Home » Author »venkaiahnaidu
పాకిస్తాన్ కంటే చైనాతోనే భారత్ కు భారీ ముప్పు పొంచి ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా సైనిక శక్తి భారత్ కంటే పది రెట్లు బలీయమైనదని తెలిపారు. భారత్, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో పవార్ శివసేన పత్రిక ‘సామ్నా’
రాహుల్ గాంధీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ లోక్సభ ఎంపీలు డిమాండ్ చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి నైతిక భాద్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, ఆ తర్వాత సోనియా
రాజస్థాన్లో అరకొర మెజారిటీతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు హైపిచ్కు చేరుకున్నాయి. పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను కుర్చీ నుంచి కిందికి దించే దిశగా పా�
గతేడాది చివర్లో చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి పూర్తిగా చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ అభివృద్ధి పనులను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండ
రాజస్థాన్లో రాజకీయ కలకలం మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వడం ద్వారా బీజేపీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించిన కొన్ని గంటల్లోనే రాజస్థాన్ డిప్యూటీ సీఎ�
ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ () అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించాడు. నికర విలువపరంగా ప్రపంచంలోనే ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ను అంబానీ అధిగమించారు. 2012లో ప్రారంభమైన బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం… బఫె�
గతనెలలో జరిగిన గల్వాన్ ఘర్షణ అనంతరం భారత్ తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో డ్రాగన్ తోకముడిచినట్లు కనిపిస్తోంది. చైనాకు చెందిన 59 యాప్లపై విధించడం, ఆర్థిక మూలాలపై ప్రభావం చూపే పలు చర్యలకు భారత్ సిద్ధమవడంతో కమ్యూనిస్ట్ దేశం కాళ్ల బేరాలకు వచ్చిం�
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో అన్ని యూనివర్సిటీల పరిధిలో నిర్వహించాల్సిన డిగీ, పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షలను యడియూరప్ప సర్కార్ రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక నిర్ణయాన్ని
చైనా యాప్స్ కు మరో షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశ భద్రత, గోపత్య విషయంలో ముప్పు వాటిల్లుతుందనే కారణంతో టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్ లపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ జూన్-29,2020న నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం బ్యాన్ చేసిన 59 యాప్స్ కు �
దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ICSE 10వ తరగతి, ISC 12వ తరగతి పరీక్ష ఫలితాలను ది కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (CISCE) విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఐసీఎస్ఈ 10వ తరగత�
తమిళనాడులో మరో మంత్రికి కరోనా సోకింది. ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి సెల్లూర్ కె. రాజుకు శుక్రవారం కరోనా పాటిజివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో తమిళనాడులో ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులు కరోనా బారినపడ్డారు. జూన్ 18న ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పి. అన్బ�
రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ఇప్పటివరకు ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం 1 లక్ష కిలోమీటర్ల రహదారిని నిర్మించింది. రీసైక్లింగ్ కుదరని ప్లాస్టిక్ను ఇందుకోసం వాడింది. ఫలితంగా కొ�
గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ సంక్రమణకు అవకాశం ఉందని వెల్లడించింది. గాలి ద్వారానూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్
సౌర విద్యుత్కు భారత్ అత్యంత ఆకర్షణీయ మార్కెట్ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కచ్చితమైన, శుద్ధమైన, ప్రమాదరహిత సౌరవిద్యుత్ను భారత్ ఉత్పత్తి చేస్తోందని, సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రథమ 5 దేశాల్లో భారత్ స్థానం సంపాదించిందని మోడీ అన�
భారత్కు వ్యతిరేకంగా నేపాల్ వ్యవహరిస్తున్న తీరు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మరోవైపు నేపాల్లోని రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందకు చైనా, పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. భారత భూభాగాలను తమ �
లాక్ డౌన్ సడలింపు తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పుంజుకుంటున్నట్లు ఎఫ్ఎంసిజి దిగ్గజ కంపెనీలు చెబుతున్నాయి. ఏప్రిల్- జూన్ మధ్య దాదాపు 30 నుండి 45 రోజుల అమ్మకాల నష్టం ఉండగా… పట్టణ డిమాండ్ను అధిగమిస్తూ రురల్(గ్రామీణ)డిమాండ్ మరింత స్థిర�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో 8మంది పోలీసుల మృతికి కారణమైన కేసులో ప్రధాన నిందితుడు, మోస్టు వాటెండ్ క్రిమినల్ వికాస్ దూబే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో గురువారం ఉదయం పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అ
దేశవ్యాప్తంగా వృత్తివిద్య, సాంకేతిక విద్యాసంస్థలు అక్టోబర్ 15 నుంచి ప్రారంభమవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) ప్రకటించింది. ఈ మేరకు ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి సవరించిన అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. దేశవ్యాప�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గతేడాది చైనా లో మొదటిసారిగా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత ప్రపంచమంతా పాకిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ వైరస్ చాల ఏళ్ళ నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉండి ఉండవచ్చని ఓ టాప్ ఎక్స్ పర్ట్ తెలిపారు. ఫైనల్ ఎమర్జ్
చైనాలో పుట్టి ప్రపంచమంతా పాకిన కరోనా వైరస్ ప్రస్తుతం మానవాళికి పెద్ద ముప్పుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ మహమ్మారికి బలి అయిపోతున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ ను పూర్తి స్థాయిలో కట్టడిచేసే వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ మహమ్మారికి