Home » Author »venkaiahnaidu
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. మరోవైపు దేశంలో కరోనా మరణాల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో నమోదైన కోవిడ్-19 మరణాల కంటే భారత్లో నమోదైన కరోనా మరణాలే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళనకు గ�
రికార్డు స్థాయిలో దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి29న ప్రారంభమవ్వాల్సిన IPL 13వ సీజన్ను లాక్డౌన్ కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. BCCI ఆధ్వర్యంలో ప�
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారతదేశపు కరోనా COVID-19 పోరాటం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో కేస్ స్టడీగా మారుతుందంటూ రాహుల్ విమర్చించారు. కొవిడ్ క�
ప్రముఖ సినీనటి, కర్ణాటకలోని మండ్య నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుమలతకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్ ద్వారా తెలిపారు. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆమె తెలిపారు. శనివారం ను
ఇకపై హర్యాణాలోని ప్రైవేట్ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు ఆ రాష్ట్రానికి చెందిన యువతకే దక్కుతాయి. దీనికి సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్కు సోమవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తెలిపారు. కాగా, దేశంలో ఇలాంటి �
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ దేశీయ ఫార్మా సంస్థ మైలాన్ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ నెలలోనే రెమ్డెసివిర్కు తమ జనరిక్ వెర్షన్ ఔషధాన్ని ఈ నెలలోనే విడుదల చేయనున్నామని సోమవారం ప్రకటించింది. కాగా, ఇప్పటికే దేశీయ డ్రగ్ మేకర్స్ స�
తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)దగ్గర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారుడు( అజిత్ ధోవల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్లో మాట్లాడారు. సంపూర్ణ స్థాయిలో శాంతి, సామరస్యం విలసిల్లాలన్న ల�
మధ్యప్రదేశ్ లో పండే బాస్మతి బియ్యానికి భౌగోళిక గుర్తింపు (GI) ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను కలిసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేరకు �
దేశ భద్రత, సరిహద్దు వివాదాలను రాజకీయం చేయవద్దని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) చీఫ్ శరద్ పవార్ కోరారు. దేశ భద్రత, సరిహద్దు వివాదాలపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ త�
హెచ్ -1 బి మరియు ఇతర నాన్-ఇమ్మిగ్రెంట్ వర్క్ పర్మిట్లను డిసెంబర్ 31 వరకు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఎక్కువ మంది భారతీయు టెకీలు కెనడా వైపు చూసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కెనడాలో ఇమ్మిగ్రేష�
సరిహద్దుల్లో చైనా దూకుడుకు దీటుగా బదులిచ్చామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గల్వాన్ వ్యాలీలో చైనా బలగాలతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన 20 మంది సైనికుల త్యాగాలను ప్రధాని కొనియాడారు. మనం సుఖంగా జీవించేందుకు వారు తమ ప్రాణాలను ఫణంగా పెట్�
గడిచిన 24 గంటల్లో 33 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్లకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో బీఎస్ఎఫ్ లో కరోనా సోకినా వారి సంఖ్య 944కు చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 302 యాక్టీవ్ కేసులుండగా,637మంది కరోనా నుంచి కోలుకున
కరోనా సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న వారిని తమ స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందే భారత్ మిషన్ నాలుగో దశ త్వరలో ప్రారంభం కానుంది. కరోనా కారణంగా మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేసిన ప్రభుత్వం&
అయిదు వారాల కఠిన లాక్ డౌన్ తర్వాత కరోనా వైరస్ ను ఖతం చేయాలన్న తన లక్ష్యాన్ని న్యూజిల్యాండ్ సాధించింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి కివిస్..దాదాపుగా బయటపడింది. వేగంగా స్పందించడం,నాయకత్
క్యూబా దేశంలోని బరాకోవాలో ఇవాళ పవర్ పుల్ భూకంపం వచ్చింది. స్థానికకాలమానం ప్రకారం..ఉదయం 6:30గంటల సమయంలో క్యూబాలోని బరాకోవా ప్రాంతానికి ఆగ్నేయంగా 48 కిలోమీటర్ల దూరంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(EMSC)త
10,12వ తరగతి ఎగ్జామ్స్ విషయంలో వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ పరీక్షల విషయంలో క్లారిటీ ఇచ్చింది CBSE. ఏప్రిల్-1న ప్రకటించిన విధంగానే లాక్ డౌన్ ముగిసిన తర్వాత పెండింగ్ లో ఉన్న 10,12వ తరగతి మెయిన్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారిక ప్�
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ ను ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందేనని మరియు దాని నుండి ముందుకు సాగండి(గో-ఎహెడ్) అని సమాచారం వస్తేనే మాచారం వస్తేనే ఆఫీస్ కు వెళ్లాలని కేంద్రప్రభుత్వ�
పూణేలోని బాలేవాడి ప్రాంతంలోని ఒక ఐసోలేషన్ ఫెసిలిటీ నుండి 70 ఏళ్ల COVID-19 రోగి పారిపోయాడు. యార్వాడాలోని తన ఇంటికి చేరుకోవడాని దాదాపు 17 కిలోమీటర్లు అతడు నడిచాడు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన క్వారంటైన్ ఫెసిలిటీలో రోగులకు ఆహారాన్ని అందించట్లేదని, క�
ఢిల్లీలో ఇటీవల 529మంది మీడియా సిబ్బంది శాంపిల్స్ ను సేకరించి టెస్ట్ లు చేయగా,వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రాణాంతకమైన,వ్యాక్సిన్ లేని కోవిడ్-19 బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని ఆప్ అధ
కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో ప్రపంచ వ్యాప్తంగా రవాణావ్యవస్థ సంభించిపోయిన విషయం తెలిసిందే. ప్రముఖ క్యాబ్ సర్వీసింగ్ సంస్థ ఊబర్ కూడా తీవ్రంగా నష్టపోయిన ఈ సమయంలో…7ఏళ్లుగా ఊబర్ లో సేవలందిస్తున్న ఫామ్ తన CTOపదవి నుంచి వైదొలిగారు.