Home » Author »venkaiahnaidu
ఓ వైపు ప్రపంచ దేశాలన్ని కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి మాస్క్ ధరించడం తప్పనిసరి అంటుండగా.. డ్రాగన్ దేశం మాత్రం ఇక మాస్క్ ధరించాల్సిన అవసరం లేదంటుంది. ఇక మీదట బీజింగ్ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని చైనా ఆరోగ్య
కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా మార్పులు తీసుకొస్తోంది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని వైద్య నిపుణుల నొక్కి చెబుతున్నారు. ఆలింగనలు, షేక్ హ్యాండ్కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భౌతిక దూరంతో కూడ
harley davidson offers: హ్యార్లీ డేవిడ్సన్ బైక్ కొనాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఇప్పుడే మంచి సమయం. పేలవమైన అమ్మకాల కారణంగా… భారతదేశంలోని దాదాపు మొత్తం పోర్ట్ఫోలియోలో హ్యార్లీ డేవిడ్సన్ మంచి బెనిఫిట్స్ ను ఆఫర్ చేస్తోంది. సాఫ్టైల్ మరియు స్పోర్ట్స
ఈ ఏడాది నవంబరులో జరగనున్న అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ను బుధవారం అధికారికంగా పార్టీ ప్రకటించింది. ఆమె దాఖలుచేసిన నామినేషన్ను ఆమోదించడంతో అమెరికాలోని అతిపెద్ద పార్టీ తరఫ�
హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆదాయం తగ్గిపోతున్న వేళ అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ బాటలోనే మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా �
సామాన్యులు,సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎవ్వర్నీ కరోనా మహమ్మారి వదలడం లేదు. కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్లు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇ
అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అనుమతించిన నేపథ్యంలో భారత అంతరిక్ష పరశోధన సంస్థ(ఇస్రో)ప్రైవేటీకరణపై ఉహాగానాలు జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్తలను ఖండిస్తూ.. ఇస్రోను ప్రవేటీకరించే ప్రతిపాదన ఏదీ లేదని ఇస్రో ఛైర్మన�
గుజరాత్లోని ఐదు మెట్రో నగరాలలో(అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్కోట్) 70 అంతస్తులకు పైగా ఆకాశహర్మ్యాల నిర్మాణానికి విజయ్ రూపానీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గుజరాత్ లోని ప్రధాన నగరాలను అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక నగరాలుగా మార్చడానికి
రష్యాలో తీవ్ర కలకలం రేగింది. ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ(44)పై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. సైబీరియాలోని ఓ ఆస్పత్రిలో అలెక్సీ నవాల్నీకి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. కో�
కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్…శిక్షకు సంబంధించిన విచారణను రివ్యూ పిటిషన్ వేసేంత వరకూ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారంనాడు తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు�
ఇవాళ(ఆగస్టు-20,2020)భారత మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ స
దక్షిణాఫ్రికాలోని ఆన్ వాన్ డైక్ చిరుతల కేంద్రం నుంచి మైసూర్లోని శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్కు మూడు చిరుతలు చేరుకున్నాయి. వీటిలో ఒకటి మగది కాగా మరో రెండు ఆడ చిరుతలు. 14 నుంచి 16 నెలల వయస్సున్న ఈ మూడు చిరుత పులులు సోమవార
తూర్పు లడఖ్ లో బలగాల ఉపసంహరణ, సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ చైనా దేశాలు గురువారం మెకానిజమ్ ఫర్ కన్సల్టేషన్ అండ్ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమవేశాన్ని నిర్వహించనున్నాయి. ఇరు దేశాల సంయుక్త కార్యదర్శుల స్థాయిలో ఈ చర్చలు �
రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో పదవులపై చర్చ సాగుతోంది. పార్టీలో లేదా ప్రభుత్వంలో ఎవరు ఎక్కడ పని చేయాలనేది కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అన్నారు. �
10వేల మంది పారామిలిటరీ సిబ్బందిని జమ్ముకశ్మీర్ నుంచి తక్షణమే ఉపసంహరించుకునేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వీరందరూ గతేడాది.. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్కు చేరుకున్నవారేనని అధికారులు వెల్లడించారు. సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపును �
నవంబరులో జరగనున్న అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా జో బిడెన్ నామినేట్ అయ్యారు. దీంతో అధికారికంగా ఆయన నామినేట్ అయినట్టయింది. ఇక ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని ఆయన ఎదుర్కోనున్నారు. ఈ నామినేషన్ తన జీవితానికే గ
దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ కరోనా వైరస్ డ్రగ్ లాంచ్ చేసింది. భారతదేశంలో అవిగాన్ (ఫావిపిరవిర్) 200 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. కాగా తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న కోవిడ్-19 రోగు�
నిరుద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జాతీయ స్థాయిలో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (NRA) ఏర్�
దేశంలో తాజా పరిస్థితులపై మనస్థాపం చెందిన ఓ 16 ఏళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని.. అవినీతి రాజ్యమేలుతోందన్న కారణంతో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ప్రధాని మోడీకి ఆ బాలిక 18 పేజీల
భారత్ లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ శరవేగంగా సాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి వివిధ దశల్లో ఉందని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెల