Home » Author »venkaiahnaidu
చైనా ఇంకా జిత్తులమారి వేషాలు వేస్తూనే ఉంది. పాంగాంగ్ త్సో లోని ఫింగర్- 4 ప్రాంతం నుండి వెనక్కి వెళ్లేందుకు చైనా నిరాకరించింది. దీంతో భారత సైన్యం హై అలర్ట్ అయింది. లడక్ లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు రాబోయే ర�
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం మైనర్పై అకృత్యానికి పాల్పడిన ఓ దుర్మార్గుడు బెయిల్పై విడుదలై బాధితురాలి(17)ని, ఆమె తల్లిని హతమార్చాడు. కస్గంజ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ�
3 6.3 బిలియన్ డాలర్ల(47వేల 365 కోట్లు) విలువైన ప్రైవేట్ ఐల్యాండ్(ద్వీపం)ను ఒక యూరోపియన్ వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ ఐల్యాండ్ ను సందర్శించకుండానే అయన దీన్ని కొనుగోలు చేశాడు. రిపోర్ట్ ల ప్రకారం… ఐర్లాండ్కు నైరుతి దిశల
ఆక్సాయ్ చిన్ మరియు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్(CPEC)పై డ్రాగన్ దేశపు ఆందోళనలే… ప్రస్తుతం లఢఖ్ లోని సరిహద్దు దగ్గర భారత్-చైనా దళాల మధ్య ప్రతిష్ఠంభణకు కారణంగా తెలుస్తోంది. ఆర్టికల్ 370రద్దుతో చైనాలో ఆందోళనలు గతేడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ క�
ప్రస్తుత చైనా-ఇండియన్ వివాదం జరిగిన ప్రదేశానికి వందల మైళ్ల దూరంలో చైనా శాశ్వత ఆటగాడిగా ఉన్న మరో శాశ్వత యుద్ధ ప్రదేశం ఉంది. అదే దక్షిణ చైనా సముద్రం. చైనా, వియత్నాం, తైవాన్, మలేషియా, ఫిలిప్పీన్స్ మరియు బ్రూనై దేశాలు ఈ జలాలపై తమ వాదనలు వినిపిస్తు�
తమ దేశ పాలనపై విమర్శకులను నిశ్శబ్దం చేయడానికి బీజింగ్లోని అధికారులు ఎంతో ఆసక్తి కనబర్చుతున్నారు. వారు ఇప్పుడు వీడియో-కాలింగ్ ద్వారా ఇతర దేశాల్లోని అసమ్మతివాదులు, పార్టీ శ్రేణులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్ట్రేలియాలోన�
తూర్పు లఢక్ సరిహద్దులో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ(LAC)వెంట మే5కు ముందు ఉన్న శాంతి, ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేందుకు సరిహద్దు నిర్వహణ కోసం పరస్పరం అంగీకరించిన అన్ని ప్రోటోకాల్స్న�
భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే 5-7 సంవత్సరాలలో భారత్ లో 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్లు గతవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత
సైనికుల వ్యక్తిగత రక్షణను పెంచే దిశగా భారత్ సైన్యం మరో ముందడుగు వేసింది. ఒక లక్ష AK- 47 రక్షిత హెల్మెట్లను కొనుగోలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద సేకరణలలో ఈ ప్రత్యేకమైన బాలిస్టిక్ హెల్మెట్ల సేకరణ ఒకటిగా నిలి�
ఎడారి రాష్ట్రంలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. రెబెల్ నేత సచిన్ పైలట్పై సీఎం అశోక్ గహ్లోత్ బుధవారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో కలిసి రాజస్ధాన్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే కుట్రలో పైలట్ భాగస్వామిగా మారారని ఆరోపించార
పిల్లలు పుట్టడంలో ప్రపంచవ్యాప్త పతనంకై ప్రపంచం తప్పుగా తయారైంది. ఇది సమాజాలపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. సంతానోత్పత్తి రేట్లు తగ్గడం అంటే దాదాపు ప్రతి దేశం శతాబ్దం చివరి నాటికి జనాభా తగ్గిపోవచ్చు.స్పెయిన్
జమ్మూ కశ్మీర్ లో బీజేపీ నాయకులపై వరుస దాడులు జరుగుతున్నాయి .స్థానిక బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గత బుధవారం బందీపోరాలో బీజేపీ నాయకుడు షేక్ వసీమ్ బారి, అతని సోదరుడు, తండ్రిని ఉగ్రవాదుల�
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేసిన తరువాత తన రాజకీయ భవిష్యత్తు గురించి అనేక ఊహాగానాలు వచ్చాయని, తాను బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయని, అయితే తాను బీజేపీలో చేరడం లేదని సచిన్ పైలట్ పునరుద్ఘాటించారు. సచిన్ పైలట్…జ్�
భారత ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్, జియోమార్ట్కు గట్టి పోటీ ఇచ్చేందుకు అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్…ఫ్లిప్కార్ట్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో పలు దఫాలుగా పెట్టుబడులు పెట్�
సరిహద్దులో చైనాతో వివాదం నెలకొన్న సమయంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మక సొరంగం నిర్మించడానికి కేంద్రం సూత్రప్రాయంగా అనుమతి తెలిపింది. ఈ నాలుగు వరుసల సొరంగం అసోంలోని గోహ్పూర్ ను అదేవిధంగా నుమా�
59 చైనీస్ యాప్స్ను భారత్ బ్యాన్ చేసిన తర్వాత డ్రాగన్ కంట్రీకి మరో షాక్ తగిలింది. అయితే, ఈసారి షాక్ బ్రిటన్ నుంచి వచ్చింది. బ్రిటన్ ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా టెలికమ్యూనికేషన్ దిగ్గజం హువావే 2027 చివరి నాటికి యూకేలో 5 జి నెట్వర్క్ల
పాకిస్థానీల నోట భారత జాతీయ గీతం. అవును..అస్సలు నమ్మశక్యంకానీ ఈ ఉదంతం లండన్లోని చైనా రాయబార కార్యాలయం వద్ద ఆవిష్కృతమైంది. చైనా విస్తరణవాదంతో విసిగిపోయిన కొందరు పాకిస్థానీ మానవహక్కుల కార్యకర్తలు భారతీయులతో కలిసి లండన్లోని చైనా రాయబార కార�
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, భారత్లో నెం. 1 ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ మరో ఘనత సాధించారు.ప్రస్తుతం ముకేష్ అంబానీ సంపద ఇప్పుడు సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం, ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా సీఈవో ఎలోన్ మస్క్, అలాగే గూగుల్ సహ వ్యవస్థాపకులు సెర్
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో విద్యాసంస్థలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే విషయంలో స్పష్టతలేదు. మరోవైపు కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్లైన్ క్లాస�
చర్మంపై దద్దుర్లు కూడా కరోనావైరస్ సంకేతం అని,వాటిని NHS అధికారిక జాబితాలో చేర్చాలని సైంటిస్టులు చెప్పారు. కరోనా వైరస్ యొక్క మూడు సాధారణ లక్షణాలు.. జ్వరం, నిరంతర దగ్గు మరియు రుచి లేదా వాసన కోల్పోవడం. కానీ చర్మంపై దద్దుర్లు కూడా వైరస్ యొక్క విలువ