Home » Author »venkaiahnaidu
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం(జులై-29,2020) సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా
సోమవారం ఫ్రాన్స్లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత్కు బయలుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం(జులై-29,2020)హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. మొత్తం 36 రాఫెల్ యుద్ధవిమానాలకు 2016 సెప్టెంబర్లో భారత్ రూ. 60వేల �
కోట్లాది హిందువుల ఆకాంక్ష అయోధ్యలో రామమందిరం దశాబ్దాలుగా ఈ ఆలయ నిర్మాణంపై రగడ జరిగింది. ఇక ఈ విషయంపై గతేడాది సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. రాముడు పుట్టిన ప్రాంతంలోనే రామమందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇ
సోమవారం ఫ్రాన్స్లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత్కు బయలుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు మరో ఘనత సాధించాయి. మంగళవారం అవి30వేల అడుగుల ఎత్తులో గాలిలోనే ఇంధనాన్ని నింపుకున్నాయి. దీని కోసం ఫ్రాన్స్ ఎయిర్ఫోర్స్ అందించిన �
హెల్మెట్ పెట్టుకోలేదని ఓ యువకుడిపై దాడికి దిగారు పోలీసులు. అతని బైక్ తాళంతోనే అతని నుదుటిపై పొడిచారు. ఉత్తరాఖండ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రామ్పురా గ్రామానికి చెందిన దీపక్.. తన మిత్రుడితో కలిసి బైక్పై పెట్రోల్ పోయించుకునేందుకు స్థానికంగ
ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యూహు పెద్ద కుమారుడు యయిర్(29) నెతాన్యూహూ హిందువులకు క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాయిర్ ఇటీవల చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఆ ట్వీట్ లో ఆయన భారతీయుల ఇష్టదైవం దుర్గామాత ముఖం స్�
భారత్ను విచ్ఛిన్నం చేసే శక్తులను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే పాకిస్థాన్.. మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శించింది. కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయడానికి కుట్రలు పన్నిన వేర్పాటువాది సయ్యద్ అలీ గిలానీ (90)ని గౌరవంతో సత్కరించింది. కశ్మ�
ఈ కామర్స్ రంగంలోభారీగా పోటీ నెలకొన్న నేపథ్యంలో వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. 90 నిమిషాల్లో డెలివరీ సేవలను మరోసారి ఫ్లిప్కార్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లిప్కార్ట్ క్విక్ పేరుతో బెంగళూరులో 90 నిమ�
కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఫేస్ మాస్క్లు ధరించడం చాలా ముఖ్యం ఎందుకంటే కవరింగ్లు వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తాయి. అయితే, COVID-19 ప్రసార ప్రమాదాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత సరళమైన సాధనాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకించడానికి ఫేస్ మాస్
భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. భారత్-చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అక్సాయ్ చిన్ దగ్గర సుమారు 50 వేల మంది చైనా సైనికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ తొలిసారి క్షిపణులు ప్రయోగించగల T-90 ట్యాంకుల స్క్వ
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా… ఇప్పుడు పెద్ద మెట్రోపాలిటన్ మరియు టైర్ -1 నగరాల బయట అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ సోకుతున్న ప్రదేశంగా నిలిచింది. భారీగా కరోనా కేసులతో పెద్ద కరోనా హాట్ స్పాట్ గా తూర్పు గోదావరి జిల్లా నిలిచింది. జిల్లా
సోనియా,రాహుల్గాంధీలకు హర్యానా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హర్యానాలోని గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యుల ఆస్తులపై సమగ్ర విచారణకు మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గాంధీ కుటుంబం నిర్వహించే ట్రస్టులకు వచ్చిన విదేశీ విరాళాలపై కేంద్ర �
డాక్టర్ అవ్వాలనుకునే కర్ణాటక కార్ వాషర్ యొక్క కుమార్తెకు ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ అవసరమైంది. కర్ణాటకు చెందిన కార్ వాషర్.. షంషుద్దీన్ అధోనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయన పెద్ద కుమార్తె జీనత్ బాను… PUC లేదా ప్రీ-యూనివర్శిటీ కాలేజీ పరీక్ష�
కరోనాకు తోడు సముద్ర కోత వంటి సమస్యలు తన గ్రామాన్ని వేధించడాన్ని చూసి తట్టుకోలేకపోయిన కేరళలోని కొచ్చికి చెందిన పదో తరగతి విద్యార్థి సెబాస్టియన్.. తమను ఆదుకోవాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశాడు. సమస్యను పరిష్కరించాడనికి చివరి ప్రయత్నంగా రాష్ట్ర�
మరో రెండు రోజుల్లో భారత అమ్ముల పొదిలోకి రఫేల్ యుద్ధవిమానాలు చేరుకోనున్నాయి. రఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి సోమవారం భారత్కు బయలుదేరాయి. తొలి దశలో 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకోనున్నాయి. ఫ్రాన్స్లోని మారిగ్నాక్ వైమానిక స్థావర
భారత్-చైనా సరిహద్దు అంశమై కేంద్రంపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. చైనా దురాక్రమణలపై ఇవాళ(జులై-27,2020) మరోసారి కేంద్రాన్ని విమర్శించారు రాహుల్ గాంధీ. చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పిన రాహుల్.. మోడీ .
దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా తన సంగీతంతో అలరించిన మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ బాలీవుడ్ మాఫియాపై స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు, రెహమాన్ మరియు సల్మాన్ ఖాన్ యొక్క పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోం�
దక్షిణా అమెరికాలోని సురినమే దేశంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన చంద్రికాప్రసాద్ సంతోకీ…వేదాలసాక్షిగా సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ నెల 16న జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడి�
దమ్ముంటే మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతిపక్ష బీజేపీకి సవాల్ విసిరారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే. మధ్యప్రదేశ్లో నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే, ప్రస్తుతం
వీగన్ డైట్.. ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఈ ఆహార అలవాటు లక్ష్యం తిండి కోసం ఏ జీవినీ బాధించకపోవడమే. వీగన్ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు మాంసం, గుడ్లు, చేపలే కాదు పాలు, పెరుగు, వెన్న, జున్ను, తేనె ఏవీ ఆహారంగా తీసుకోరు. అయితే వీగన్ డైట్… పురుషులను మంచ�