Home » Author »venkaiahnaidu
పిల్లల ఇంటి భాష, పాఠశాలలో నేర్చుకునే భాష ఒకేలా ఉండాలని, తద్వారా పిల్లలు సులభంగా నేర్చుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.ప్రస్తుతం, ఐదవ తరగతి వరకు పిల్లలకు ఈ సౌకర్యం లభిస్తుందన్నారు. దేశ నూతన జాతీయ విద్యా విధానంపై ప్రధాని నరేంద్రమోదీ ప్ర
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వలస పాలన నాటి నుంచి అనాదిగా వస్తోన్న ఖలాసీ వ్యవస్థకు ముగింపు పలకాలని రైల్వే శాఖ డిసైడ్ అయింది. అధికారుల ఇళ్ల వద్ద ప్యూన్లుగా పనిచేసే ఖలాసీలకు సంబంధించి ఎటువంటి కొత్త నియామకాలు చేపట్టకూడదని రైల్వే శాఖ స్పష�
కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది తమ ఇళ్లలో నివసించని వారితో సురక్షితంగా లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని కష్టతరం చేసింది. అంతేకాకుండా సాన్నిహిత్యం లేకపోవడం ఉహించని పరిణామాలను కలిగిస్తుంది. శారీరక స్పర్శ లేకుండా ఉండటం … ఆందోళన, నిరాశ మరియు �
ఎక్కువగా రైస్ తినడం ప్రాణాంతకం కావచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యం… తక్కువ స్థాయిలో ఆర్సెనిక్ కలిగి ఉంటుందని,మరియు ప్రపంచవ్యాప్తంగా ఏటా 50,000 నివారించదగిన మరణాలతో ముడిపడి ఉందని చెబుతున్నారు. లో లెవెల్స్ కి దీర్ఘకాలంగా బహిర్గతం �
రానున్న రోజుల్లో భారత్ పెద్ద ఉత్పాతం ఎదుర్కోబోతోందా..? ఇప్పటికే రోజుకు 50వేల వైరస్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అసలు ముప్పు అంతా రాగల రెండు మూడు నెలల్లోనే ఉందా అంటే..ఔననే అంటున్నారు సైంటిస్టులు, పరిశోధకులు..కరోనా వైరస్ ఇప్పుడు భారత్లో చూ�
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి బుధవారం(ఆగస్టు-5,2020) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. �
రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కష్టకాలంలో కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు బంగారం విలువపై బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణ మొత్తాన్ని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచుతూ ఆర్బీఐ గురువారం కీలక నిర్ణయం తీ�
తూర్పు లడఖ్లోని భారత భూభాగంలోకి మే నెల ప్రారంభం నుంచే చైనా చొరబడిందని అంగీకరిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో మంగళవారం ఓ డాక్యుమెంట్ను ఉంచింది. అయితే, రెండు రోజుల తరువాత వెబ్సైట్ నుంచి ఆ డాక్యుమెంట్ ను రక్షణశాఖ తొలగించింది. LAC వెం
అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మొన్న ట్విట్టర్, నేడు ఫేస్ బుక్ అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వస్తోన్న తప్పుడు సమాచారంపై ఫేస్బుక్ చర్యలు తీసుకుంటున్నవిషయం తెలిసిందే. కరోనా వైరస్
కాశ్మీర్ లో బీజేపీ నాయకులపై ఉగ్ర దాడులు కొనసాగుతున్నాయి. ఇంటెలిజన్స్ వర్గాలు ముందుగా హెచ్చరించినట్లే జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లా వెస్సు గ్రామంలో బీజేపీ సర్పంచ్ని తీవ్రవాదులు అత్యంత ద�
భారీ వర్షాలు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం వర్షంతో పాటు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ప్రచండ గాలుల ధాటికి పలుచోట్ల హోర్డింగ్లు, చెట్లు కుప్పకూలాయి. అంతేకాకుండా, బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE) కార్యాయలంపై ఉండే సైన్ బోర్డు ధ్వంసమైంద
రెండు వారాల పిండానికి కరోనా రిస్క్ ఉందట. పుట్టబోయే బిడ్డకు … గర్భధారణ రెండవ వారం నుండే కోవిడ్ -19 సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఒక తల్లి అనారోగ్యానికి గురైతే పిండం వైరస్ బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. మీ పుట్టబోయ�
అయోధ్యలో రామాలయానికి భూమి పూజ వైభవంగా జరగడంతో దేశ ప్రజలతోపాటుగా బీజేపీ నేతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపై కాశీ విశ్వనాథుని దేవాలయం, మధురలోని శ్రీకృష్ణ దేవాలయాలను విముక్తి చేయడం కోసం పోరాటం జరుగుతుందనే సంకేతాలు ఇస్తున్నారు. అయోధ్య విషయంలో హ
రామ జన్మభూమి స్థలంలో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని… దేశం మొత్తం రామమయం అయిందని అన్నారు. వందల ఏళ్ల నిరీక్షణ ఇవాళ ఫలించిందన్నారు. అయోధ్యలో సువర్ణ అధ్యయనాన్ని భారత దేశం సృష్టించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించార�
వందల ఏళ్ల కల సాకారమైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ పడింది. ఆ పవిత్ర స్థలంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం వైభవంగా సాగింది. ముహూర్తం ప్రకారం బుధవారం (ఆగస్టు 5) మధ్యాహ్నం సరిగ్గా 12.44.08కి ఆయన శ�
అయోధ్య రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి ఇవాళ(ఆగస్టు-5,2020) ప్రధాని మోదీ భూమిపూజ చేసి పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. రామజన్మభూమిలో మందిరం భూమిపూజ కా
తన ప్లాట్ఫామ్పై తప్పుడు సమాచారంతో పోరాడటానికి వాట్సాప్… కొత్త “Search the Web” ఫీచర్ ని తీసుకొచ్చింది. ఫార్వార్డ్ చేసిన మెసేజ్ ప్రామాణికమైనదేనా అని చెక్ చేయడానికి ఈ ఫీచర్ వినియగదారులను అనుమతిస్తుంది. యూజర్లు ఫార్వార్డ్ చేసిన మెసేజ్ అందుకున్న�
భారత్ లో ని జమ్మూ కశ్మీర్, లడఖ్లోని కొన్ని ప్రాంతాలను తమ దేశంలోని ప్రాంతాలుగా పేర్కొంటూ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాక్ ప్రభుత్వం కొత్త మ్యాప్ను ఆమోదించింది. ఇది పాకిస్థాన్ ప్రజల ఆక్షాంక్షలను తెలియజేస్తుందని… ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ �
పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ మరియు ఆస్పిరిన్ వంటి పెయిన్ కిల్లర్స్… దీర్ఘకాలిక నొప్పికి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయని బ్రిటన్ ఆరోగ్య అధికారులు తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ (నైస్) నుండి కొత్త ముసాయిదా మార్గ�
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ 2019 పరీక్ష తుది దశ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు యూపీఎస్సీ ఫలితాల జాబితాను విడుదల చేసింది. 2019 సివిల్ సర్వీసెస్కు మెుత్తం 829 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ తెలిపింది. ఈసారి UPSC