Home » Author »venkaiahnaidu
కరోనా వల్ల రాష్ట్ర ప్రజలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి తానేమీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కాదంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ�
కోవిడ్-19 నిభందనలు ఉల్లంఘించిన 600 మంది తల్లిదండ్రులపై కేరళ పోలీసులు కేసు బుక్ చేశారు. తిరువనంతపురంలోని రెండు స్కూల్స్ లో జరిగిన కేరళ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెడికల్ (KEAM) ప్రవేశ పరీక్షకు హాజరైన ఈ 600 మంది తల్లిదండ్రులు సామాజిక దూరం నిబంధనలను ఉల్ల
రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సచిన్ పైలట్ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించటంపై.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు స్పీకర్ సీపీ జోషి. రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని నిలువరించేందుకే
దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ కట్టడిలో విఫలమవుతున్నాయి. లక్ష కేసులు నమోదవడానికి మూడు రోజులు
మధ్యప్రదేశ్, బీహార్ మరియు తెలంగాణతో సహా ప్రధానంగా ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని జిల్లాలు కరోనావైరస్ వ్యాప్తికి ఎక్కువగా గురవుతాయ్యే అవకాశముంది. ది లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన స్టడీ ప్రకారం…9 రాష్ట్రాలు-మధ్యప్రదేశ్, బీహార్ మ
చైనాలోని అనేక ప్రాంతాలను భారీ వరదలు చుట్టుముట్టాయి. అసాధారణంగా వర్షాలు కురవడంతో వరద నీరు ఊర్లకు ఊర్లను ముంచెత్తి అల్లకల్లోలం చేసింది. వాగులు, వంకలు మొదలు నదుల వరకూ అన్ని ఉప్పొంగాయి. దీంతో రిజర్వాయర్లలో నీరు ప్రమాదకర స్థాయి చేరింది. ఈ సమయంలో
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. కరోనా కష్టకాలంలో ప్రధాని మోడీ సాధించిన అద్భుత విజయాలు ఇవేనంటూ ఆయన అందులో పేర్కొన్నారు. రాజస్థాన్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ �
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర రద్దైంది .కరోనా కారణంగా ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన శ్రీ అమర్నాథ్ దేవాలయ బోర్డు సమావేశంలో ఈ మేరకు న
ఢిల్లీ ప్రభుత్వపు జాతీయ ఆరోగ్య మిషన్(National Health Mission)లో పనిచేస్తున్న 42 ఏళ్ల కాంట్రాక్టు వైద్యుడు డాక్టర్ జావేద్ అలీ సోమవారం కరోనావైరస్తో మరణించాడు. డాక్టర్ జావేద్ అలీ మార్చి నుండి కరోనా మహమ్మారి వ్యతిరేకగా పోరాటంలో ముందున్న డాక్టర్ జావేద్ అలీక
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ట్రంప్ మరోసారి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా తల్చుకుంటే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేదని.. కానీ అ�
రాజస్తాన్లో రాజకీయ సంక్షోభానికి కారణమైన తిరుగుబాటు నేత సచిన్ పైలట్కు రాష్ట్ర హైకోర్టులో భారీ ఊరట లభించింది. శుక్రవారం(జులై-24,2020) వరకు రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్ స్పీకర్ను ఆదేశించింది. అనర్హ
వేల సంవత్సరాల క్రితం శ్రీలంకను రావణాసురుడు ఏలినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే రావణుడు అనేక గగన మార్గాల్లో విమాన ప్రయాణం చేసినట్లు కూడా కథలు ఉన్నాయి. అయితే రావణాసురుడు గగనతలంలో ఎక్కడెక్కడి వెళ్లారో ఆ రూట్లను అధ్య�
15 వ ఆర్థిక కమిషన్…ముఖ్యంగా ఆరోగ్యం మరియు విద్యలో రాష్ట్రాల సామాజిక సూచికల ఆధారంగా రాష్ట్రాల “అభివృద్ధి మాతృక”(development matrix) ను రూపొందించే పనిలో ఉంది. పన్నులు మరియు గ్రాంట్లు వంటి ఆర్థిక వనరులను రాష్ట్రాలకు బదిలీ చేయడానికి నిర్ణయించే కొత్త పారా
కరోనా తెచ్చిన కష్టంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు వర్చువల్ లేదా ఆన్ లైన్ క్లాసులకు అనుగుణంగా పెనుగులాడుతుండగా, చాలామంది డిజిటల్ అలసట యొక్క పతనాలను ఎదుర్కొంటున్నారు. చండీగడ్ కు చెందిన కొందరు విద్యార్థులు.. డిజిటల్ తరగతుల�
కరోనా వ్యాక్సిన్ ను భారీ ఎత్తున సొంతం చేసుకునేందుకు బ్రిటన్ కీలక ఒప్పందాలను చేసుకుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న రెండు ప్రయోగాత్మక వ్యాక్సిన్ల 9 కోట్ల మోతాదులు కొనుగోలుకు బ్రిటన్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వ్యాపార మంత్రిత్వ శాఖ సోమ�
మహారాష్ట్ర నుంచి కేరళకు చేరడానికి ఓ ట్రక్కుకు సంవత్సరం సమయం పట్టింది. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. విక్రం సారాభాయి స్పేస్ సెంటర్(వీఎస్ఎస్సీ)కు అవసరమైన భారీ, అత్యాధునిక యంత్రాలను తీసుకుని ఈ ట్రక్కు ఆదివారం కేరళ రాజధాని తిరువనంతపురం చ�
COVID-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి ఓ చైనా ఔషధ సంస్థ, రెగ్యులేటరీ ఆమోదం కోసం ఎదురుచూడకుండా వాలంటీర్ల గ్రూప్ లపై హ్యూమన్ ట్రయిల్స్ ను ప్రారంభించింది. ఇప్పుడు ఇది భద్రత గురించి మాత్రమే కాకుండా, నీతి మరియు సమర్థత( ethics and efficacy.) గురించి ప్రశ్నలను ల�
లడఖ్ సరిహద్దులో భారత్-చైనాల మధ్య వివాదం నేపథ్యంలో భారత యుద్ధనౌకలతో కలిసి సంయుక్త విన్యాసాలు చేపట్టేందుకు అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధనౌక యూఎస్ నిమిజ్ అండమాన్, నికోబార్ దీవుల సమీపంలో హిందూ మహాసముద్రానికి చేరుకుంది. లక్ష టన్నుల �
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం ముమ్మర ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్-19 టీకా వచ్చే అవకాశం ఉన్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. టీకా అభివృద్ధిలో ఏడు దే�
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. అధికారంలోకి వచ్చేందుకు శక్తిమంతమైన నాయకుడిగా మోడీ తనను తాను చిత్రీకరించుకోవటమే.. భారత్కు ఇప్పుడు అతిపెద్ద బలహీనతగా మారిందని విమర్శించారు.