Ganesh Nimajjanam 2021: గంగమ్మ ఒడికి బయల్దేరిన ఖైరతాబాద్ పంచముఖ గణేశుడు

నవ రాత్రులు విశేష పూజలు అందుకున్న పంచముఖ మహాగణపతి నిమజ్జనోత్సవం మొదలైంది. ఆదివారం 2021 సెప్టెంబర్ 19న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్‌లో 2లక్షల 50 వేల విగ్రహాలను.

Ganesh Nimajjanam 2021: గంగమ్మ ఒడికి బయల్దేరిన ఖైరతాబాద్ పంచముఖ గణేశుడు

Khairathabad Ganesh

Ganesh Nimajjanam 2021: నవ రాత్రులు విశేష పూజలు అందుకున్న పంచముఖ మహాగణపతి నిమజ్జనోత్సవం మొదలైంది. ఆదివారం 2021 సెప్టెంబర్ 19న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్‌లో 2లక్షల 50 వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశముంది. 162 గణేశ్‌ యాక్షన్‌ టీమ్స్‌ విధుల్లో ఉండగా 330 క్రేన్లను అరెంజ్‌ చేశారు.