Hyderabad : మహిళపై దాడి ముగ్గురు యువతులు అరెస్ట్
హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఒక బ్యూటీ థెరపిస్టుపై ముగ్గురు యువతులు దాడి చేశారు. ముగ్గురు యువతులను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు.

Hyderabad : హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఒక బ్యూటీ థెరపిస్టుపై ముగ్గురు యువతులు దాడి చేశారు. ముగ్గురు యువతులను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు.
బెంగాల్కు చెందిన బిశ్వాస్ బ్యూటీ థెరపిస్టుగా పని చేస్తోంది. ఆమెకు హైదరాబాద్కు చెందిన సంజన ఒక ఫంక్షన్ లో పరిచయం అయ్యింది. వాళ్లిద్దరూ స్నేహితులయ్యారు. హైదరాబాద్ వస్తే మంచి అవకాశాలు వస్తాయని సంజన చెప్పటంతో బిశ్వాస్ హైదరాబాద్ వచ్చి సంజన ఇంట్లో నివసించసాగింది.
అక్కడ ఆమెకు సంజన స్నేహితులు కోమటి, సునీతలు పరిచయం అయ్యారు. వారు ఆమెకు కొత్త ప్రపోజల్ చెప్పారు. కస్టమర్లతో లైంగిక సంపర్కంలో పాల్గోంటే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పారు. అందుకు ఆమె కూడా ఒప్పుకుంది. ఈ క్రమంలో వారు బిశ్వాస్ను గురువారం ఒక కస్టమర్ వద్దకు పంపించారు.
అక్కడ బిశ్వాస్ కస్టమర్ కు సహకరించకపోవటంతో… అతను బిశ్వాస్ పై ముగ్గురు స్నేహితురాళ్లకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ముగ్గురు బిశ్వాస్ వద్దకు వచ్చి గొడవ పెట్టుకున్నారు. దీంతో ఆమె 100 కు డయల్ చేసి పోలీసులు సహయం కోరింది. అక్కడకు చేరుకున్న పోలీసులు ముగ్గురు యువతులను పంపించి వేశారు. పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటి తర్వాత ముగ్గురు యువతులు తిరిగి వచ్చి బిశ్వాస్ను వివస్త్రను చేసి, ఐరన్ రాడ్తో కొట్టి, ఒంటిపై శానిటైజర్ పోయటానికి ప్రయత్నించారు.
అనంతరం ఆమెను బాత్ రూమ్ లో పెట్టి పరారయ్యారు. బాధిత మహిళ బాత్ రూం కిటికీ వద్ద నుంచి కేకలు పెట్టగా సెక్యూరిటీ గార్డు విని ఆమెను రక్షించాడు. దీంతో బిశ్వాస్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపి ముగ్గురు మహిళలైన కోమటి, సంజన, సునీతలను అరెస్ట్ చేసి జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించారు.
- Kidney Stones: కిడ్నీలో 206రాళ్లను తొలగించిన డాక్టర్లు.. ఒక గంటలోనే
- Omicron BA.4 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు నమోదు.. హైదరాబాద్ లో గుర్తింపు
- Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
- Raja Singh : ఎంపీ సీటుపై కన్నేసిన బీజేపీ ఫైర్ బ్రాండ్..గోషామహల్ వద్దు..పార్లమెంట్ ముద్దు అంటున్న రాజాసింగ్
- Hyderabad : టెన్త్ విద్యార్థిపై కత్తులతో దాడి..
1IPL2022 DelhiCapitals Vs MI : ముంబై గెలిచింది.. బెంగళూరు నిలిచింది.. ప్లేఆఫ్స్కు చేరిన జట్లు ఇవే
2Telangana Corona Cases Bulletin : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
3IPL2022 Mumbai Vs DC : రాణించిన ముంబై బౌలర్లు.. ఢిల్లీ స్కోర్ ఎంతంటే
4Navjot Sidhu : 24 గంటలుగా జైల్లో ఆహారం తీసుకోని నవజోత్ సిద్ధూ.. ఏమైందంటే?
5Bengaluru Crime : బెంగళూరులో కారు బీభత్సం.. పాదాచారులపైకి దూసుకెళ్లిన కారు.. షాకింగ్ వీడియో..!
6J&K tunnel collapse: జమ్మూలో కూలిన టన్నెల్.. పది మంది మృతదేహాల స్వాధీనం
7పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గింపు
8Young Heroes Movies: పాపం చిన్న హీరోలు.. రిలీజ్ డేట్ దొరకడమే కష్టమైందే!
9Iron Steel Cement Prices : కేంద్రం మరో గుడ్న్యూస్.. తగ్గనున్న స్టీల్, సిమెంట్ ధరలు
10Yash Raj Films: పాన్ ఇండియా జపం చేస్తున్న బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్!
-
Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
-
Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా
-
LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
-
Ex Minister Vs MLA: నాగర్కర్నూల్లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
-
Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం