Home » Author »venkaiahnaidu
చైనాలో తయారీపై ఆధారపడటాన్ని తగ్గించే కొత్త కార్యక్రమంలో భాగంగా జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన ఫ్యాక్టరీలు చైనా నుండి బయటికి తరలించడానికి మరియు స్వదేశానికి లేదా ఆగ్నేయాసియాకు తమ స్థావరాలను మార్చుకోవటానికి జపా�
కేరళ గోల్డ్ స్కాంకు సంబంధించి “స్వప్నా సురేష్” పేరు కొన్ని రోజులుగా ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అనేకమంది కీలక నిందితులలో ఆమె ఒకరు మాత్రమే అయినప్పటికీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీటుకు ఎసరు పెట్టే అవకాశం ఉన్న బంగారు కు�
తమదేశంలో పుట్టిన వైరస్ గురుంచి చివరివరకు దాచిపెట్టి ప్రపంచమంతా కరోనా మహమ్మారి పాకడానికి కారణమైన చైనాపై ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ ఫైర్ అవుతున్న సమయంలో సిగ్గు లేకుండా ఆ సంగతిని సైడ్ లైన్ చేసేందుకు భారత్ తో సరిహద్దులో జగడానికి దిగుతున్న చైనాక�
ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్లే కరోనాను నియంత్రించగలమని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఫేస్మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నఅంశాన్నికొట్టిపడేస్తున్నారు. కరోనా వ�
కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మరణాలు కూడా అధికంగానే ఉన్నాయి. అయితే ఓ వైపు ఆ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతుంటే, అక్కడి కల్బుర్గిలోని కరోనా రోగులు చికిత్స పొందుతున్న ప్రభుత్వ హాస్పిటల్ ల�
భారత ప్రధానమంత్రి మరో అరుదైన ఘనత సాధించారు. మోడీ… దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్రమోడీ ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవ�
కరోనా కాలంలో సైబర్ అటాక్స్ చేస్తూ..టెర్రర్ క్రియేట్ చేస్తోన్న హ్యాకర్లు ఏకంగా ట్విట్టర్కే తమ టార్గెట్ పెట్టిన విష్యం తెలిసిందే. రెండు రోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా మొదలుకుని..టెక్ దిగ్జజం బిల్గేట్స్, అమెరికా ప్రెసిడెన్షియల్
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ దగ్గర శుక్రవారం(జులై-17,2020) హైడ్రామా నెలకొంది. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎ
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం(జులై-17,2020)లడఖ్ లో పర్యటించారు. చైనా సరిహద్దులో భారత సైనిక సేనల సన్నద్ధతను సమీక్షించేందుకు రాజ్నాథ్ సింగ్ లద్ధఖ్లో పర్యటిస్తున్నారు. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు వారాల క్రితం ప్ర�
భారత, చైనాల మధ్య శాంతిని నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాధ్యమైనంత చేయాలనుకుంటున్నట్లు ఆయన ప్రతినిధి ఒకరు తెలిపారు. లడఖ్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా చైనా- భారత్ ల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో యుద్
లైవ్లో వార్తలు చదివేటప్పుడు న్యూస్ రీడర్లు చాల ఏకాగ్రతతో ఉంటారన్నా విషయం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. . కళ్లముందు ఏం కనిపించినా పట్టించుకోకుండా చెప్పాలనుకున్నది చెప్పేస్తుంటారు. ఏ మాత్రం మనసు అటు ఇటూ పోయినా సోషల్ మీడియాలో వైర
కరోనావైరస్ వ్యాప్తి ఆందోళనలు,లాక్ డౌన్ ల కారణంగా ఇటు దేశవ్యాప్తంగా,అటు ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లు మూతపడి నాలుగు నెలలు దాటిపోయింది. కొన్ని చోట్ల సినిమా థియేటర్లు ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే అది మన దేశంలో కాదులేండి. మన దేశ�
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ మహమ్మారిని అంతంచేసేందు వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆక్స్ఫోర్డ్ శాస్త్రవేత్తలు ఈ పనిని ముమ్మరం చేస్తున్నారు. ఆ�
పసిపాపను బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు పడరాని కష్టాలు పడుతున్నారు. ఢిల్లీలో సర్జరీ అవుతోన్న నెల రోజుల పసిపాపకు ప్రతి రోజు విమానంలో లేహ్ నుంచి ఢిల్లీకి తల్లి పాలను తరలిస్తున్నారు. లడఖ్ లోని లేహ్ కు చెందిన ఓ గర్భిణి �
HCLటెక్నాలజీస్ ఫౌండర్ శివ్ నాడార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ హెచ్సీఎల్ టెక్ కంపెనీ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శివ్ నాడార్ ప్రకటించారు. శివనాడర్ స్థానాన్ని ఆయన కుమార్తె రోషిణి నాడార్ మల్హోత్రా(38) భర్తీ చేయన�
రాజస్థాన్ అధికార కాంగ్రెస్లో రేగిన కల్లోలం హైకోర్టుకు చేరింది. అశోక్ గెహ్లోత్ నాయకత్వంపై తిరుగుబావుటా ఎగురేసిన వారిపై అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలంటూ.. నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సచిన్ పైలట్ వర్గం రాజస్థాన్ హైకోర్టు
మరోసారి మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను లక్నోలోని మెదంతా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్నారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు కాలేయ
చైనా కమ్యునిస్ట్ పార్టీ సభ్యులకు అమెరికాలోకి నో ఎంట్రీ అంటోంది ట్రంప్ సర్కార్. కమ్యునిస్ట్ పార్టీ సభ్యులతో పాటు వారి కుటుంబాలకు కూడా అమెరికా ప్రవేశాన్ని నిషేధించాలన్న అంశం అమెరికా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నది. ప్రస్తుతం చర్చలో ఉన్న ఈ ప్రాజ�
అమెరికా మరియు చైనా మధ్య సాంకేతిక ప్రచ్ఛన్న యుద్ధం(technology cold war)సృష్టించిన ఉల్లంఘనలో అడుగుపెట్టాలని భారతదేశలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ అనుకుంటున్నాడు. అంబానీకి జియోలో పెట్టుబడుల రూపంలో మూడవ వంతు డబ్బు ఇచ్చిన రెండు సిలికాన�
సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్కు ఊహించని షాక్ తగిలింది. అంతర్జాతీయ ప్రముఖులు, సంపన్నులే లక్ష్యంగా ట్విటర్ ఖాతాలను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేయడంతో అమెరికాలో పెద్ద సంచలనమే కలుగుతోంది. అమెరికా టాప్ క్యాడర్, హైప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్ల�