Home » Author »venkaiahnaidu
ఒకే వ్యక్తి రెండు సార్లు ఓటేయాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి చట్టవిరుద్ధ కార్యకలాపాల్ని ప్రోత్సహిన్నారంటూ ఆయన ప్రత్యర్థి వర్గం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చట�
జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహించొచ్చునన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆరు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ(సెప్టెంబర్-4,2020)సుప్రీంకోర్టు కొట్టివేసింది. విద్యార్థుల భవితవ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కీలక ప్�
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పాకిస్థాన్ పర్యట వాయిదాపడింది. ఈ మేరకు పాకిస్థాన్ లోని చైనా అంబాసిడర్ యావో జింగ్ ప్రకటన చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో జిన్ పింగ్ పాక్ పర్యటన వాయిదా పడినట్లు యావో జింగ్ తెలిపారు. త్వరలో ఇరు దేశ ప్రభుత్వాలను స�
India-China standoff: మూడు రోజుల రష్యా పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో శుక్రవారం(సెప్టెంబర్-4,2020) సాయంత్రం మాస్కోలో చైనా రక్షణ మంత్రి వీ ఫెంగీ సమావేశం కానున్నారు. మాస్కోలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సభ్య దేశాల రక్ష
చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతి(CDS) జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో భవిష్యత్లో ఎదురయ్యే
ప్రజాప్రయోజన కార్యక్రమాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఇచ్చిన విరాళాలు రూ.103 కోట్లు దాటినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తన వ్యక్తిగతంగా పొదుపు చేసిన డబ్బు, కానుకలు వేలం వేయడం ద్వారా వచ్చిన ధనాన్ని విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించాయి. �
దేశ రాజధానిలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన కొన్ని రోజులుగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఏకంగా ఢిల్లీలో 2,509 కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమయ్యిందనే వార్తలు వినిపిస
న్యూజిలాండ్ నుంచి చైనాకు పశువులను తీసుకెళుతున్న ఓ నౌక… బుధవారం రాత్రి జపాన్ సమీపంలో మునిగిపోయింది. న్యూజిలాండ్ లోని నేపియర్ నౌకాశ్రయం నుంచి ఆగస్టు-14న ఈ నౌక బయలుదేరింది. చైనా తూర్పు తీరంలోని తాంగ్ షాన్ ఓడరేవును చేరుకోవాల్సి ఉంది. 42 మంద�
భారత్ లో అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శల నేపథ్యంలో ఫేస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యక్తిగత ఖాతాపై ఫేస్బుక్ నిషేధం విధించింది. ఇకపై ఫేస్ బుక్లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎలాంటి
చైనాలో వేల సంఖ్యల్లో భారీగా కరోనా మరణాలు సంభవించాయని, జిన్ పింగ్ ప్రభుత్వం వాటిని చూపడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. మంగళవారం రాత్రి ఫ్యాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ…ప్రపంచంలో మిగతా దేశాలన్నింటిలో
కరోనాపై పోరు కోసం విరాళాలు సేకరించేందుకు ఈ ఏడాది మార్చి 27న ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కు ఐదు రోజుల వ్యవధిలోనే రూ.3,076 కోట్లు వచ్చినట్లు పీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రూ.2.25లక్షలతో మొదలైన ఈ నిధికి మార్చి 31 నాటికి రూ.3075.8కోట్లు విరాళం సమకూర
కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 4.0లో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు ఆరునెలల తర్వాత సెప్టెంబరు 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర�
PUBG Banned: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పబ్జీ మొబైల్ సహా 118 చైనా యాప్స్ను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. యువతలో హింసాత్మక ప్రవృత్త
బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వివరించారు. “మిషన్ కర్మయోగి’”పేరిట సివిల్
ఈనెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ఉభయసభల కార్యదర్శులు బులెటిన్ విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభ సమావేశాలను వేరు వేరు సమయాల్లో నిర్వహించను�
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజగా గోవా సీఎం ప్రమోద్ సావంత్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ లక్ష�
పాంగాంగ్ సో సరస్సు దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాన్ని భారత సైన్యం అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు, పరికరాల కళ్లుగప్పి భారత బలగాలు ఇలా చేయడం విశేషం. ఈ కీలక పర్వత శిఖరం�
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల వేళ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం(సెప్టెంబర్-2,2020) రష్యాకు వెళ్తున్నారు. మూడు రోజుల పాటు అయన రష్యాలో పర్యటిస్తారు. మాస్కోలో జరిగే షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రష్�
మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ మంగళవారం(సెప్టెంబర్-1,2020) కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. గతనెలలో రాజీనామా చేసిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ కుమార్ నియామకం జరిగింది. భారత ప్రధాన ఎ�
ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపినట్లు రైల్వే మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాబోయే రోజుల్లో మ�