Home » Author »venkaiahnaidu
టిక్ టాక్ కంపెనీ సీఈవో కెవిన్ మాయర్ తన పదవికి రాజీనామా చేశారు. టిక్ టాక్పై ప్రపంచమంతా వ్యతిరేకత వ్యక్తమవుతుండడం.. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్ చేయడంతో కెవిన్ మాయర్ తన రాజీనామా ప్రకటించారు. కెవిన్ రాజీనామాను గౌరవిస్తున్నట్
COVID-19 , ఫ్లూ రెండింటికి లక్షణాలు చాలావరకు ఒకటే. ఫ్లూకి వేసే వ్యాక్సిన్ కొంతవరకు కరోనాకు అడ్డుకట్టవేస్తుంది. అందుకే ఈ రెండింటికి ఒకటే వ్యాక్సిన్ ఉంటే? అందుకే మాస్కో స్టేట్ యూనివర్శిటీ (MSU) వైరాలజిస్టులు పని మొదలుపెట్టారు. ముందడగూ పడింది. త్వరలోన
Covid “Act Of God”: జీఎస్టీ అమలు వల్ల ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు మార్గాలు ప్రతిపాదించింది. ఇవాళ(ఆగస్టు-27,2020)జరిగిన జీఎస్టీ 41వ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రభుత్వ
కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న వేళ దేశవ్యాప్తంగా మొహరం ప్రదర్శనలను అనుమతించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మొహరం ప్రదర్శనలకు అనుమతించాలని షియా నేత సయ్యద్ కల్బే జవాద్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.. పెద్దసంఖ్యలో �
కరోనా ప్రమాదం ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్, నీట్ యూజీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. 12వ తరగతి ఉ
తూర్పు లడఖ్లో చైనాతో నెలకొన్న సరిహద్దు అంశంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. 1962 తర్వాత రెండు దేశాల మధ్య ఏర్పడ్డ అత్యంత క్లిష్ట పరిస్థితి ఇదే అని ఆయన అన్నారు. 45 ఏళ్ల తర్వాత చైనాతో సరిహద్దుల్లో సైనికుల్ని కోల్పోవాల్
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 33 లక్షల మందికి పైగా వైరస్ వ్యాప్తించినా.. ప్రభుత్వం ఇప్పటికీ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకురాలేకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే సమగ్ర
అండమాన్ అండ్ నికోబర్ దీవులలో మారుమూలన నివసించే ఆదిమ తెగలకు కరోనా వైరస్ సంక్రమించింది. అంతరించే దశలో ఉన్న గ్రేటర్ అండమానీస్ తెగ వ్యక్తులకు వైరస్ సంక్రమించినట్లు గత వారం గుర్తించారు. టెస్టులు చేయగా ఐదుగురికి వైరస్ సోకిన
ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయట పడుతోంది. సీబీఐ విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తి డ్రగ్స్�
మరో రెండు రోజుల్లో పంజాబ్ లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 23 మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా పాజిటివ్ సోకింది. రాష్ట్రంలోని మొత్తం 117 ఎమ్మెల్యేల్లో 23 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. శుక్రవా
రెండు నెలల క్రితం గల్వాన్ వ్యాలీలో భారత్- చైనా జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమైన సంఘటన అని భారత్లో చైనా రాయబారి సన్ వెడాంగ్ అన్నారు. .శాంతియుత ఒప్పందాలతో రు దేశాల మద్య ఉన్�
ఓ భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు ట్రంప్ చేతుల మీదుగా అమెరికా పౌరసత్వం దక్కింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఈ అరుదైన ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. నవంబర్ లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంల�
మోడీ సర్కార్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. మీడియా ద్వారా గొప్పలు చెప్పడం వల్ల పేదల కష్టాలు తీరవంటూ కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించారు. పేదలకు డబ్బును పంచి, పారిశ్రామిక వేత్తలకు పన్నులను తగ్గించడం మానుకోవ
మహారాష్ట్రలోని భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 26 గంటల తర్వాత ఓ మహిళ శిథిలాల నుంచి క్షేమంగా బయటపడింది. ఓ మహిళ 26 గంటలపాటు శిథిలాల కింద బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఒక రోజు గడిచిపోవడం వల్ల మిగతావారు ఎవరూ బతికి ఉండరేమో అని భావిస్తున�
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో 16 రోజులుగా ప్రణబ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 10న ప్రణబ్కు అత్యవసర శస్త్రచి�
త్రివిధ దళాలకు చెందిన 200 మంది సిబ్బందిని కవ్కాజ్ -2020 ఎక్సర్ సైజ్ లో పాల్గొన్నందుకు సెప్టెంబర్లో రష్యాకుపంపుతున్నట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత బృందంలో… సైన్యం నుండి 160 మంది సిబ్బందితో పాటు, భారత వైమానిక దళానికి చెందిన 40 మంది సైనికుల�
పంజాబ్ రాష్ట్రంలో కరోనాతో ఎవరైనా జర్నలిస్టు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ మంగళవారం ప్రకటించారు. గుర్తింపుపొందిన(అక్రిడేటెడ్) జర్నలిస్టులకు ఇది వర్తించ�
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్కు కరోనా వైరస్ సోకింది. మంగళవారం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. జ్వరంతో బాధపడుతున్న తనకు కోవిడ్-19 టెస్ట్ నిర్వహించగా పాజిటివ్గా వచ్చిందని, ముందుజాగ్రత్తతో ఆస్పత్రిలో వైద్యు
హర్యానా ప్రభుత్వం త్వరలో కీలక బిల్లు ఒకటి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. పంచాయతీ ఎన్నికలలో పురుషులు మరియు మహిళా అభ్యర్థులకు 50:50 రిజర్వేషన్లు కల్పించే బిల్లును తీసుకురావాలని, ప్రతి పదవీకాలం తరువాత పురుష, మహిళా ప్రతినిధుల మధ్య సీట్లను రొటే�
స్వీడన్ బాలిక, ప్రముఖ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్(17)… మళ్లీ స్కూల్ బాట పట్టింది. ఏడాది పాటు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై ప్రచారం నిర్వహించిన ఆ బాలిక మళ్లీ చదువుల వైపు మళ్లింది. తిరిగి మళ్లీ టీనేజ్ చద�