Home » Author »venkaiahnaidu
కరోనా వైరస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచానికి రష్యా తీపికబురు అందించింది. ప్రపంచంలోనే తొలి కోవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఇవాళ(ఆగస్టు-11,2020)ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే.
మౌత్వాష్తో పుక్కిలించడం వల్ల కరోనా వ్యాప్తికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇలా చేయడం వల్ల నోరు, గొంతులోని కరోనా వైరస్ కణజాలం తగ్గుతుందని.. ఫలితంగా వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం తగ్గుతుందని జర్మనీలోని రూర్ యూనివర్సిటీ పరిశోధక�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో వైట్హౌజ్ పరిసరాల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని దుండగుడు వైట్ హౌస్ బయట కాల్పులకు తెగబడ్డాడు. వైట్హౌజ్ బయట కాల్పుల శబ్ధం వినిపించగానే ట్రంప్
కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మంగళవారం(ఆగస్టు-11,2020) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్లాక్3 ఆంక్షల సడలింపు తర్వాత నేడు ఈ సమావేశం జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్,
మహారాష్ట్ర లోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. కొద్దిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆమె అమరావతిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గత ఆరు రోజులుగా ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణి�
ఆగస్టు-15న ప్రధాని ఎర్ర కోటపైనుంచి ప్రసంగిస్తారన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో 100కు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)కి హాని చేయనున్నట్లు ఓ ఆగంతకుడు బెదిరించడం కలకలం సృష్టించింది. ప్రధాని మోదీకి హాని చేయబోతున్నట్లు నోయిడాకు చెందిన ఓ వ్యక్త�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికిపోతున్న వేళ, ప్రజలు ప్రాణాలు మాస్కులో పెట్టుకుని జీవిస్తున్న వేళ రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల అయింది. కరోనా వ్యాక్సిన్ను విడుదల చేసినట్లు మంగళవారం(ఆగస్టు-11,2020) రష
మొదటి విడతలో భాగంగా ఇటీవల ఫ్రాన్స్ నుంచి 5 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, భారత వాయుసేనలోని గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్లోకి ఇటీవల కొత్తగా చేరిన ఐదు రాఫెల్ విమానాలు రాత్రి వేళ లడక్ సరిహద్దుపై నిఘా పెడుతున్నాయి.
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ జయించిన సీఎం…బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి నుంచి సోమవారం(ఆగస్టు-10,2020) డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ నెల 2న వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో �
ఐఏఎస్ అధికారిగా రాజీనామా చేసి,రాజకీయాల్లోకి వెళ్లిన షా ఫైజల్… పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పి మళ్లీ ఐఏఎస్ ఉద్యోగంలో తిరిగి చేరేందుకు రెడీ అవుతున్నాడు. సీనియర్ ఐఏఎస్ అధికారి షా ఫైజల్.. జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలో తిరిగి సేవలు అందించే అవకా�
రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. గతనెలలో సచిన్ పైలట్తో పాటు 18 మంది రెబల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్పై తిరుగుబావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. రా
అమెరికాలో జూలై చివరి రెండు వారాల్లో 97,000 మందికి పైగా పిల్లలు కరోనావైరస్ బారిన పడ్డారని ఒక కొత్త నివేదిక పేర్కొంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం …జూలై చివరి రెండు వా
అండమాన్ ద్వీప సమూహానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించే సబ్ మెరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థ(OFC)ను సోమవారం(ఆగస్ట్-10,2020)భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొని రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భ
గౌతమ బుద్ధుడి జన్మస్థలం విషయంలో నెలకొన్న వివాదానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పుల్ స్టాప్ పెట్టింది. బుద్ధుడి జన్మస్థలం నేపాల్ లోని లుంబినీయేనని, ఈ విషయంలో తమకు ఎటువంటి సందేహాలు లేవని తేల్చి చెప్పింది. శనివారం ఓ కార్యక్రమంలో భారత విదేశా�
కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం(IX-1344) ప్రమాదం భారిన పడింది. శుక్రవారం రాత్రి 7.40 గంటలకు కోజికోడ్లోని కరిపూర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి రన్వేపై క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో విమానం ర�
గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. భారీగా వరద నీరు చేరడంతో రాష్టంలోని కొన్నిప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కాడ్, కొజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గఢ్ ప్రాంతాల్లో వాతా�
అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ అందుబాటులోకి తెచ్చేందుకు పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్తో ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్�
అయోధ్యలో రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం కోసం ఆగష్టు-5,2020న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా భూమిపూజ,శంకుస్థాపన కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. అయితే, గతేడాది అయోధ్య కేస�
కొన్ని దేశాలు ఇతరులకు సాయం చేసే విధంగా లేవని, ఆ దేశాలు తమ స్వంత లాభాల కోసమే వ్యాక్సిన్ వేటలో పడ్డాయని, అన్ని దేశాలు కోలుకుంటేనే వారికి కూడా లాభం జరుగుతందని డబ్ల్యూహెచ్వో చీఫ్ తెలిపారు. సంపన్న దేశాలు జాతి ప్రయోజనాల దృష్ట్యా �
నవంబర్ 3 నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ యూఎస్ వద్ద ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో గెలిచేందుకే ఆయ