్యాయవాదుల, హక్కుల సంఘాలు,సామాన్యుల నుంచి బోబ్డే తీవ్ర విమర్శలు ఎదుర్క�