Home » Author »venkaiahnaidu
Pranab Mukherjee : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఢిల్లీలోని లోధి శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో దివంగత నేతకు అంతిమ వీడ్కోలు పలికారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం, ఇతర నిబంధనలు పాటించేలా అధికారులు అన్�
ఇవాళ(ఆగస్టు-31,2020) మధ్యాహ్నం భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) కన్నుమూశారు. ఈ విషయాన్ని అయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు,ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశా�
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఇవాళ(ఆగస్టు-31,2020) మధ్యాహ్నం ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ ద్వారా తెలిపారు.. కాంగ్రెస్ హయాంలో సంక్షోభ పరిష్కర్తగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ ప్రస్థ�
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఈ విషయాన్ని కొద్దిసేపటిక్రితం అయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ నెల 10న మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో గత 20 రోజులుగా ప్రణబ్.. ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర�
ప్రతినెలా చివరి ఆదివారం భారత ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్ధేశించి మన్ కీ బాత్’ ద్వారా తన మనసులో మాటలు వినిపిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి యూట్యూబ్లో ప్రతికూల స్పందన వస్తోంది. ‘మన్ కీ బాత్’ ఆగస్టు కా�
కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఒక రూపాయి జరిమానా చెల్లించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ(ఆగస్టు-31,2020)ఉదయం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించిన కేసులో దోషిగా త�
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ మరింత క్షీణిస్తోంది. ఈ నెల 10న మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో గత 20 రోజులుగా ప్రణబ్.. ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ లో ట్రీ�
దేశ రక్షణ విషయంలో భారత్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. చైనాపై సై అంటే సై అంటోంది. భారత్- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నెలల క్రితం గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్
కర్ణాటకలోని కొప్పల్ లో దేశపు తొలి బొమ్మల తయారీ క్లస్టర్ ఏర్పాటు కానున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప తెలిపారు. ప్రధాని మోదీ విజన్కు అనుగుణంగా ఈ టాయ్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణహితంగా ప్రాజెక�
తాము చేతుల్లోనూ తోలుబొమ్మలం కాదని పాక్ మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా. ఆర్టికల్ 370 ఆర్టికల్ రద్దయి ఏడాది గడుస్తోంది. ఈ సమయంలో 370 ఆర్టికల్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రముఖ పార్టీల న�
కర్ణాటక మైనింగ్ కింగ్, మాజీ బీజేపీ మంత్రి గాలి జనార్దర్ రెడ్డి(53)కి కరోనా వైరస్ సోకింది. స్వల్ప అనారోగ్యానికి గురై బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్న గాలి జనార్దన్ రెడ్డికి శనివారం రాత్రి కరోనా పాజిటివ్ అని వైద్య
హాస్పిటల్ లోని కరోనా వార్డులో మరుగుదొడ్డి శుభ్రం చేశారు పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు. ఎన్నికలొస్తే గానీ ప్రజల ఇబ్బందులు పట్టించుకోని రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో… కరోనా విజృంభిస్తోన్న వేళ పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను తెలి�
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం(ఆగస్టు-30,2020) 68వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పురష్కరించుకుని జాతినుద్ధేశించి మాట్లాడారు. మన్కీ బాత్ కార్యక్రమంలో పలు కీలక విషయాలపై మోడీ మాట్లాడారు. దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ
తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ హెచ్. వసంతకుమార్(70) కన్నుమూశారు. ఆయనకు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వసంత్కుమార్… కరోనాతో ఆగస్ట్ 10న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు చేసిన యత్నాలు ఫలిం
కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు, సంస్థాగత ఎన్నికలు జరగాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. ఎన్నికల ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నియమించాలని, నేరుగా నియమించిన అధ్యక్షుడికి ఒకశాతం మద్దుతు కూడా ఉండక
కరోనా కాలంలో మాస్క్ తప్పనిసరి. మాస్క్ పెట్టుకోకపోతే జరిమానా విధిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇంకా చాలా మంది పట్టించుకోడం లేదు. మాస్క్ లేకుండానే బయట తిరుగుతున్నారు. రైళ్లు, విమానాల్లోనూ కొందరు మాస్క్ పెట్టుకోవడం లేదు. ఈ క్రమంలో డైరెక్టర�
గత నెలలో ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు సెప్టెంబర్ 10 అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. సెప్టెంబర్ 10న హరియాణాలోని అంబాలాలోని ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఐదు రాఫెల్ జెట్స్ ను అధికారికంగా ఐఏఎఫ్ కు అప్
కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు సైతం ప్రధాని మోడీని, ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తమకు ఓట్లు వేస్తారని చెబుతుంటారు. ఆయన వల్లే తమకు గెలుపు లభిస్తుందని ఎక్కువమంది బీజేపీ నాయకులు నమ్ముతుంటారు. కానీ ఉత్తరాఖండ్ బీజేపీ అ�
కోల్ కతా లోని ఓ డిగ్రీ కాలేజీ అడ్మిషన్ లిస్ట్లో బాలీవుడ్ నటి సన్నీలియోన్ టాపర్గా నిలిచింది. నలభై ఏళ్ల వయసులో సన్నీ ఇంటర్ లో 400/400 మార్కులు సాధించి. డిగ్రీ కాలేజీ అడ్మిషన్ లిస్ట్లో టాపర్ గా నిలిచింది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సన్నీలి
జపాన్ ప్రధాని షింజో అబే తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం(ఆగస్టు-28,2020)ఆయన ప్రకటించారు. రోజురోజుకూ క్షీణిస్తున్న తన ఆరోగ్య పరిస్థితి పరిపాలనకు సమస్యగా మారకూడదని నిర్ణయించుకున్న ష�