Home » Author »venkaiahnaidu
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మంగళవారం అరెస్ట్ చేసింది. డ్రగ్స్ మాఫియాతో రియాకు సంబంధాలున్నట్లు గుర్తిం�
Russian Vaccine sputnik v: ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ రష్యా మార్కెట్లోకి విడుదలైంది. కరోనా మహమ్మారి నివారణ కోసం తాము అభివృద్ధి చేసిన ‘sputnik v’ వ్యాక్సిన్ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర
భీమా కోరేగావ్ కేసులో విప్లవ రచయిత వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లను జారీ చేసింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే వరవర రావు..అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160, 91 కింద వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లు జారీ చేసింది. వి�
నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతే…అమెరికాపై మరో 9/11 తరహా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఒసామా బిన్ లాడెన్ మేనకోడలు.. నూర్ బిన్ లాడిన్ తెలిపింది. డోనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలిస్తేనే… అమెరికాపై అలాంటి ఉగ్రదా
Disinfection Tunnel – Sanitizer Tunnel: డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ వినియోగంపై సోమవారం(సెప్టెంబర్-7,2020)సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ హానికరమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వైద్య పరంగా, మానసికంగా హానికరమని స్పష్టం చేసింది. డ
కొత్త విద్యావిధానం(NEP-2020)పై ఇవాళ గవర్నర్లతో, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో కలిసి ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించారు. కేవలం చదువుకోవడమే కాదు నేర్చుకోవడంపైన కొత్త విద్యావిధానం ఫోకస్ చేసినట్లు ప్రధాని తెలిపారు. విద్యా�
India joins US, Russia, China hypersonic Missile club: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమోన్ స్త్రేషన్ వెహికిల్ ని విజయవంతంగా పరీక్షించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘హైపర్సోనిక్ సాంకేతిక క్షిపణి వాహక నౌక’ (HS
ఓ భూవివాదంలో మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపుర్ ఖేరీ జిల్లాలో జరిగింది. తన స్థలాన్ని ఆక్రమించేందుకు వచ్చిన వారిని మాజీ ఎమ్మెల్యే నిర్వేంద్ర కుమార్ మిశ్రా అడ్డగించగా…ఈ క్రమంలో వారు కర్రలతో కొట్టి దాడ�
బెంగళూరులో 27 ఏళ్ల మహిళకు రెండోసారి కరోనా సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. బెంగళూరులో రెండోసారి కరోనా సోకిన మొదటి వ్యక్తి ఈమే కావొచ్చని డాక్టర్లు చెప్పారు. మొదట జులై మొదటి వారంలో కరోనా లక్షణాలతో ఆ మహిళ ఆస్పత్రిలో చేరారు. జులై-6న ఆమెకు పరీక్షల
క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 షెడ్యూల్ వచ్చేసింది. యూఏఈ వేదికగా జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 లీగ్ స్టేజ్కు పూర్తి స్థాయి షెడ్యూల్ నుఐపీఎల్ గవర్నింగ్ కమిటీ ఆదివారం ప్రకటించింది. 46 రోజుల పాటు… యూ�
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి(79) మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల అభివృద్ధికి కేశవానంద చేసిన కృషిని, సమాజ సేవని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని మోడీ తెలిపారు. భారతదేశ గొప�
కరోనా ప్రభావంతో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి గతవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన యాక్ట్ ఆఫ్ గాడ్ వ్యాఖ్యలను శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ తప్పుపట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ… దైవ చర్యతో కుప్పకూలిందని ఆర్థిక మ�
దేశ ఆర్థిక స్థితి ఇలా ఉండటానికి మోడీ విధానాలే కారణమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ముఖ్యంగా జీడీపీ (దేశ స్థూల జాతీయోత్పత్తి) చారిత్రక కనిష్ఠానికి పడిపోవటానికి ‘గబ్బర్ సింగ్ ట్యాక్స్’ కారణమని జీఎస్టీని ఉద్దేశించి విమర్శిం
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. కరోనా సంక్షోభంతో ఆగిపోయిన రైల్వే పోస్టుల నియామక ప్రకియ డిసెంబర్ లో ప్రారంభంకానుంది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షలపై రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్త
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపట్టవద్దని ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. శనివారం జారీ చేసిన కొత్త సర్క్యులర్లో వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా సాధారణ నియామక ప్రక్రియ కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలి�
భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టిబెట్ కు సంబంధించి చైనా నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది. టిబెట్ లో… 1 ట్రిలియన్ యువాన్ల (146 బిలియన్ డాలర్లు) కు పైగా పెట్టుబడి పెట్టేందుకు చైనా సిద్ధమైంది. కొత్త మరియు గతంలో ప్రకటించిన ప్రాజెక్టులతో సహా
త్వరలోనే ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. శనివారం ఒడిశా రాష్ర్ట కార్యనిర్వాహక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ఆయన… ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ�
ఇప్పటికే భారత సరిహద్దులో తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న డ్రాగన్ కంట్రీ తాజాగా తైవాన్ పై కన్నేసినట్లు కనిపించింది. చైనాకు చెందిన సుఖోయ్ -35 యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి అక్రమంగా చొరబడటంతో తైవాన్ ధీటుగా సమాధానం ఇచ్చినట్లు తైవాన్ సోషల్ మీ�
బాలీవుడ్ నటి కంగనా రనౌత్… ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై శివసేన నేతలతో సహా, మహారాష్ట్ర ప్రభుత్వంకూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్
హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం జరిగిన ‘దీక్షాంత్ పరేడ్ ఈవెంట్’ లో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రొబిషినరీ పిరియడ్లో ఉన్న ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లను ఉద్�