Home » Author »venkaiahnaidu
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న రామమందిర ఆలయ ప్రతిపాదిత నమూనాను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. ప్రతిపాదిత ఆలయ నమూనాను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇవాళ(ఆగస్ట్-4,2020) ట్విట్టర్లో అధికారికంగా విడుదల చేసిం�
3 రాజధానులపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై గవర్నర్ ఇచ్చిన గెజిట్పై మంగళవారం స్టేటస్ కో విధిస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసిం�
అయోధ్యపై ఎట్టకేలకు కాంగ్రెస్ మౌనం వీడింది. రామాలయ భూమిపూజ విషయంలో ఇప్పటివరకు మౌనం పాటిస్తూ వచ్చిన కాంగ్రెస్ పై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ యువనేత ప్రియాంకా గాంధీ ఇవాళ స్పందించారు. అయోధ్యలో రామాలయ భూమిపూజకు సరిగ్గా ఒక్కర�
కరోనా వ్యాక్సిన్ కోసం గ్లోబల్ రేసులో పూణేకు చెందిన బిలియనీర్ పార్సీ కుటుంబం(తండ్రి-కొడుకు ద్వయం – 78 ఏళ్ల సైరస్ పూనవల్లా మరియు సియోన్ అదార్ పూనవల్లా) కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశపు ధనిక కుటుంబాలలో ఒకరు పూనవల్లాస్. ప్రపంచంలోని అతిపెద్ద టీ
దేశవ్యాప్తంగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే లక్షల మంది ప్రజలు వైరస్ సోకగానే ప్రభుత్వాసుపత్రులకు వెళుతుంటే…వైరస్ సోకిన మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. రోజ
అయోధ్యలో రామమందిరం భూమిపూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగష్టు-5న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వేడుకకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తు
ఇవాళ(ఆగష్టు-3,2020)రాఖీ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ సోదరులు, సోదరీమణులను గుర్తు చేసుకుంటున్నారు. తమ ఇంట్లో జరుపుకుంటోన్న ఈ పండుగ ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. రక్షా బం�
అన్లాక్ 3.0లో భాగంగా ఆగష్టు-5 నుంచి కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన చోట్ల జిమ్లు, యోగా సెంటర్లు తిరిగి తెరుచుకునేందుకు అనుమతిచ్చిన కేంద్రం… ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవాళ(ఆగష్టు-3,2020)విడుదల చేసింది. జిమ్లు, యోగా సెంటర్లలో ప్రతి ఒక
క్షయ వ్యాధి నిర్మూలనకు ఇచ్చే బీసీజీ వ్యాక్సిన్… కరోనా వైర్సను నెమ్మదించేలా చేస్తుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్కు చెందిన సైన్స్ అడ్వాన్సెస్ అనే జర్నల్లో ఈ విషయాన్న�
నూతన విద్యా విధానానికి ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం(ఎన్ఈపీ 2020)లోని ‘త్రి భాషా సూత్రా’న్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించ�
మాయమాటలు చెప్పి మేనకోడలును లొంగదీసుకున్నాడు. కొంతకాలం ఆమెతో ఏకాంతంగా గడిపాడు. పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి మేనకోడలు నిరాకరించడంతో ఏకాంతంగా గడిపిన వీడియోలు కుటుంబ సభ్యులకు పంపి బ్లాక్ మెయిల్కు �
కలకాలం కలిసి బతుకుదామని పెళ్లిచేసుకున్న దంపతులు గంటల వ్యవధిలో మృతి చెందారు. శ్రేకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో శనివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలి వె�
తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్కు కరోనా వైరస్ సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో అయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. .భన్వరిలాల్కు కరోనా సోకిన విషయాన్ని ఆయన టెస్టులకు హాజరైన కొన్ని గంటల వ్యవధిలోనే చెన్నైలోని కావేరి హ�
సొంత వైద్యంతోనే కరోనా వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఓ మీడియా చానెల్ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కరోనా వ్యాధి లక్షణాలు మొదలవ్వగానే ప్రజలు కరోనా పాజిటివ్ సన్నిహితులను సంప్రదించి, వారు వాడిన మం�
కేంద్ర హోం మంత్రి అమిత్షాకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్లో తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే �
సంపన్న దేశాలు ఇప్పటికే ఒక బిలియన్ మోతాదుల కరోనావైరస్ వ్యాక్సిన్లను లాక్ చేశాయి. కరోనా వైరస్ ను ఓడించే ప్రపంచ ప్రయత్నంలో మిగతా ప్రపంచ దేశాలు ఈ సంపన్న దేశాల క్యూ వెనుక ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సనోఫీ మరియు పార్టనర్ గ్లాక్సో స్మిత�
గతేడాది డిసెంబర్ లో చైనాలో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. ఈ మహమ్మారిని ఎదుర్కొన్న, వివిధ దేశాల్లోని ప్రజారోగ్య అధికారులు…వైరస్ పీక్ స్టేజ్ ని ఎలా ఆలస్యం చేయాలి మరియు అడ్డుకోవాలి అనే
కరోనావైరస్ సోకిన వ్యక్తులకు మొదటి 5రోజులే చాల కీలకం అని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ -19 రోగులు వైరస్ సోకిన 9వ రోజు తర్వాత ఇతరులకు ప్రమాదం కలిగించరని UK మరియు ఇటలీ పరిశోధకులు కనుగొన్నారు. వైరస్ సోకిన వ్యక్తులలో వైరస్ తొలగింపు ఎక్కువసేపు ఉండవచ్
భారత్పై డ్రాగన్ కొత్త కుట్రలు చేస్తోంది. పాకిస్తాన్త తరహాలోనే భారత్పైకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది చైనా . కశ్మీర్లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చినట్లుగానే.. ఈశాన్య భారతంలో స్థానిక తీవ్రవాదులకు అండగా ఉంటూ భారత్పైకి ఉసిగొల్పుతోంది.
రాజస్థాన్ లో తమ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో విలీనం కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బీఎస్పీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రాజస్థాన్ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. అయిత�