Online Auction : ఒక్క రూపాయి ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా..ఒక్క నాణెం మిలియనీర్‌‌ను చేసింది

1885లో భారత్ లో బ్రిటీష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో...జారీ చేసిన రూపాయి నాణెం ఓ వ్యక్తి దగ్గర ఉంది. ఓ వైబ్ సైట్ దీనిని వేలం నిర్వహించాలని భావించింది.

Online Auction : ఒక్క రూపాయి ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా..ఒక్క నాణెం మిలియనీర్‌‌ను చేసింది

One

One Rupee Coin : ఒక్క రూపాయి నాణాన్ని…ఆన్ లైన్ లో వేలం నిర్వహించగా..కోట్ల రూపాయాలకు అమ్ముడుపోయింది. వింతగా ఉన్నా జరిగింది వాస్తవం. అంత విశేషం ఏముందని అనే డౌట్ రావొచ్చు. ఈ నాణం ఇప్పటిది కాదు. 1885 సంవత్సరంలో ఉన్న నాణం. అందుకే దీనికి అంత డిమాండ్ ఉంది. పాత నాణేలు సేకరించే అలవాటు కొంతమందిక ఉంటుంది. అరుదైన నాణేలను వీరు భద్రపరుచుకుంటుంటారు. కొంతమంది వీటిని అమ్ముకుంటుంటారు.

Read More : Father killed 4 daughters: మరదలినిచ్చి పెళ్లి చేయలేదని నలుగురు కూతుళ్లను చంపిన తండ్రి

అరుదైన నాణేలను సొంతం చేసుకోవాలని చాలా మంది అనుకుంటుంటారు. 1885లో భారత్ లో బ్రిటీష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో…జారీ చేసిన రూపాయి నాణెం ఓ వ్యక్తి దగ్గర ఉంది. ఓ వైబ్ సైట్ దీనిని వేలం నిర్వహించాలని భావించింది. వేలం నిర్వహించగా ఫుల్ డిమాండ్ వచ్చింది. ఈ ఒక్క నాణెంను సొంతం చేసుకోవడానికి చాలా మందే పోటీ పడ్డారు. ఓ వ్యక్తి మాత్రం రూ. 10 కోట్లకు కొనుగోలు చేశారు. ఒక్క నాణెం అతడిని మిలియనీర్ చేసింది. గతంలో కూడా పలు నాణెలకు మంచి ధరే వచ్చింది.