Home » Author »venkaiahnaidu
వీసా విధానంలో రోజుకో మార్పు తీసుకువస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… విదేశీ విద్యార్థుల అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా ఆన్లైన్ మాధ్యమంలో మాత్రమే బోధనను కోరుకునే విదేశీ విద్యార్థులను ఇకపై అమెరికాలోకి అనుమత�
కరోనా లాక్డౌన్ను అన్లాక్తో కేంద్రం సడలిస్తోంది. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత అన్లాక్ 2.0 ముగిసిపోనుంది. దీంతో అన్లాక్ 3.0 మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. ఆగస్ట్-1 నుంచి అమలవనున్న అన్లాక్ 3.0లో లాక్డౌన్కు మరిన్ని సడలింపులు ప
కార్గిల్ విజయ్ దివస్ వేళ జవాన్ల శౌర్య, పరాక్రమాలపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు, వారికి జన్మనిచ్చిన తల్లులకు దేశ ప్రజలందరి తరపున వందనం సమర్పిస్తున్నానని ప్రధాని తెలిపారు. దేశ ప్ర�
హౌస్టన్లోని చైనా రాయబార కార్యాలయం గూఢచర్యం, హ్యాకింగ్కు కేంద్రంగా మారిందని ఆరోపించిన అమెరికా 72 గంటల్లో ఖాళీ చేయాలంటూ మంగళవారం ఆదేశించడం, మరోవైపు ఈ నిర్ణయాన్ని అమెరికా వెనక్కి తీసుకోకపోతే ప్రతీకార చర్యలు తప్పవని చైనా హెచ్చరించిన విషయం త
కరోనాని కట్టడి చేయడానికి మరోసారి అమెరికాను షట్ డౌన్ చేయాలని యుఎస్ వైద్య నిపుణులు రాజకీయ నాయకులను కోరుతున్నారు. 150 మందికి పైగా ప్రముఖ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, నర్సులు మరియు ఇతరులు… దేశాన్ని షట్ డౌన్ చేసి కరోనా కట్టడి చేయ�
కోవిడ్ -19 యొక్క వ్యాప్తికి సంబంధించిన ముక్కు మరియు నోటి నుండి వైరల్ నిండిన బిందువులను బయటకు రాకుండా ట్రాప్ చేయడానికి ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్లు… వివిధ పొరల(Multiple Layers) ఫాబ్రిక్ నుండి తయారు చేయాలని ఓ స్టడీ కనుగొంది. ఆస్ట్రేలియాలోని శాస్త్�
బంగారం…ధరల్లో కొత్త కొత్త రికార్డులను తిరగరాస్తోంది. కొంతకాలంగా తగ్గినట్లే కనిపిస్తూ వచ్చి.. ఇప్పుడు డబుల్ స్పీడ్తో దూసుకెళుతోంది. భారతదేశంలో ఈ ఏడాది బంగారం రేట్లు 30% పెరిగాయి. ఎంసీఎక్స్లో మొదటిసారి 10 గ్రాముల పసిడి ధర రూ.50,000 మార్క్ దాటింద�
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం భయం గుప్పిట్లో నెడుతోంది. ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతో మందిని పొట్టన పె�
జీవాయుధాల సామర్థ్యాన్ని చైనా, పాకిస్థాన్ దేశాలు పెంచుకుంటున్నాయి. 3 ఏళ్ళ క్రితం దీని కోసం ఆ రెండు దేశాలు రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత్తో పాటు ప్రత్యర్థి పశ్చిమ దేశాలపై ఆ ఆయుధాలను ప్రయోగించాలన్న ఉద్దేశంతో చైనా,పాక్
కరోనా కాలంలో మామూలు తలనొప్పి వస్తేనే లోపలికి రానివ్వడం లేదు. మామూలు డెలివరీ కేసులను కూడా వెనక్కు పంపిస్తున్నారు. కరోనా వ్యాప్తి తర్వాత మార్చి– ఏప్రిల్ కాలానికి చాలా స్థానిక క్లినిక్స్, నర్సింగ్ హోమ్లు మూత పడ్డాయి. గర్భిణులకు ప్రసవాలు స�
కోవిడ్-19 ట్రీట్మెంట్ లో ఉపయోగించే కీలక ఔషధం ఫవిపిరవిర్(Favipiravir) ను ముంబైకి చెందిన ఫార్మా కంపెనీ- సిప్లా త్వరలో మార్కెట్లో ప్రవేశపెట్టనుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ( CSIR ) తెలిపింది. వాస్తవానికి తక్కువ ఖర్చుతో కరోనా ఔ�
కరోనా వైరస్ నిర్వహణలో కర్ణాటక ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నాయకుడు,మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కర్ణాటక సీఎం, మంత్రులు అమావనవీయంగా ప్రవర�
భారత సైన్యానికి సంబంధించి నరేంద్ర మోదీ సర్కార్ మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యంలో పురుషులతో సమాన హోదా పొందాలనే మహిళా అధికారుల కల నెరేవేరింది. షార్ట్ సర్వీస్ కమిషన్ కింద నియమితులైన మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ మంజూ�
కరోనా వ్యాక్సిన్పై ప్రయోగాలు వేగంగా జరుగుతున్నాయి. ఆస్ట్రాజెనికా, ఫైజర్ బయో ఎన్ టెక్, కాసినో వ్యాక్సిన్లు ప్రయోగాల్లో దూసుకుపోతున్నాయి. ఇవి ఇప్పటికే ఒకటి రెండు దశలు దాటాయి. ఆస్ట్రాజెనికా ప్రధానంగా ఇమ్యూనిటి పవర్ పెంచగా.. మిగతా రెండు �
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెడతామంటోంది సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైరస్ను సమర్థవంతంగా తుదముట్టించే టీకా ఈ ఏడాది అక్టోబర్కల్లా తెస్తామంటోంది. అవును.. ఇది నిజమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎస్ఐఐ సీ�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు,ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ మధ్య వివాదం మరింత ముదిరింది. బంజారాహిల్స్ లోని రాంగోపాల్ వర్మ ఆఫీస్ పై పవన్ ఫాన్స్ దాడి చేశారు. ఆఫీసును ఓయూ జేఏసీ విద్యార్థులు ధ్వంసం చేశారు. ప్రవర్ స్టార్ పేరుతో ఇటీవల కొత్త సిన�
భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసుల నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలన
రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేయడం, సచిన్ పైలట్ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్ట్ నిర్ణయంపై బుధవ
సరిహద్దులో భారత్-చైనా ల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న విష్యం తెలిసిందే. సరిహద్దులో మన జవాన్లపై చైనా దాడికి దిగడంతో…చైనా ఎకానమీకి నష్టం కలిగించేలా భారత్ తీసుకున్న నిర్ణయంతో కమ్యూనిస్ట్ దేశం భయపడిపోయి మనం శత్రువులం కాదు మిత్రులం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా…బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీతో సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని అద్వానీ నివాసానికి బీజేపీ నేత భూపేందర్ యాదవ్తో కలిసి వెళ్లిన ఆయన 30 నిమిషాలపాటు చర్చలు జరిపారు. ఆగస్ట్ 5న అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణ భూమిపూ