Home » Author »venkaiahnaidu
ఉడుపి సింగంగా కర్ణాటకలో పేరు తెచ్చుకున్న మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కుప్పుస్వామి(33) పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ(ఆగస్టు-25,2020)ఆయన బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పీ మురళీధర్ రావ�
సెప్టెంబర్-1,2020నుంచి ప్రారంభం కానున్న అన్లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. అన్లాక్ 4 లో భాగంగా సెప్టెంబర్-1 నుంచి అన్నీ తెరిచేస్తారనీ, ఇక అసలు ఎలాంటి కండీషన్లూ ఉండవని చాలా మంది సోషల్ మీడియాలో అసత్�
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు పాజిటివ్ గా తేలిందన్న విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. “ఈ రోజు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించాను. రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. నన్ను సంప్రదించిన వారందరూ సెల�
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగనున్నారు. ఈ మేరకు ఇవాళ(ఆగస్టు-24,2020) జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో సోనియానే పార్టీ తాత్కాలిక చీఫ్గా కొనసాగాలని సీనియర్ న
గతవారం మాలిలో సైనికులు తిరుగుబాటు చేయటంతో దేశాధ్యక్షుడు ఇబ్రహీం బొవకా కేటా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తిరుగుబాటు సైనికులు గత మంగళవారం అధ్యక్షుడు కేటా, ప్రధాని బౌబౌ సిజాలను అదుపులోకి తీసుకుని రాజధాని బమాకో దగ్గరున్న ఆర్మీ క్
Unlock 4, Metro Trains : కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో గత మార్చి నెల చివరి నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్-1,2020నుంచి ప్రారంభం కానున్న అన్లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వా
23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ రాసిన లేఖ ఆ పార్టీలో అల్లకల్లోలం సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయాయి. బీజేపీతో కు�
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్-ఉన్ కోమాలో ఉన్నట్లు, అతని సోదరి కిమ్ యో-జోంగ్ దేశ పగ్గాలు చేపట్టడానికి సిద్దమైనట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కిమ్ జోంగ్-ఉన్ చనిపోయాడని ఉత్తరకొరియా వ్యవహారాలు బాగా తెలిసిన ఒక �
కింద ఉద్ధృతంగా ప్రవహించే బ్రహ్మపుత్రా నది. పైనా… నీలి ఆకాశం… జోరుగా హోరు గాలి వీస్తుంటే… అక్కడ రోప్వే అలా అలా వెళ్తుంటే… ఆ థ్రిల్లే వేరు. దేశంలోనే పొడవైన నదీ రోప్వే ప్రాజెక్టును అసోం… గౌహతిలో నిర్మించారు. ఈ రోప్వేను ఇవాళ జాతికి అం�
భారీస్ధాయిలో కరోనా వ్యాక్సిన్ తయారీకి రష్యా సన్నద్ధమవుతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా కోవిడ్-19 నిరోధానికి పూర్తిస్థాయి వ్యాక్సిన్ “స్పుత్నిక్” ను ఇటీవల రష్యా విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది చివరి నాటికి నెలకు 20 లక్షల డోసులను
2021లో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో వివాదాస్పద అయోధ్య సహా పలు కీలక తీర్పులు వెలువరించిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ బీజేపీ సీఎం అభ్యర్థిగా ఉండవచ్చని అసోం మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు తరుణ్ గొగోయ్ అన్నారు. క�
దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే
అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. యూఎస్ లో నివసిస్తున్న దాదాపు 20 లక్షల మంది భారతీయ అమెరికన్ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ, అధికార రిపబ్లికన్ పార్టీలు పోటాపోటీపడుతున్నాయి. నవంబర్ లో జరగనున
మహాత్మాగాంధీజీ వాడిన కళ్లద్దాలను ఎంత రేటు పెట్టి కొన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గాంధీజీ వాడిన కళ్లద్దాలను యూరప్లో ఈస్ట్ బ్రిస్టల్ సంస్థ వేలంపాటకు పెట్టగా 2 కోట్ల 55 లక్షల 906 రూపాయలకు ఓ వ్యక్తి వీటిని దక్కించుకున్నాడు. ఆరు నిమిషాలపాట�
నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల మన్ కీ బాత్ విని, సరైన పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ లో జ�
రానున్న బీహార్ శాసనసభ ఎన్నికల్లో మిత్రపక్షాలు జేడీయూ, ఎల్జేపీతో కలిసే పోటీ చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్జేపీ మధ్య మాటల యుద్ధం నెలకొన్న న
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం…కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేలా జాతీయ స్థాయిలో నేషనల్ రిక్రూట్�
కరోనా బారిన పడిన వారి పాలిట వరంలా పరిగణిస్తున్న ప్లాస్మా థెరపీ అనుమతులను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చికిత్స ద్వారా కోలుకున్న పేషెంట్ల వివరాలు, సాధిస్తున్న సానుకూల ఫలితాల గురించి వైద్య నిపు�
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన ఆరోపణ చేశారు. 2004లో ఢాకాలో గ్రానేడ్ ఎటాక్ ద్వారా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నేత ఖలీదా జియా, ఆమె పెద్ద కుమారుడు తారెక్ రహమాన్ తనను హత్య చేయాలనుకున్నారని ఆమె చేసిన ఆరోపణలు తీవ్రదుమారం రేపుత�
చైనాలో అతిపెద్ద నీటినిల్వ కలిగిన డ్యామ్… త్రీగోర్జెస్. మానవులు సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ. ఈ డ్యామ్ నిత్యం జలకళ ఉట్టిపడుతూ..అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే అతితక్కువ కట్టడాల్లో ఒకటిగా నిలిచింది. ఈ డ్యామ్లో ఉత్పత్తి అయ్యే జ