Home » Author »venkaiahnaidu
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(NSD) చీఫ్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చీఫ్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ నియమితులయ్యారు. 2017 నుంచి ఖాళీగా ఉన్న NSD చీఫ్ పదవికి పరేష్ రావల్ ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవ�
మహారాష్ట్ర గవెర్నమెంట్ వర్సెస్ కంగనా రనౌత్ గా కొద్దిరోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. బుధవారం అక్రమ నిర్మాణ అంటూ ముంబైలోని కంగనా ఇంటిని బీఎంసీ అధికారులు పాక్షికంగా కూల్చివేయడంపై రచ్చ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇవాళ కంగన�
లెబనాన్ రాజధాని బీరూట్ ను వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. బీరూట్ లో పోర్టు ఏరియాలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆయిల్, టైర్లు నిల్వ ఉంచే ఓ గోడౌన్ లో తాజా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పోర్టు ఏరియా ప్రా�
హైదరాబాద్: సృజనాత్మకతతో కొత్త విషయాలకోసం నిరంతరం అన్వేషించేలా ప్రోత్సహించే విద్యావ్యవస్థ అత్యంత ఆవశ్యకమని తద్వారా భవిష్యత్ భారతాన్ని మరింత వైభవోపేతంగా మలచుకునే వీలవుతుందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. విజ్ఞానా
కరోనా టెస్టులపై గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ,ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సంయుక్తంగా కొత్త మార్గదర్శకాలు జారీ చేశాయి. కరోనా లక్షణాలు(జ్వరం, దగ్గు, శ్వాస సమస్య) ఉన్న ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటి
భారత్ లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న పుణెలోని సీరం ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇతర దేశాల్లో ఆస్ట్రాజెనికా పరీక్షలను నిలిపివేసినప్పటిక�
శివసేన పార్టీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య వివాదం మరింత తీవ్రమై రాజకీయ విమర్శలకు దారితీసింది. శివసేన పార్టీ అధికారం కోసం ‘సోనియా సేన’గా మారిపోయిందని కంగన విమర్శించింది. శ్రీ బాల్ సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన.. ఆయన భావజాలాన్ని పక�
జిన్ పింగ్ ను చైనా అధ్యక్షుడిగా భావించకూడని, అధికారికంగా కూడా పిలువకూడదని అమెరికా నిర్ణయించింది. ప్రజాస్వామ్యబద్దంగా ప్రజలు ఆయనను ఎన్నుకోనందున జిన్ పింగ్ ఏవిధంగానూ చైనా అధ్యక్షుడు కాదని అమెరికా చెబుతోంది. అంతేకాకుండా, జిన్ పింగ్ క�
ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి.. సొంత పార్టీ బీజేపీకి అల్టిమేటం జారీ చేశారు. పార్టీ ఐటీ విభాగం ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియాను.. గురువారం నాటికి ఆ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు పార్టీ ఐటీ విభాగం హద్దు మీరి తన
హైదరాబాద్: స్వామి వివేకానంద స్ఫూర్తిని యువతకు నిరంతరం అందిస్తున్న ‘వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్’ గురువారంతో 20 ఏళ్లు పూర్తి చేసుకొని.. 21వ వసంతంలోకి అడుగు పెట్టనుంది. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ గత రెండు దశాబ్ద�
కరోనా వైరస్ ని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం దేశాలన్ని ప్రయోగాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే రష్యా’ స్పూత్నిక్ వి”పేరుతొ కరోనా వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసి,మార్కెట్ లోకి కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మిశ్రమ స్పందన వెల
జులై నెలలో మొదటి విడతలో భాగంగా ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు గురువారం(సెప్టెంబర్-10,2020)అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. సెప్టెంబర్ 10న హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఐదు రాఫెల్ జెట్�
Kangana Ranaut News : మహారాష్ట్ర గవెర్నమెంట్ వర్సెస్ కంగనా రనౌత్ గా కొద్దిరోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో ఇవాళ ముంబైలోని బాంద్రాలోని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటిని అక్రమ నిర్మాణమంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పా�
హైదరాబాద్: రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఈ నెల 25 వ తేదీ నుండి బేసిక్, జూనియర్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఆన్లైన్ ద్వారా ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ లోపు రామకృష్ణ మఠం హైదరాబాద్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. క�
ఫోర్బ్స్ అమెరికా కుబేరుల జాబితాలో భారత సంతతికి చెందిన 7గురుకి చోటు దక్కింది. 2020 సంవత్సరానికి గాను అమెరికాలోను అత్యంత ధనవంతులైన 400 మందితో కూడిన జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది. ఇందులో అమెరికాలో నివసిస్తున్న ఏడుగురు భారత సంతతి వ్యక్తులు ఉన్న�
అక్టోబర్ నెలలో వచ్చే దసరా పండగను ప్రతి ఏటా కోల్ కతాలో ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది దుర్గా పూజకు తమ ప్రభుత్వం అనుమతివ్వలేదంటూ వాట్సప్ గ్రూపులతో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించా�
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ మంగళవారం దీనిపై విచారణకు ఆదేశించారు. బాలీవుడ్లో డ్రగ్ మాఫియాపై మాట్లాడినందుకు, ఆమెనే డ్రగ్స్ తీసుకుంటుందంటూ ఇటీవల క�
సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం అరుణాచల్ప్రదేశ్లో ఐదుగురు అదృశ్యం అయిన ఘటనపై ఎట్టకేలకు చైనా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన ఐదుగురు భారత పౌరులు తమ భూభాగంలో కనిపించినట్టు చైనా వెల్లడించింది. భారత సైన్యానికి అందిం�
కరోనా… చివరి మహమ్మారి కాదని, తరువాత మరిన్ని మహమ్మారులు దాడి చేసే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ హెచ్చరికలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. మళ్లీ నిరాశకు గురి చేసేముందు, ప్రస్తుత మహ
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వైరస్ కట్టడి కోసం అన్ని దేశాలు లాక్డౌన్లోకి వెళ్లడంతో ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్య�