Home » Author »venkaiahnaidu
దట్టమైన అడవి.. అందులో క్రూర మృగాలు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదు. ఇక మనిషి తప్పిపోయి ఒక్కసారి అడవిలోకి వెళితే వస్తాడో రాడో కూడా తెలియదు. అలాంటి అడవి గుండా 30 ఏళ్లుగా ఓ పోస్టుమ్యాన్ నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాలకు ఉత్తరాలు అం�
భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సానుకూలంగా సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాల్లోని దిగ్గజ సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని మోడీ ఆహ్వానించారు. బ్రిటన్లో నిర్వహిస్తున్న ‘ఇండియా గ్లోబల్ వీక�
కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బండిపోరా జిల్లాలో బీజేపీ లీడర్ కుటుంబంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో స్థానిక బీజేపీ నాయకుడు షేక్ వసీమ్ బారీతో పాటు ఆయన తండ్రి, సోదరుడు మరణించారు. బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్కు 10 మీటర్ల దూ�
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF )పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు చందాను చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. వంద మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలు, రూ.15వేల కంటే తక్క
కరోనావైరస్ మొట్టమొదట కనుగొనబడి ఏడు నెలల కన్నా ఎక్కువ కాలం గడిచినా..ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో మరియు అది కలిగించే శ్వాసకోశ ఇబ్బందులను ఎలా అరికట్టవచ్చనే దానిపై శాస్త్రవేత్తలు మరియు ఆరోగ్య నిపుణులు ఇంకా మంచి అవగాహన పొందడానికి గాలి ద్వారా కూడా
మనదేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం మార్చ్ నెలలో కేంద్రం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారతదేశం యొక్క లాక్ డౌన్ అమలు చేయబడిన విధానం దేశంలో వైరస్ వ్యాప్తికి మూలంగా మారిందట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ�
తమిళనాడు రాష్ట్రంలోని మదురైలోని ఒక రెస్టారెంట్ మాస్క్ పరోటాలు తయారుచేసింది. కరోనా వైరస్ గురుంచి జనాల్లో అవగాహన కల్పించేందుకే ఈ విధంగా పరోటా మాస్క్ లను చేసినట్లు మాస్క్ పరోటా’ సృష్టికర్త కె. ఎల్. కుమార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం మార్కెట�
కోవిడ్-19 మహమ్మారితో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముందు వరసలో నిల్చొని పోరాడుతున్నారు. ఈ క్రమంలో వారు కూడా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో రిస్క్ కండిషన్లలో పనిచేస్తున్న కొవిడ్ యోధులు ఇన్ఫెక్షన్ బారిన పడకుం�
మరేతర బాహ్య శక్తి కన్నా చైనా నుంచే అమెరికా భవిష్యత్తుకు ఎక్కువ ముప్పు ఉందని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) డైరక్టర్ క్రిస్టోఫర్ వ్రే తెలిపారు. ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించడానికి ఏం చేయడానికైనా చైనా సిద్ధం�
ఇప్పటికే కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను మరింత పెంచే మరో సంచలన విషయం వెల్లడైంది. రాబోయే నెలల్లో భారత్ లో భారీగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందట. చైనాలో మొదటిసారిగా గతేడ�
గాంధీ కుటుంబానికి కేంద్రం షాకిచ్చింది. గాంధీ కుటుంబానికి సంబంధించిన మూడు ట్రస్టులపై విచారణకు కేంద్రహోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ మూడు ట్రస్టుల్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అవకతవకలు జరిగాయని, అందుకే వాటిపై ద�
చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్కు రామాయణం కాపీని పంపించారు ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి సత్పాల్ మహారాజ్. విస్తరణవాదం వైపు చైనా అడుగులు వేస్తున్న సమయంలో జిన్పింగ్ రామాయణం నుండి తప్పక పాఠాలు నేర్చుకోవాలని పౌరి గర్హ్వాల్ జిల్లాలోని చౌబట్టాఖల�
ఓ మహిళ పురుషుడికి లొంగిపోయినంత మాత్రాన శృంగారానికి అంగీకరించినట్టు కాదని కేరళ హైకోర్టు తెలిపింది. శారీరక సంబంధానికి స్త్రీ ‘ఆహ్వానం పలికితేనే ఆమె హక్కులకు భంగం కలగలేదని భావించాలంటూ అత్యాచారానికి సంబంధించి జడ్జి పీబీ సురేష్ కుమార్ మరో ని
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను సిలబస్ను తగ్గించింది. 9వ తరగతి నుంచి 12 తరగతి వరకు 30శాతం సిలబస్ను తగ్గిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు.
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామాపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. భారత్ తో కయ్యానికి దిగుతున్న ప్రధాని ఓలి రాజీనామా చేయాలని సొంత పార్టీ నాయకులే డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. భారత భూభాగాలను తమ భూభాగాలుగా చూపెడుతూ ఓ మ్యాప్ ను నేపా
కరోనావైరస్ సంక్షోభం మరియు వీసా సమస్యల కారణంగా అమెరికాలో కష్టాలు పడుతున్న తమ ఉద్యోగులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్ సంస్ధ నడుంబిగించింది. ప్రత్యేక విమానంలో 200మంది (ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిపి)ని సోమవారం బెంగుళూరుకు తీసుకొచ్చింది. ఈ విషయాన్�
ముంబై ఎయిర్పోర్ట్ స్కాంకు సంబంధించి మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై విమానాశ్రయం నడుపుతున్న జివికె గ్రూప్, దాని ఛైర్మన్ డాక్టర్ జి వి కె రెడ్డి, అతని కుమారుడు జి వి సంజయ్ రెడ్డి మరియు పలువురుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED).. ము�
పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ (పీవోకే)లో చైనాకు వ్యతిరేకంగా సోమవారం భారీ ఆందోళన ర్యాలీ జరిగింది. నీలం, జీలం నదులపై అక్రమంగా చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ముజఫరాబాద్లో ప్రజలు నిరసన చేపట్టారు. నీలం జీలం, కోహాలా జలవిద్యుత్ ప్�
తూర్పు లడఖ్ లో భారత్- చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు వైమానిక దళం రంగంలోకి దిగింది. అపాచీ హెలికాప్టర్, మిగ్ -29 యుద్ధ విమానం, చినూక్ హెవీ-లిఫ్ట్ హెలికాప్టర్ లతో భారత వైమానిక దళం (ఐఎఎఫ్)… భారత-చైనా సరిహద్ద�
గోవా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సురేష్ అమోంకర్ (68)కరోనా వైరస్ తో మరణించారు. గతనెల చివరి వారంలోనే ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ట్రీట్మెంట్ కోసం ఆయనను మార్మోవాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణ