Home » Author »venkaiahnaidu
లాక్ డౌన్ సమయంలో పారవశ్య మాత్రల(ecstasy pills) కోసం భారీగా డిమాండ్ ఉండింది. గత కొన్ని నెలల్లో, విదేశాల నుండి పంపబడుతున్న అనేక ఈ విధమైన సరుకులను కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నాయి. నెదర్లాండ్స్ నుండి అక్రమ రవాణా చేస్తున్న పారవశ్య మాత్రలు కలిగిన రెండు అంత�
భారత్-చైనాల మధ్య గొడవలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్.. భారత్కు అతిపెద్ద షాక్ ఇచ్చింది. ఓ అత్యంత కీలకమైన ప్రాజెక్టు భారత్ చేతి నుంచి చేజారిపోయింది. చైనాతో 400 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ముందే ఇరాన్… చాబహర్ రైలు ప్రాజెక్టు నుంచి భారత్ను తప్పిం�
బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి పూర్తి లాక్ డౌన్ విధించాలని నితీష్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జులై-16 నుంచి జులై-31వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవల
రాజస్థాన్ డిప్యూటీ సీఎం,పీసీసీ చీఫ్ పదవుల నుంచి కాంగ్రెస్ తనను తొలగించడంపై సచిన్ పైలట్ స్పందించారు. సత్యం పలికేవారిని పరేషాన్ చేయవచ్చు కానీ సత్యాన్ని ఓడించలేమమంటూ సచిన్ పైలట్ ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన మర�
రాజస్థాన్ లో రాజకీయాలు వేడెక్కాయి. సచిన్ పైలట్ను రాజస్థాన్ డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించింది కాంగ్రెస్. అలాగే రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా సచిన్ పైలట్ ను తొలగించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా మంగళవారం ఢిల్లీల�
కాన్పూర్లో 8 మంది పోలీసులను చంపిన కేసుతో పాటు అనేక కిడ్నాప్లు, మర్డర్ల కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ను జూలై 10న ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. వికాస్ దుబే ఎన్కౌంటర్ జరిగినప్పటికీ ఈ కేసులో మరిన్ని �
చైనా మద్దతుతో కొన్నిరోజులుగా భారత్ పట్ల వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాలీ అని, ఆయన భారతీయుడు కాదన్నారు. అసలైన అయోధ్య నేపాల్లోనే ఉన్నదని చెప్పారు. నేపాల్ లోన�
ఇప్పటి వరకు అత్యంత వివరణాత్మక మరియు సమగ్ర విశ్లేషణ ప్రకారం…వాయు కాలుష్యం కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు, ఆసుపత్రిలో ప్రవేశాలు మరియు మరణాలను గణనీయంగా పెంచుతుందని “బలవంతపు” ఆధారాలు ఉన్నాయి. కాలుష్య కణాలకు ప్రజల దీర్ఘకాలికంలో చిన్న, ఒకే-యూనిట
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే మరణం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. హెమ్తాబాద్ నియెజకవర్గం నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి గెలిచి�
ఓవైపు కరోనా సంక్షోభంతో కొత్త ఉద్యోగాల మాట అటుంచి ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటువంటి సంక్షోభ సమయంలో కూడా భారీగా కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు దేశంలోని అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) సిద్ధమైంది. �
2014లో మహారాష్ట్ర ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించటంపై స్పష్టతనిచ్చారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. అప్పటి ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలపై కీలక విషయాలను సామ్నా పత్రికతో పంచుకున్నారు పవార్. 2014లో �
ఎడారి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీలోకి జంప్ చేసి సీఎం కుర్చీలో కూర్చుందామనుకున్నా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ భావించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ప�
Russia Corona vaccine: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్, అమెరికా, రష్యా, చైనా సహా పలు దేశాలు కరోనాకు వ్యాక్సిన్ను తయారుచేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ మేర�
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న తరుణంలో గ్లెన్మార్క్ కాస్త ఊరట నిచ్చింది. తన యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ ధరను 27శాతం తగ్గించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు గ్లెన్మార్క్… ఫాబిఫ్లూ బ్రాండ్’ పేరిట ఈ ఔషధాన్
కరోనావైరస్ తో మరణించిన వ్యక్తులపై శవపరీక్షలు ఈ వ్యాధి శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి వైద్యులకు సహాయపడుతున్నాయి. చనిపోయిన కరోనా పేషెంట్స్ లోని ప్రతి అవయవాల్లో రక్తం గడ్డకడుతున్నట్లు కనుగొన్నట్లు ఒక పాథాలజిస్ట్ చె�
రాజస్థాన్ అధికార కాంగ్రెస్ సర్కారులో సంక్షోభం నెలకొన్న సమయంలో సచిన్ పైలట్ వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకున్నారు. సచిన్ పైలట్ తో పాటుగా ఢిల్లీ వెళ్లిన 16 ఎమ్మెల్యేలలో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోహిత్ బొహ్ర, డేనిష్ అబ్రర్,చేతన్ దు
సరిహద్దు సమస్యపై చైనాతో వివివాదం కొనసాగుతున్న సమయంలో భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి మరో 72 వేల Sig 716 అసాల్ట్ రైఫిల్స్కు ఆర్డర్ ఇవ్వాలని ఇండియన్ ఆర్మీ నిర్ణయించింది కాగా, ఇప్పటికే నార్తరన్ కమాండ్తో పాటు ఇతర ఆపరేషన్ ప్ర�
గతేడాది చివర్లో తొలిసారిగా చైనాలో వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్, అమెరికా, రష్యా, చైనా సహా పలు దేశాలు కరోనాకు వ్యాక్సిన్�
రాజస్థాన్ అధికార కాంగ్రెస్ సర్కారులో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య అగాధం పెరగడంతో అశోక్ గెహ్లాట్ సర్కారు కూలిపోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అశోక్ గెహ�
పెరుగుతున్న కరోనావైరస్ కేసులను అరికట్టే ప్రయత్నం భాగంగాలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో “మినీ లాక్ డౌన్” ఫార్ములా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మినీ-లాక్డౌన్ స్కీంలో భాగంగా… కరోనావైరస్ కేసుల వ్యాప్తిని నియంత్రించడానికి యోగ�