Home » Author »venkaiahnaidu
కరోనా వైరస్ లాక్ డౌన్ మరియు సంబంధిత అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో విద్యాసంవత్సరం(academic year)కూడా ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం రెండు నెల
యునైటెడ్ స్టేట్స్ సైంటిఫిక్ ల్యాబ్ లో కరోనా వైరస్ కు ట్రీట్మెంట్, నయం చేసే సామర్థ్యం ఉన్న మొదటి వ్యాక్సిన్ ఇప్పుడు మానవులపై పరీక్షించబడుతున్న విషయం తెలిసిందే. టెల్ లోని కైజర్ పర్మ
ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 19మందికి కరోనా సోకింది. రాష్ట్రంలోని సంత్ కబీర్ జిల్లాల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ విద్యార్థికి మొదట కరోనా వైరస్ సోకగా,అతని ద్వారా 18మంది కుటు
కరోనా కేసులు నెమ్మదిగా పెరిగిపోతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో...రాష్ట్రంలో జూన్-30వరకు ఎక్కువమంది ప్రజల
అగ్రరాజ్యంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో ఆకతాయి పిల్లోడి మాదిరిగా అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వింత వాదనలు ఆ దేశ ప్రజల్లో భయాలను మరింత పెంచుతున్నాయి. వైట్ హౌస్ నుంచి ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై ఆ దేశ సైంటిస్టులు, డాక్టర్
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్..అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం(ఏప్రిల్-21,2020)కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ జరిగిన తండ్రి అంత్యక్రియలకు యోగి ఆదిత్యనాథ్ హాజరుకాలేకపోయారు. �
వేలాది మంది ప్రాణాలు తీసిన 1984 భోపాల్ గ్యాస్ విషాదం…ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యొక్క పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 మధ్య రాత్రి మిథైల్ ఐసోసైనేట్
సీఎం పగ్గాలు చేపట్టిన దాదాపు నెల రోజులకు మధ్యప్రదేశ్ మంత్రివర్గాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తరించారు. మంగళవారం ఉదయం రాజధాని భోపాల్ లో రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఐదుగురు నూతన మంత్రులతో గవర్నర్ లాల�
ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్, ఢిల్లీలను కలిపే ప్రధాన రహదారిని మూసివేయడంతో ఇవాళ ఉదయం కొన్ని గంటల పాటు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తులకు కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో…ఘజియాబాద్ జిల్లా కలెక్�
పాకిస్తాన్ లోనే అతిపెద్ద ఛారిటీ గ్రూప్ లలో ఒకటైన ఈధీ ఫౌండేషన్ హెడ్ ఫైజల్ ఈధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కరోనా వైరస్ రిలీఫ్ కింద 1కోటి రూపాయల చెక్ ఇచ్చేందుకు గత వారం ఫైజల్… ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను కలిశారు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్
మహారాష్ట్ర సీఎం నివాసంలో డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ముంబైలోని ఉద్దవ్ ఠాక్రే అధికారిక నివాసం వర్షలో విధులు నిర్వహిస్తున్న ASIకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్ లో ఉంచి ట్రీట్
రాబోయే రెండు రోజుల పాటు కరోనా వైరస్ పరీక్షల కోసం అన్ని రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ను వాడటం మానేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ట్(ICMR)సూచించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ లలో లోపాలను గుర్తించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ర్యాప�
కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సింగపూర్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో,సిటీలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు పాక్షిక్ష లాక్ డౌన్ ను జూన్-1,2020వరకు పొడిగించాలని సింగపూర్ నిర్ణయించింది. మే-4న లాక్డౌన్ పూర్తి కావాల్సి ఉన్నా మరో �
జర్నలిస్ట్ లతో కలిపి ఓ తమిళ న్యూస్ ఛానల్ కోసం పనిచేసే దాదాపు 25మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయిందని ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ముంబైలో 53మంది జర్నలిస్ట్ లకు కరోనా వైరస్ సోకినట్లు తేలిన కొద్ది గంటల్లోనే ఇప్పుడు చెన్నైలో 
కరోనా సోకి దేశంలోని పలుచోట్ల డాక్టర్లు,హెల్త్ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఒడిషా ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కరోనా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు,హెల్త్ వర్కర్లు ఎవరైనా చనిపోతే వారిని అమరవీరులుగా గుర్తిస్తామ�
కరోనా వైరస్ యొక్క అధిక తీవ్రత ఇంకా రాలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)డైరక్టర్ జనరల్ టెడ్రస్ ఆడానమ్ గేబ్రియసస్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలు బలితీసుకున్న కరోనా మహమ్మారి యొక్క అత్యంత తీవ్రత ముందు ముందు ఇంకా ఉ�
ఉత్తరకొరియా అధినేత ఆరోగ్యం విషమించిందంటూ అంతర్జాతీయ మీడియా నుంచి నాలుగైదు రోజులు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గుండె సంబంధిత వ్యాధితో కిమ్ బాధపడుతున్నారని, ఆయన ప్రస్తుతం కిమ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వి
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వందల కిలోమీటర్లు కా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసలదారులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. కంటికి కనిపించని శత్రువుతో �
దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ మహారాష్ట్రలోని పాలిఘర్లో ఇద్దరు సాధువులను గుర్తు తెలియని కొందరు మూకదాడి చేసి చంపడం కలకలం రేపుతోంది. ఈ నెల 16న సాధువులు తమ గురువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఓ వాహనంలో వెళ్తున్నారు. దారిలో దాదాపు 110 మంది వా