Home » Author »venkaiahnaidu
సట్లెజ్ యమునా అనుసంధానంపై ముందుకు సాగాలని కేంద్రం నిర్ణయించుకుంటే పంజాబ్ ప్రజలు సహించరని సీఎం అమరీందర్ సింగ్ హెచ్చరించారు. సట్లెజ్-యుమునా లింక్ కెనాల్ పూర్తయితే పంజాబ్ అగ్నిగుండమవుతుందని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. ఈ ప్రాజెక్టు ప
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వైమానిక దళం అప్రమత్తమైంది. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ సరిహద్దులో భారత వాయుసేన ((IAF) మోహరించింది. లడఖ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ నిర్ణయం త
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 7,500 కోట్ల (1 బిలియన్ డాలర్లు) నిధులను సేకరించడానికి కృషి చేస్తోంది. నిధుల సేకరణలో భాగంగా బ్లాక్స్టోన్, కేకేఆర్తో పాటు ప్రైవే�
కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన విస్తృత మార్గదర్శకాలను మరో మూడు రోజుల్లో రూపొందించనున్నట్టు ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది. మంగళవారం జరిగిన భేటీలో ఈ విషయంపై చర్చించినట్టు ఈసీ ఓ ప్రకటనను జారీ చేసింది. ఈ అంశంపై ఇప�
కరోనావైరస్… పిల్లలలో టైప్ -1 డయాబెటిస్కు కారణమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. లాక్ డౌన్ సమయంలో వాయువ్య లండన్ ఆసుపత్రులలో ఈ పరిస్థితి ఉన్న కొత్త రోగుల సంఖ్య రెట్టింపు అయింది. లాక్ డౌన్ ప్రారంభం మార్చి 23 నుంచి జూన్- 4 మధ్య కొత్తగా ప్రార
కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా మంగళవారం(ఆగస్టు-18,2020) తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల కమిషనర్గా లావాసాకు ఇంకా రెండేళ్ల పదవి కాలం ఉంది. అంతేకాకుండా.. తదుపరి ప్రధాన ఎన్నికల ప్రధాన కమిషనర్ రేసులోనూ ఆయన ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఈ పదవిని వద�
సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ పై ఇటీవల కోర్టు ధిక్కార నేరాన్ని తేల్చటమే కాదు… ఆయనను దోషిగా పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీరుపై న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పుపై అసహనం వ్�
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరు అల్లర్లపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. హింసాకాండలో అల్లరిమూకల విధ్వంసంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టాన్ని బాధ్యుల నుంచే రాబడతామని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సోమవార
భారత్ తో కలసి పని చేయడానికి తాము సిద్ధమని చైనా తెలిపింది. ఇరు దేశాల ముందున్న సరైన దారి పరస్పరం గౌవరించుకోవడమేనని చైనా విదేశాంగశాఖ పేర్కొంది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా భారత ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధ�
సెప్టెంబర్ 2 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే, కరోనా నేపథ్యంలో దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ సమావేశాలకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభ్యులు భౌతికదూరం పాటించేలా ఏర
ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో నిలవగా,ప్రస్తుతం కమలా హారిస్(55) భారత మూలాలకు సంబంధించి సోషల్ మీడియాల�
నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తె�
భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత నెలకంటే ఇప్పుడు మరింత వేగంగా వైరస్ విస్తరిస్తోంది. మరణాల సంఖ్య కూడా 50వేలు దాటింది. అయితే మిగతా కరోనా ప్రభావిత దే
హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగాలు, పోస్టులను బీజేపీ నేతలు షేర్ చేసేందుకు ఫేస్బుక్ అనుమతిస్తోందనే వార్తల నేపథ్యంలో తన ప్రాణానికి ముప్పు ఉన్నట్లు ఢిల్లీలో ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ గా వున్న 49ఏళ్ళ అంఖి దాస్ తెలిపారు. తనను చంపుతామని బ�
COVID-19 లక్షణాలు ఒక నిర్దిష్ట క్రమంలో కనిపిస్తాయని ఒక కొత్త అధ్యయనం పేర్కొంది. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక కొత్త అధ్యయనాన్ని విడుదల చేశారు. ఇది ఫ్రాంటియర్ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురించబడింది. కరోనావైరస్ య
లాలాజలంతో కరోనా నిర్ధారణ జరిపే నూతన విధానానికి అమెరికా ఎఫ్డీఏ అనుమతినిచ్చింది. ఈ నూతన పద్ధతి ద్వారా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం భారీగా పెంచడంతోపాటు కరోనా టెస్టు ఖర్చు కూడా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే కొన్ని వారాల్లోనే ద�
కేవలం భారత్ లోనే కాకుండా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా మిన్నంటాయి. 74వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను పురాకరించుకొని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక కేంద్రాలు కూడా త్రివర్ణ శోభితంతో ముస్తాబయ్యాయి. నయాగరా జలపాతం నుంచి బుర్జ్ �
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్కు వ్యాక్సిన్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటీవల రష్యా మొదటిసారిగా కరోనా వ్యాక్సిన్ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఇవాళ(ఆగస్టు-16,2020)ధివంగత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి రెండో వర్థంతి సందర్భంగా యావత్ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది.అటు సోషల్ మీడియా వేదికగానూ నెటిజన్లు వాజ్పేయికి నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు �
అమెరికా అధ్యక్షుడి ఇంట విషాదం నెలకొంది. డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ రాబర్ట్ ట్రంప్(71)శనివారం న్యూయార్క్లో కన్నుమూశారు. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా న్యూయార్క్లోని ప్రెస్బి�