Home » Author »venkaiahnaidu
74వ ఇండిపెండెన్స్ డే కు భారత్ సిద్ధమైంది. రేపటి పంద్రాగస్టు వేడుకలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఎర్రకోట వేదికగా కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి తన ప్రసంగంల�
రాజస్తాన్ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో అశోక్ గహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించింది. పాలక కాంగ్రెస్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్లో మూజువాణి ఓటుతో గహ్లోత్ సర్కార్ నెగ్గింది. వ�
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ ను ఎంచుకున్నట్టు జో బిడెన్ ప్రకటించగానే, ఆయన ప్రచారం నిమిత్తం విరాళాలు వెల్లువలా వచ్చాయి. తనతో పాటు కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీలో ఉంటారని రెండు రోజుల క్రిత�
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో దేశంలో వైద్య సేవల రంగంలో గణనీయ మార్పులు చోటుచేసుకున్నాయి. వైద్య సలహాలు, చికిత్స, పరీక్షలు, మందుల సరఫరా తదితర సేవలన్నీ ఆన్లైన్లోనే పొందేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజ�
రాజస్థాన్లో రాజకీయ సంక్షోభానికి కారణమైన సచిన్ పైలట్,అశోక్ గహ్లోత్ ఇద్దరూ గురువారం చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. సీఎం అశోక్ గహ్లోత్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ఈ ఘట్టానికి వేదిక అ�
చౌక ధరల్లో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి వచ్చేలా చూడాలని ప్రభుత్వానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఇందుకు స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలన్నారు. కరోనా వైరస్కు వ్యాక్సిన్ తయారు చేసే సామర్థ్యం భారత్కు
కరోనా విజృంభణలోనూ రాజకీయంగా వేడి పుట్టించిన రాజస్థాన్ రాజకీయాలు ఎట్టకేలకు చల్లారాయి. తిరుగుబాట్లు.. కోర్టు మెట్లు.. కొనుగోళ్లు.. రిసార్టులు అంటూ సాగిన పొలిటికల్ డ్రామా అసెంబ్లీకి ఒక్కరోజు క్లైమాక్స్కు చేరింది. రాజస్థాన్లో రాజకీయ సంక్ష
కరోనాపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు రోజుకో విషయాన్ని వెల్లడిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని గతంలో చెప్పారు. కరోనా వ్యాప్తి ప్రారంభంలోనే ఆరడుగుల దూరం (రెండు మీటర్లు) భౌతిక
శనివారం(ఆగష్టు 15, 2020) భారతదేశం 74వ ఇండిపెండెన్స్ డే ను జరుపుకోనుంది మరియు గొప్ప ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ పెద్ద రోజును జరుపుకోవడానికి మరియు ఇంటి నుండి మీ సంఘీభావాన్ని చూపించడానికి మీ స్వంతంగా కొన్ని సులభమైన మరియు శీఘ్ర వంటకాలను ఎందుకు చే�
రాజస్థాన్లో అశోక్ గెహ్లోత్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీజేపీ రెడీ అయింది. అశోక్ గెహ్లోత్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతున్నట్టు కాషాయ పార్టీ ప్రకటించింది. రేపు అవిశ్వాసంపై నోటీసు ఇవ్వనుంది. 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్�
హెచ్1బీ వీసా నిబంధనల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పలు ఆంక్షలను సడలించింది.హెచ్1బీ వీసాలపై ఇటీవల ఈ ఏడాది చివరి వరకు తాత్కాలిక నిషేధం విధించిన ట్రంప్ సర్కార్.. తాజాగా పలు ఆంక్షలను సడలించింది. నిషేధ ప్రకటనకు ముందు చేసిన ఉద్యోగాల కోసం.. తిరిగి
కరోనా సంక్షోభం కారణంగా అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థను పునర్నిర్మించేందుకు పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నిజాయితీ పన్నుదారులకు మరింత సులువైన విధానాన్ని తీసుకురానున్నట్లు ప
గ్రామస్తులను శాంతింపచేయడానికి, గోవా సర్కార్… ఐఐటి క్యాంపస్ కోసం ఉంచిన భూమిని ఆలయానికి మళ్లించింది. క్యాంపస్కు గులేలిలో భూమిని కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం జూలైలో ప్రకటించింది. -ఐఐటి ప్రస్తుతం దక్షిణ గోవాలోని ఫార్మాగుడి గ్రామంలోని గోవా
అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ను జో బిడెన్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న జో బిడెన్ కమలా హారిస్ను ఉపాధ్యక్ష అభ్యర్థి�
అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా సెనెటర్ కమలా హారిస్ ను తన ప్రత్యర్థి జో బిడెన్ ఎంపిక చేయడాన్ని అధ్యక్షుడు ట్రంప్ తప్పుబట్టారు. యుఎస్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా కమలా హారిస్ ని డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ప్రకట�
మంగళవారం శ్రీకృష్ణ జన్మాష్టమి అన్న విషయం తెలిసిందే. అయితే,కృష్ణుడు జైలులో ఇవాళే పుట్టాడని, ఈ రోజునే నీకు బెయిల్ కావాలా అంటూ ఓ కేసు తీర్పు సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే జోకేశారు. చీఫ్ జస్టిస్ జోక్ కు అందరూ
అమెరికాలో కరోనా ఉధృతి కొనసాగుతున్నతరుణంలో అనేక కంపెనీల నుండి వందల మిలియన్ల మోతాదులకు ఒప్పందాలు కుదుర్చుకుంది ట్రంప్ సర్కార్. తాజాగా ట్రంప్ సర్కార్ మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనాకు కచ్చితమైన వ్యాక్సిన్ తమదేనని చెప్పుకుంటున్న �
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీఆరోగ్యం మరింతగా విషమించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉన్నట్టు ఆర్మీ ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్న�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికిపోతున్న వేళ, ప్రజలు ప్రాణాలు మాస్కులో పెట్టుకుని జీవిస్తున్న వేళ ప్రపంచంలో అందరి కన్నా ముందు మంగళవారం(ఆగస్టు-12,2020) రష్యా అధ్యక్షుడు… తమ దేశం కరోనా వ్యాక్సిన్ ను సిద్ధం చేసిందంటూ ప్రకటించిన వ
లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు వారం క్రితం బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి 163 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 6 వేల మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. సుమారు 6 వేల భవనాలు తుడిచిపెట్టుకుపోయాయి