Eknath Shinde: బీజేపీతో కలిస్తే.. శివసేన చీలదు: తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే
తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండేతో శివసేన నేత మిలింద్ నవ్రేకర్ చర్చలు జరిపారు. మంగళవారం ఇరువురి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో ఏక్ నాథ్ దాదాపు 20 నిమిషాలపాటు ఫోన్లో మాట్లాడారు.

Eknath Shinde: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు అల్టిమేటమ్ జారీ చేశారు శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే. శివసేన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, లేదంటే శివసేనలో చీలిక తప్పదని హెచ్చరించారు. ఎన్సీపీ-కాంగ్రెస్లతో శివసేన కలవకూడదని ఆయన సూచించారు. దాదాపు 35 మంది ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే, సూరత్లో తిరుగుబాటు క్యాంప్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Venkaiah Naidu: వెంకయ్య దారెటు? రాష్ట్రపతి అభ్యర్థా..? ఉప రాష్ట్రపతిగా కొనసాగింపా?
అక్కడి ఒక హోటల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండేతో శివసేన నేత మిలింద్ నవ్రేకర్ చర్చలు జరిపారు. మంగళవారం ఇరువురి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో ఏక్ నాథ్ దాదాపు 20 నిమిషాలపాటు ఫోన్లో మాట్లాడారు. 35 మంది ఎమ్మెల్యేలు తనతో ఉన్నారని, బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలకు దూరంగా ఉండాలని సూచించారు. లేకపోతే పార్టీలో చీలిక తప్పదని హెచ్చరించారు. మహా వికాస్ అఘాడి నుంచి బయటకు రావాలని షిండే డిమాండ్ చేశారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం ఆశ పడటం లేదని, తనపై పార్టీ చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నట్లు సమాచారం.
Ruchira Kamboj: ఐరాసలో భారత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్
తాజా పరిణామాల నేపథ్యంలో షిండేను శివసేన తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు శివసేన కార్యకర్తలు తనకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడాన్ని కూడా షిండే తప్పుబట్టినట్లు సమాచారం. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో శివసేన కలవడం తమ పార్టీలోని చాలా మందికి ఇష్టం లేదని షిండే వ్యాఖ్యానించారు. కాగా, షిండే డిమాండ్పై ఉద్ధవ్ థాక్రే స్పందించారు. శివసేన కార్యకర్తల్ని, నేతల్ని బీజేపీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని ఆయన అన్నారు.
- BJP Mission South India : దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునే సత్తా బీజేపీకి ఉందా? మోదీ, షా సదరన్ స్ట్రాటజీ ఏంటి ?
- Maharashtra : షిండే సర్కార్ కీలక నిర్ణయం..ఇంధనంపై వ్యాట్ తగ్గిస్తామని ప్రకటన
- Telangana : మా ప్రశ్నకు బదులేది-కమల నాధులపై గులాబీ దళం ప్రశ్నల పరంపర
- Uddhav Thackeray: మీకు ధైర్యం ఉంటే అక్కడ తేల్చుకుందాం రండి.. బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్..
- Telangana : కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము బీజేపీకి ఉందా..?టీఆర్ఎస్ ఎమ్మెల్యేని టచ్ చేసి చూడండీ : గంగుల
1Grameena Bank Robbery Case : బ్యాంకు చోరీ కేసు.. బంగారాన్ని రికవరీ చేయడం సాధ్యమేనా? రైతుల్లో తీవ్ర ఆందోళన
2CM Jagan EODB : ఈవోడీబీ ర్యాంకింగ్స్లో అగ్రగామిగా ఏపీ.. అధికారులపై సీఎం జగన్ ప్రశంసల వర్షం
3TGB Robbery Case : బ్యాంకులో నగలకు భద్రతేది? ఆందోళనలో బుస్సాపూర్ రైతులు
4Shraddha Das: ఎగిసిపడుతున్న అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రద్ధా దాస్!
5Uttam Kumar Reddy: 50 వేల మెజారిటీ రాకుంటే రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
6Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
7Viral News: కొత్త ఆలోచన.. వినూత్నరీతిలో కంపెనీలకు రెజ్యూమ్లు పంపిన యువకుడు..
8China: అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించిన చైనా.. ఇండియాకు మాత్రం నో ఎంట్రీ!
9The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
10IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?
-
Boult Smartwatches : ఇండియాకు 2 బౌల్ట్ స్మార్ట్వాచ్లు.. ధర తక్కువ.. హెల్త్ ఫీచర్లు ఎక్కువ..!
-
RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?
-
Ridge Gourd : రక్తంలో చక్కెర స్ధాయిని నియంత్రణలో ఉంచే బీరకాయ!